Video: దర్గాపై అల్లరిమూకల దాడి.. ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసి..
మహారాష్ట్రలోని రాహురిలో ఒక గుంపు హజ్రత్ అహ్మద్ చిష్టి దర్గాపై దాడి చేసి, దాని ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసిన తర్వాత మత ఉద్రిక్తతలు...
By అంజి Published on 28 March 2025 11:44 AM IST
'టీ' లో అల్లం, దాల్చిన చెక్క పొడి వేస్తున్నారా?
ఉదయం 'టీ' తాగడం చాలా మందికి అలవాటు. ఎక్కువ మంది టీని సాధారణంగా టీ పౌడర్, పాలు, నీళ్లతో చేస్తుంటారు.
By అంజి Published on 28 March 2025 11:13 AM IST
Andhrapradesh: వడ గాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వడ గాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపేందుకు విపత్తు...
By అంజి Published on 28 March 2025 10:27 AM IST
యూఏఈ జైళ్ల నుంచి విడుదల కానున్న 500 భారతీయులు
రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు యూఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్...
By అంజి Published on 28 March 2025 10:00 AM IST
Hyderabad: గ్రీన్పార్క్ హోటల్లో ఆ రాత్రి 11.15 గంటలకు ఏం జరిగిందంటే?
గ్రీన్ పార్క్ హోటల్ సెక్యూరిటీ మేనేజర్ వినోద్ టేకుమట్ల మాట్లాడుతూ.. రాత్రి 11:15 గంటల ప్రాంతంలో తులిప్ రెస్టారెంట్కు ఒక ..
By అంజి Published on 28 March 2025 9:18 AM IST
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష తేదీల ప్రకటన
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 25 నుండి 27 వరకు రోజుకు మూడు సెషన్లలో 49 సబ్జెక్టులకు పిహెచ్డి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది.
By అంజి Published on 28 March 2025 8:56 AM IST
అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాదిలో పైనాన్షియల్ వ్యవహారాలకు...
By అంజి Published on 28 March 2025 8:07 AM IST
Hyderabad: విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆపై ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 28 March 2025 7:36 AM IST
భద్రాచలంలో భవనం కుప్ప కూలిన ఘటన.. మరో మృతదేహం లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలోని పోతులవారి వీధిలో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్ప కూలిన విషయం తెలిసిందే.
By అంజి Published on 28 March 2025 7:13 AM IST
జమ్మూ & కాశ్మీర్లో కాల్పుల మోత.. ముగ్గురు పోలీసులు మృతి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
By అంజి Published on 28 March 2025 7:01 AM IST
Telangana: వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పంట నష్టం డబ్బులు
తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
By అంజి Published on 28 March 2025 6:52 AM IST
దారుణం.. భార్యను చంపి భర్త.. మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి.. ఆపై..
భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సూట్కేస్లో నింపి, పూణేకు పారిపోయిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 28 March 2025 6:41 AM IST