తెలంగాణలో దారుణం.. కూలీ పని అని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్రేప్.. మహిళ మృతి
మెదక్ జిల్లా కుల్చారం మండలం ఏడుపాయల ఆలయం సమీపంలో ఓ మహిళ కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 12 Oct 2025 12:24 PM IST
Hyderabad: అలర్ట్.. రేపు పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్
కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (KDWSP) ఫేజ్-III పైప్లైన్లో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (HMWSSB) ప్రధాన మరమ్మతు పనులను చేపట్టింది.
By అంజి Published on 12 Oct 2025 11:40 AM IST
చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్ హార్ట్ డిసీజ్' కేసులు
చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్ హార్ట్ డిసీజ్' కేసులు కలవర పెడుతున్నాయి.
By అంజి Published on 12 Oct 2025 10:50 AM IST
వేములవాడ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం.. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి.
By అంజి Published on 12 Oct 2025 9:56 AM IST
17 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు గ్యాంగ్రేప్.. అక్కను కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకుని..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మరో దారుణం జరిగింది. బంథారా ప్రాంతంలో శనివారం 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల దళిత విద్యార్థినిపై..
By అంజి Published on 12 Oct 2025 9:35 AM IST
'ప్రమోషన్లపై జీవో రిలీజ్ చేయండి'.. ప్రభుత్వానికి గడువు పెట్టిన ఆర్టీసీ ఉద్యోగుల సంఘం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (APPTD-APSRTC) ఎంప్లాయీస్ యూనియన్ పెండింగ్లో ఉన్న ప్రమోషన్లపై..
By అంజి Published on 12 Oct 2025 8:40 AM IST
బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికలు మునుపటి రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత..
By అంజి Published on 12 Oct 2025 7:55 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆస్కార్ అవార్డు గ్రహీత నటి డయాన్ కీటన్ కన్నుమూత
హాలీవుడ్కు చెందిన ప్రముఖ సీనియర్ నటి డయాన్ కీటన్ కన్నుమూశారు. ఆమె వయసు 79 సంవత్సరాలు.
By అంజి Published on 12 Oct 2025 7:47 AM IST
పాకిస్తాన్ - అప్ఘాన్ మధ్య యుద్ధం.. భీకర కాల్పులు.. 12 మంది సైనికులు మృతి
పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. శనివారం రాత్రి
By అంజి Published on 12 Oct 2025 7:18 AM IST
'స్కూళ్లలో యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించండి'.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు, యూపీఐ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే స్కూళ్లలో సంప్రదాయ ఫీజు వసూళ్ల ప్రక్రియను ఆధునీకరించాలని..
By అంజి Published on 12 Oct 2025 7:02 AM IST
Video: దారుణం.. 22 ఏళ్ల విద్యార్థిని కర్రతో కొట్టి చంపిన పోలీసులు.. లంచం ఇవ్వలేదని..
మధ్యప్రదేశ్లోని ఒక సీనియర్ పోలీసు అధికారి బావమరిది అయిన 22 ఏళ్ల బిటెక్ విద్యార్థిని భోపాల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు...
By అంజి Published on 12 Oct 2025 6:44 AM IST
టీ స్క్వేర్, ఏఐ హబ్ల నిర్మాణం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని..
By అంజి Published on 12 Oct 2025 6:30 AM IST












