ఏపీలో రిసార్ట్ రాజకీయాలు.. 38 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించిన వైసీపీ
విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో, పార్టీ ఫిరాయింపుల భయంతో, వైఎస్ఆర్సీపీ 38 మంది గ్రేటర్...
By అంజి Published on 25 March 2025 1:47 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాల బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్...
By అంజి Published on 25 March 2025 12:27 PM IST
టెక్సాస్లో ఆంధ్రా వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మిస్ అయిన ఒక రోజు తర్వాత, అమెరికాలోని టెక్సాస్లో మృతి చెంది కనిపించాడు.
By అంజి Published on 25 March 2025 11:43 AM IST
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
గుజరాత్లోని వల్సాద్ జిల్లాలోని ప్రత్యేక పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం) కోర్టు అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది.
By అంజి Published on 25 March 2025 11:17 AM IST
'పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు?'.. ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్న
పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 25 March 2025 10:41 AM IST
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేష్
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
By అంజి Published on 25 March 2025 9:46 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో డెడ్బాడీ ఆనవాళ్లు!
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం.
By అంజి Published on 25 March 2025 9:29 AM IST
ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్: కేంద్రమంత్రి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
By అంజి Published on 25 March 2025 9:00 AM IST
'బుర్ఖా Vs పొట్టి బట్టలు'.. దర్యాప్తుకు దారి తీసిన సైన్స్ ఫెయిర్లో విద్యార్థి ప్రాజెక్ట్
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థి సైన్స్ ఎగ్జిబిషన్ సందర్భంగా మతపరమైన ప్రకటన చేయడంతో వివాదం చెలరేగింది.
By అంజి Published on 25 March 2025 8:34 AM IST
ప్రముఖ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూత
ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
By అంజి Published on 25 March 2025 8:13 AM IST
బంగారం షాపులో దోపిడీ చేద్దామని వచ్చాడు.. చివరికి..
సోమవారం మధ్యాహ్నం భోపాల్లోని ఒక ఆభరణాల దుకాణంలో ముసుగు ధరించిన వ్యక్తి దోపిడీకి ప్రయత్నించాడు.
By అంజి Published on 25 March 2025 7:57 AM IST
భార్యకు పాము కాటు వేయించిన కానిస్టేబుల్.. చనిపోయిందనుకున్నాడు.. కానీ..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక పోలీసు కానిస్టేబుల్ తన భార్యను వేధించడం, తిరస్కరించడం తర్వాత ఆమెను హత్య చేయడానికి పాముకాటు దాడికి పాల్పడినట్లు...
By అంజి Published on 25 March 2025 7:21 AM IST