అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాదిలో పైనాన్షియల్ వ్యవహారాలకు...
By అంజి Published on 28 March 2025 8:07 AM IST
Hyderabad: విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆపై ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 28 March 2025 7:36 AM IST
భద్రాచలంలో భవనం కుప్ప కూలిన ఘటన.. మరో మృతదేహం లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలోని పోతులవారి వీధిలో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్ప కూలిన విషయం తెలిసిందే.
By అంజి Published on 28 March 2025 7:13 AM IST
జమ్మూ & కాశ్మీర్లో కాల్పుల మోత.. ముగ్గురు పోలీసులు మృతి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
By అంజి Published on 28 March 2025 7:01 AM IST
Telangana: వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పంట నష్టం డబ్బులు
తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
By అంజి Published on 28 March 2025 6:52 AM IST
దారుణం.. భార్యను చంపి భర్త.. మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి.. ఆపై..
భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సూట్కేస్లో నింపి, పూణేకు పారిపోయిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 28 March 2025 6:41 AM IST
IPL - 2025: సొంతగడ్డపై లక్నో చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమి
మార్చి 27, గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై నికోలస్ పూరన్ 26 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.
By అంజి Published on 28 March 2025 6:30 AM IST
వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By అంజి Published on 27 March 2025 5:30 PM IST
విషాదం.. పునరావాస కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
లక్నోలో గురువారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పునరావాస కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలతో సహా నలుగురు పిల్లలు మరణించారు.
By అంజి Published on 27 March 2025 5:00 PM IST
పీఎం ఇంటర్న్షిప్.. అప్లై చేశారా?
యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది.
By అంజి Published on 27 March 2025 4:15 PM IST
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
By అంజి Published on 27 March 2025 3:35 PM IST
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST