TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By అంజి Published on 8 Oct 2025 7:38 AM IST
హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 18 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ టూరిస్ట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 8 Oct 2025 7:19 AM IST
నేడే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వర్గానికి 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాలు చేస్తూ..
By అంజి Published on 8 Oct 2025 6:53 AM IST
భోజనానికి ఇంటికి పిలిచి.. విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక దాడి.. మార్కులు వేస్తానంటూ..
2025 అక్టోబర్ 2న భోజనానికి ఇంటికి పిలిచిన తర్వాత విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై తిలక్నగర్ పోలీసులు ఆదివారం..
By అంజి Published on 8 Oct 2025 6:42 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో విజయం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి....
By జ్యోత్స్న Published on 8 Oct 2025 6:21 AM IST
కల్తీ దగ్గు సిరప్.. పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్లతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ..
By అంజి Published on 7 Oct 2025 1:30 PM IST
'డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నారా?'.. వాహనదారులకు సీపీ సజ్జనార్ బిగ్ వార్నింగ్
వాహనాలు నడుపుతూ ఫోన్లో వీడియోలు చూసేవారికి, హెడ్ ఫోన్లో పాటలు వినే వారికి హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 7 Oct 2025 12:30 PM IST
Jubileehills by Poll: నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ.. నవీన్ యాదవ్పై కేసు ఫైల్
యూసుఫ్గూడ ప్రాంతంలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాడనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై మధుర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 7 Oct 2025 11:15 AM IST
Vizag: దసరా పండుగకు బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శాపంగా మారింది. కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
By అంజి Published on 7 Oct 2025 10:40 AM IST
తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!
హైదరాబాద్: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
By అంజి Published on 7 Oct 2025 9:53 AM IST
'కిల్లర్' దగ్గు సిరప్.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు
14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 7 Oct 2025 9:01 AM IST
ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..
By అంజి Published on 7 Oct 2025 8:30 AM IST












