ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోరోజు పొడిగింపు
ఫైనాన్షియల్ ఇయర్ 2025 - 26కు గానూ ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే గడువు ముగియాల్సింది.
By అంజి Published on 16 Sept 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు
ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.
By అంజి Published on 16 Sept 2025 6:46 AM IST
Hyderabad: కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
పేట్ బషీరాబాద్లోని గుండ్లపోచంపల్లిలోని వి కన్వెన్షన్ హాల్ వద్ద సోమవారం తెల్లవారుజామున గోడ కూలి ఒక వలస కార్మికుడు మృతి చెందగా...
By అంజి Published on 15 Sept 2025 1:34 PM IST
తెలంగాణలో దారుణం.. రెచ్చిపోయిన కీచక టీచర్.. 10వ తరగతి విద్యార్థినిపై 3 నెలలుగా లైంగిక దాడి
తెలంగాణలోని నల్గొండ జిల్లా నక్రేకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని..
By అంజి Published on 15 Sept 2025 12:41 PM IST
'ముందు సీఎం చంద్రబాబు ఆ పని చేయించాలి'.. రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు వివాదాస్పద ట్వీట్
రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 Sept 2025 12:08 PM IST
Video: కోర్టు బయట భర్తను చెప్పుతో కొట్టిన మహిళ.. ట్రిపుల్ తలాక్ చెప్పాడని..
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో కోర్టు వెలుపల ఒక మహిళ ఒక వ్యక్తిని చెప్పులతో కొడుతున్న వీడియో వైరల్గా మారింది.
By అంజి Published on 15 Sept 2025 11:17 AM IST
23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాలో 23,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
By అంజి Published on 15 Sept 2025 10:15 AM IST
నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్.. అక్రమ వలసదారులకు బిగ్ వార్నింగ్
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి తల నరికివేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
By అంజి Published on 15 Sept 2025 9:30 AM IST
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల..
By అంజి Published on 15 Sept 2025 8:44 AM IST
తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదు: ఆరోగ్య శాఖ
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక వర్గం మీడియాలో...
By అంజి Published on 15 Sept 2025 8:22 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర ఆర్థికశాఖ అధికారి మృతి, భార్య పరిస్థితి విషమం
ఆదివారం ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి, అతని భార్య బంగ్లా సాహిబ్ ..
By అంజి Published on 15 Sept 2025 7:48 AM IST
మరో దారుణం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు.. ఆపై కూతురిని బైక్ కూర్చొబెట్టుకుని..
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసి, అతని మృతదేహాన్ని 25 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడేసి..
By అంజి Published on 15 Sept 2025 7:28 AM IST