రైతులకు శుభవార్త.. నేడే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి పీఎం కిసాన్ 21వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడతను బుధవారం విడుదల చేయనుంది.
By అంజి Published on 19 Nov 2025 6:39 AM IST
హైదరాబాద్ మెట్రో విస్తరణపై 2026 మార్చిలో నిర్ణయం: కేంద్రమంత్రి ఖట్టర్
హైదరాబాద్లో 162 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని విస్తరించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్రం మార్చి, 2026లో నిర్ణయం తీసుకుంటుందని...
By అంజి Published on 19 Nov 2025 6:28 AM IST
తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్.. నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా...
By అంజి Published on 19 Nov 2025 6:15 AM IST
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో...
By అంజి Published on 19 Nov 2025 6:08 AM IST
మూడో పెళ్లి ప్రయాణం కూడా ముగిసింది: నటి మీరా
నటి మీరా వాసుదేవన్ సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియంకం నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
By అంజి Published on 18 Nov 2025 1:30 PM IST
ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు వేళాయె!!
పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఓజీ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్.
By అంజి Published on 18 Nov 2025 12:43 PM IST
మడావి హిడ్మా హతం.. రూ.6 కోట్ల రివార్డ్.. 17 ఏళ్ల వయసులోనే దళంలోకి.. 26 దాడుల్లో కీలక పాత్ర
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావెయిస్టు అగ్రనేత హిడ్మా...
By అంజి Published on 18 Nov 2025 12:03 PM IST
కర్ణాటకను కుదిపేస్తున్న నెయ్యికి సంబంధించిన స్కామ్.. నభూతో నభవిష్యతి
బెంగళూరు నగరంలో నందిని డెయిరీ పార్లర్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నకిలీ నెయ్యి రాకెట్ను పోలీసులు బట్టబయలు చేశారు. అధికారిక పంపిణీదారుడు...
By అంజి Published on 18 Nov 2025 11:36 AM IST
ఈ చిన్న పిన్నీసు 69000 రూపాయలట!!
ఒక సాధారణ ప్రాదా కంపెనీకి చెందిన యాక్సెసరీ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం దాని ధర.
By అంజి Published on 18 Nov 2025 11:31 AM IST
మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్.. అగ్ర మావోయిస్టు హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి!
అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 18 Nov 2025 10:56 AM IST
Hyderabad: ఆక్రమణ ముప్పులో ప్రగతినగర్ సరస్సు.. హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు
ప్రగతినగర్ నివాసితులు ప్రైవేట్ వ్యక్తులు అనధికార సర్వేలు నిర్వహిస్తున్నారని, వారి ప్రయోజనాలకు అనుగుణంగా సరస్సు సరిహద్దులను మారుస్తున్నారని ఆరోపించారు.
By అంజి Published on 18 Nov 2025 10:40 AM IST
భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. పూడ్చి పెట్టిన అధికారి.. ఆపై మిస్ అయ్యారని ఫిర్యాదు
సూరత్ నుండి తన భార్య, ఇద్దరు పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేసిన తొమ్మిది రోజుల తర్వాత.. భావ్నగర్లోని గుజరాత్ అటవీ శాఖకు చెందిన ఒక సీనియర్...
By అంజి Published on 18 Nov 2025 10:00 AM IST












