జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తీసుకోండి
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.
By అంజి Published on 14 Sept 2025 9:52 AM IST
పశ్చిమ గోదావరిలో ఆలయానికి నిప్పంటించిన వ్యక్తి.. అరెస్టు
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగలుతురు మండల కేంద్రంలోని గడ్డితో కప్పబడిన ఒక స్థానిక దేవత నడివీధి ముత్యాలమ్మ వారి గుడికి..
By అంజి Published on 14 Sept 2025 9:00 AM IST
Telangana: నేడు మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల...
By అంజి Published on 14 Sept 2025 8:37 AM IST
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరుతాం: సీఎం రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను...
By అంజి Published on 14 Sept 2025 8:02 AM IST
Hyderabad: స్కూల్లో డ్రగ్స్ తయారీ కలకలం.. ఈగల్ టీమ్ దాడిలో వెలుగులోకి..
హైదరాబాద్లోని ఓ స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. రెండంతస్తుల్లో స్కూల్ నిర్వహిస్తుండగా..
By అంజి Published on 14 Sept 2025 7:44 AM IST
స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు
రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో దాదాపు 90 మంది పిల్లలు శుక్రవారం ఆసుపత్రి...
By అంజి Published on 14 Sept 2025 7:12 AM IST
ధూమపానం మానేస్తే.. ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం తెలిసినా చాలా మంది ఈ దురలవాటు నుంచి బయటపడటం లేదు.
By అంజి Published on 14 Sept 2025 6:57 AM IST
ఏపీలోని వాహనదారులకు గుడ్న్యూస్.. 'ఆటో మిత్ర' మార్గదర్శకాలు విడుదల
సొంత ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లూ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారికి ఏడాదికి 15 వేలు రూపాయలు ఆటో...
By అంజి Published on 14 Sept 2025 6:32 AM IST
ఆఫీసులో, ఇంటి దగ్గరా కూర్చునే ఉంటున్నారా?
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం ఏదైనా ఇప్పుడు అందరూ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని పని చేయాల్సి వస్తోంది.
By అంజి Published on 13 Sept 2025 1:43 PM IST
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. విజిలెన్స్కు ఏసీబీ రిపోర్ట్
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్కు అప్పగించింది.
By అంజి Published on 13 Sept 2025 1:00 PM IST
సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
By అంజి Published on 13 Sept 2025 12:10 PM IST
తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్లో ఉందన్న ప్రధాని
ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్వర్క్కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
By అంజి Published on 13 Sept 2025 11:21 AM IST