ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
హైదరాబాద్లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.
By అంజి Published on 7 Oct 2025 7:33 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
Hyderabad: బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 Oct 2025 7:03 AM IST
హైదరాబాద్లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..
By అంజి Published on 7 Oct 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ప్రయాణాలలో ఆర్థిక లాభాలు
ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి...
By అంజి Published on 7 Oct 2025 6:31 AM IST
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 6 Oct 2025 1:30 PM IST
వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి.. ఆపై వీడియోలు తీసి..
ఢిల్లీలోని 18 ఏళ్ల వైద్య విద్యార్థిని ఒక హోటల్లో 20 ఏళ్ల యువకుడు తనపై మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
By అంజి Published on 6 Oct 2025 12:09 PM IST
వైజాగ్ క్రికెట్ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రావి కల్పన పేర్లు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అక్టోబర్ 12, 2025న వీడీసీఏ వైజాగ్ క్రికెట్ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, రావి...
By అంజి Published on 6 Oct 2025 11:25 AM IST
వయో వృద్ధులకు దర్శనంపై దుష్ప్రచారం నమ్మొద్దు: టీటీడీ
తిరుమలలో వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
By అంజి Published on 6 Oct 2025 10:32 AM IST
ప్రవక్త మహమ్మద్పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజాసింగ్పై కేసు నమోదు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన దసరా కార్యక్రమంలో ప్రవక్త ముహమ్మద్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై..
By అంజి Published on 6 Oct 2025 9:40 AM IST
Hyderabad: ఫామ్హౌస్లో 50 మంది మైనర్లు 'ట్రాప్ హౌస్' పార్టీ.. ఇద్దరికి డ్రగ్స్ నిర్ధారణ
హైదరాబాద్: 50 మంది మైనర్లు గంజాయి, లిక్కర్ పార్టీ చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇంటర్ స్టూడెంట్స్..
By అంజి Published on 6 Oct 2025 9:13 AM IST












