Telangana: దేవరాయంజల్ ఆలయ భూ వివాదం.. దేవాదాయ శాఖను ప్రశ్నించిన హైకోర్టు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, షామీర్పేట్ మండలం, దేవరాయంజల్ గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి ఆలయానికి చెందిన 1,521 ఎకరాల భూమికి సంబంధించిన...
By అంజి Published on 29 Nov 2025 9:10 AM IST
నాణ్యత, పారదర్శకతే లక్ష్యంగా అన్న క్యాంటీన్లకు కమిటీలు
అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిసరాల శుభ్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర స్థాయి సలహా సంఘంతో పాటు క్యాంటీన్ల వారీగా సలహా కమిటీలను...
By అంజి Published on 29 Nov 2025 8:23 AM IST
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. కార్డియాక్ అరెస్ట్తో కాన్పూర్లో తుదిశ్వాస...
By అంజి Published on 29 Nov 2025 7:55 AM IST
Hyderabad: నకిలీ రోలెక్స్ వాచ్ దొంగిలించిన కానిస్టేబుల్ అరెస్టు
ఫిల్మ్ నగర్ పోలీసులు ఒక రిస్ట్ వాచ్ దొంగిలించినందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. తప్పిపోయిన గడియారం నకిలీ రోలెక్స్గా గుర్తించబడింది
By అంజి Published on 29 Nov 2025 7:43 AM IST
Telangana: సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్లు.. నేడే లాస్ట్ డేట్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు...
By అంజి Published on 29 Nov 2025 7:35 AM IST
Hyderabad: కోకాపేట్లో ఎకరం రూ. 151.25 కోట్లు.. గత రికార్డులు బ్రేక్
కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో శుక్రవారం జరిగిన రెండవ రౌండ్ భూముల వేలంలో ఒక ప్లాట్ ఎకరాకు రూ.151.25 కోట్లకు అమ్ముడైంది.
By అంజి Published on 29 Nov 2025 7:25 AM IST
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి
కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 29 Nov 2025 7:07 AM IST
'దిత్వా' ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లు మూసివేత
నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాను ఉత్తరవాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...
By అంజి Published on 29 Nov 2025 6:55 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి నూతన వాహనయోగం.. సమాజంలో గౌరవ మర్యాదలు
అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన...
By జ్యోత్స్న Published on 29 Nov 2025 6:38 AM IST
మనిషి బొమ్మకు అంత్యక్రియలు.. బయటపడ్డ రూ.50 లక్షల బీమా స్కామ్
ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని గర్ముక్తేశ్వర్ గంగా ఘాట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దహనం చేస్తున్న "మృతదేహం" మనిషిది కాదని...
By అంజి Published on 28 Nov 2025 1:44 PM IST
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By అంజి Published on 28 Nov 2025 12:42 PM IST
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 28 Nov 2025 12:00 PM IST












