నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Two tribal girls, kidnapped , Jharkhand, Crime
    ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారం.. కారులో కిడ్నాప్‌ చేసి, అడవికి తీసుకెళ్లి..

    జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలను కిడ్నాప్ చేసిన తర్వాత నలుగురు అత్యాచారం చేశారు.

    By అంజి  Published on 10 Oct 2025 12:05 PM IST


    Hyderabad, Businessman, 7.88 crore , stock market investment scam, Cybercrime
    Hyderabad: స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌.. ఆశపడి 7.88 కోట్లు కొల్పోయిన వ్యాపారవేత్త

    స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులమని చెప్పుకుంటూ మోసగాళ్ళు సంప్రదించిన తర్వాత, కెపిహెచ్‌బి కాలనీకి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త అధునాతన ఆన్‌లైన్...

    By అంజి  Published on 10 Oct 2025 11:46 AM IST


    Delhi,Air India flight, Dubai, technical issue
    ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్‌కి దారి మళ్లింపు

    శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు..

    By అంజి  Published on 10 Oct 2025 10:58 AM IST


    120 rupees, millionaire, Business, Invest
    రోజుకు రూ.20 సేవ్‌ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్‌ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?

    మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే..

    By అంజి  Published on 10 Oct 2025 10:26 AM IST


    HDFC Bank, lending rates,  MCLR, EMI
    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌

    హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్..

    By అంజి  Published on 8 Oct 2025 2:46 PM IST


    Telangana government bans two cough syrups
    BREAKING: రెండు దగ్గు సిరప్‌లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

    రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది.

    By అంజి  Published on 8 Oct 2025 12:30 PM IST


    Students, dead body, Deoria, UttarPradesh, Crime
    షాకింగ్‌.. కాలేజీ వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు

    ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...

    By అంజి  Published on 8 Oct 2025 11:39 AM IST


    Google, invest, 10 billion, Visakhapatnam data hub
    విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌.. 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్‌

    విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్‌ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

    By అంజి  Published on 8 Oct 2025 10:47 AM IST


    Telangana Waqf Board, land allocation, Muslim cemetery, Hyderabad
    Hyderabad: ముస్లింల శ్మశాన వాటికకు భూమి కేటాయింపు.. చెలరేగిన వివాదం

    షేక్‌పేటలోని ఈద్గా, చౌకండి మసీదుల సమీపంలో ముస్లిం శ్మశానవాటిక కోసం తెలంగాణ వక్ఫ్ బోర్డు సుమారు 2,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడంతో హైదరాబాద్...

    By అంజి  Published on 8 Oct 2025 10:19 AM IST


    Jubilee Hills byPoll, Congress, Naveen Yadav, fake voter ID distribution, controversy, Hyderabad
    Jublieehills byPoll: నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ నిరాకరించే యోచనలో కాంగ్రెస్!

    యూసుఫ్‌గూడలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినందుకు కేసు నమోదు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే పోటీలో కాంగ్రెస్ నాయకుడు నవీన్...

    By అంజి  Published on 8 Oct 2025 9:31 AM IST


    Massive fire, blasts, LPG truck collides with tanker, Jaipur highway
    Video: హైవేపై ఎల్‌పీజీ ట్రక్కును ఢీకొట్టిన ట్యాంకర్‌.. భారీ మంటలు, పేలుళ్లు

    మంగళవారం రాత్రి జైపూర్-అజ్మీర్ హైవేపై డూడులోని సన్వర్ద ప్రాంతం సమీపంలో ఎల్‌పిజి సిలిండర్లతో నిండిన ట్రక్కును.. ట్యాంకర్‌ ఢీకొనడంతో..

    By అంజి  Published on 8 Oct 2025 8:44 AM IST


    Andhra Pradesh govt, committee, Uppada fishermen, APnews
    ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ

    కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..

    By అంజి  Published on 8 Oct 2025 8:00 AM IST


    Share it