నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    horoscsope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 21-12-2025 నుంచి 27-12-2025 వరకు

    అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. తెలివితేటలను ఉపయోగించి ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు....

    By జ్యోత్స్న  Published on 21 Dec 2025 6:01 AM IST


    Lifestyle, night creams, Night Time, Face creams
    నైట్‌ క్రీములు వాడుతున్నారా?

    కొంతమంది మహిళలు పగటి పూట ముఖానికి ఎన్నో రకాల ఫేస్‌ క్రీమ్‌లు వాడతారు. అయితే చాలా తక్కువ మంది రాత్రుళ్లు నైట్‌ క్రీమ్‌లు వాడుతారు.

    By అంజి  Published on 20 Dec 2025 1:57 PM IST


    8th Pay Commission update, salary hike, Government employees
    8వ వేతన సంఘం.. బిగ్‌ అప్‌డేట్‌ ఇదిగో

    7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరోసారి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

    By అంజి  Published on 20 Dec 2025 1:04 PM IST


    Gold mining, Jonnagiri, Tuggali mandal , Kurnool district , APnews
    Andhra Pradesh: జొన్నగిరిలో బంగారం కోసం తవ్వకాలు ప్రారంభం

    కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు తవ్వకం ప్రారంభమైంది, ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక ప్రయోజనాల ఆశలను రేకెత్తిస్తోంది.

    By అంజి  Published on 20 Dec 2025 12:30 PM IST


    Crime, Hyderabad, Meerpet Bhavani murder case, Gurumurthy
    మీర్‌పేట్ భవాని హత్య కేసు.. భార్యను ముక్కలుగా నరకడానికి గల కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు

    రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మీర్పేట్ భవాని హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. భవాని, గురుమూర్తి ఇద్దరు దంపతులు..

    By అంజి  Published on 20 Dec 2025 11:59 AM IST


    Veteran Malayalam Actor, Filmmaker Sreenivasan Died, Kerala, Film industry
    సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

    సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు శ్రీనివాసన్ శనివారం ఉదయం ఓ ప్రైవేట్...

    By అంజి  Published on 20 Dec 2025 11:39 AM IST


    RTI, vacancies, Telangana minority residential schools and colleges,TMREIS,SIO
    తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో 2,669 ఖాళీలు

    తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పాఠశాలలు, కళాశాలలలో 2,669 పోస్టులు ఖాళీగా ఉన్నాయని...

    By అంజి  Published on 20 Dec 2025 11:19 AM IST


    Satellite Based Toll System, Union Road Transport and Highways Minister, Nitin Gadkari,
    వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. టోల్‌గేట్ల వద్ద ఆగడం ఉండదిక.. అతివేగంగా నడిపితే ఆటోమెటిక్‌ చలాన్‌

    వచ్చే ఏడాది చివరి నాటికి నేషనల్‌ హైవేలపై 100 శాతం శాటిలైట్‌ బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌ అమల్లోకి తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

    By అంజి  Published on 20 Dec 2025 10:42 AM IST


    Rajdhani Express Coaches Derail, 8 Elephants Killed, Collision, Assam
    Assam Train Elephant Accident: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి.. పట్టాలు తప్పిన 5 బోగీలు

    అస్సాంలోని హోజాయ్‌ జిల్లాలో సైరంగ్‌ - ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి చెందినట్టు...

    By అంజి  Published on 20 Dec 2025 9:48 AM IST


    Sangareddy, Woman falls to death from 8th floor, 2-BHK apartment, Kollur, Telangana
    Sangareddy: ప్రియుడితో కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూంలో యువతి.. సడెన్‌గా తండ్రి రావడంతో..

    సంగారెడ్డి జిల్లా కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు కాగా..

    By అంజి  Published on 20 Dec 2025 9:27 AM IST


    Musthabu program, schools and colleges, Andhra Pradesh , Personal hygiene
    Musthabu Program: నేటి నుంచి ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో 'ముస్తాబు' కార్యక్రమం

    విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి 'ముస్తాబు' కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

    By అంజి  Published on 20 Dec 2025 9:09 AM IST


    subsidy, gas connection, PMUY, CM Chandrababu Naidu, Union Minister Hardeep Singh
    PMUYతో ప్రతి గ్యాస్‌ కనెక్షన్‌పై రూ.300 రాయితీ: సీఎం చంద్రబాబు

    రాష్ట్రంలోని 65.40 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌...

    By అంజి  Published on 20 Dec 2025 8:39 AM IST


    Share it