దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక
దసరా సెలవుల్లో స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 19 Sept 2025 9:02 AM IST
బతుకమ్మ పండుగను గిన్నిస్ బుక్లోకి ఎక్కేలా చూస్తాం: మంత్రి జూపల్లి
సెప్టెంబర్ 21 నుండి 31 వరకు గ్రామాల నుండి నగరాల వరకు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని,
By అంజి Published on 19 Sept 2025 8:16 AM IST
13,217 పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే సమయం
ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీసర్స్ (స్కేల్ 1, 2,3) ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకామూడు...
By అంజి Published on 19 Sept 2025 7:52 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By అంజి Published on 19 Sept 2025 7:25 AM IST
'ఇళ్ల స్థలాలను లాక్కుంటారా?.. వాళ్ల ఉసురు తగులుతుంది'.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు
'పేదలందరికి ఇల్లు' పథకం కింద పేద మహిళలకు కేటాయించిన ఇంటి స్థలాల పట్టాలను రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 19 Sept 2025 7:10 AM IST
ప్రముఖ నటుడు రోబో శంకర్ కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు, హాస్యనటుడు రోబో శంకర్ గురువారం (సెప్టెంబర్ 18, 2025) చెన్నైలో 46 సంవత్సరాల వయసులో మరణించారు.
By అంజి Published on 19 Sept 2025 6:54 AM IST
విషాదం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన రూమ్మేట్తో జరిగిన గొడవ తర్వాత.. అమెరికాలో పోలీసులు అతడిని కాల్చి చంపారని అతని కుటుంబ...
By అంజి Published on 19 Sept 2025 6:39 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు.. ఇంటాబయటా సమస్యలు
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
By జ్యోత్స్న Published on 19 Sept 2025 6:20 AM IST
రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్ చేయాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు..
By అంజి Published on 17 Sept 2025 1:30 PM IST
అక్రమాస్తుల కేసు: ఏడీఈ అంబేద్కర్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) అంబేద్కర్ను ..
By అంజి Published on 17 Sept 2025 12:28 PM IST
14 ఏళ్ల బాలికపై ఆరుగురు గ్యాంగ్రేప్.. మత్తుమందు ఇచ్చి..
బీహార్లోని ఖగారియాలో 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 17 Sept 2025 11:32 AM IST
పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు
పెట్రోలియం జెల్లీ సాధారణంగా శీతాకాలంలో కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
By అంజి Published on 17 Sept 2025 10:54 AM IST