జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
By అంజి Published on 27 March 2025 3:35 PM IST
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST
రన్యా రావు స్మగ్లింగ్ కేసు: కీలక నిందితుడు అరెస్టు
హీరోయిన్ రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు.
By అంజి Published on 27 March 2025 2:21 PM IST
Telangana: డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
డీలిమిటేషన్కు వ్యతిరేకంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన...
By అంజి Published on 27 March 2025 1:30 PM IST
'తెలంగాణ రైతుల దుస్థితి అర్థం చేసుకున్నారు'.. నిర్మలా సీతారామన్కి థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
రుణమాఫీ పథకంపై తెలంగాణలోని రైతుల దుస్థితిని ఎత్తిచూపినందుకు భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా...
By అంజి Published on 27 March 2025 12:52 PM IST
Telangana: మహిళతో అసభ్య ప్రవర్తన.. పోలీస్ స్టేషన్ను క్లీన్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఎల్బి నగర్...
By అంజి Published on 27 March 2025 12:20 PM IST
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో బండి సంజయ్?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి రేసులో ఉన్నారు.
By అంజి Published on 27 March 2025 11:54 AM IST
హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్కు లేదు: వైఎస్ జగన్
హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 27 March 2025 11:37 AM IST
భారత వలస కార్మికుల కోసం యూఏఈ కొత్త బీమా పథకం
భారతీయ బ్లూ-కాలర్ కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కొత్త గ్రూప్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ (GPI)...
By అంజి Published on 27 March 2025 10:59 AM IST
Telangana: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం...
By అంజి Published on 27 March 2025 10:27 AM IST
ఏపీలో రిసార్ట్ రాజకీయాలు.. 38 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించిన వైసీపీ
విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో, పార్టీ ఫిరాయింపుల భయంతో, వైఎస్ఆర్సీపీ 38 మంది గ్రేటర్...
By అంజి Published on 25 March 2025 1:47 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాల బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్...
By అంజి Published on 25 March 2025 12:27 PM IST