తెలంగాణ - Page 2
ప్రైవేట్ ఫంక్షన్లో జగన్, కేటీఆర్..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్నారు
By Knakam Karthik Published on 23 Nov 2025 10:13 AM IST
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 3:54 PM IST
Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో రిలీజ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:46 PM IST
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే
కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది
By Knakam Karthik Published on 22 Nov 2025 11:43 AM IST
పంచాయతీ ఎన్నికలపై అప్డేట్..రిజర్వేషన్లపై నేడు జీవో రిలీజ్కు ఛాన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 7:33 AM IST
తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 5:08 PM IST
వివరణకు మరింత టైమ్ కావాలి..స్పీకర్ను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయింపునకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు
By Knakam Karthik Published on 21 Nov 2025 4:13 PM IST
9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ కొట్టేయబోతున్నాడు: కేటీఆర్
5 లక్షల కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు
By Knakam Karthik Published on 21 Nov 2025 2:07 PM IST
మొయినాబాద్లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి.. ఆరుగురికి సీరియస్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (నవంబర్ 21, 2025) ఉదయం మొయినాబాద్లోని కనకామామిడి గ్రామంలో...
By అంజి Published on 21 Nov 2025 1:20 PM IST
వేములవాడలో డ్రైనేజీలో పడి బైకర్ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం డ్రైనేజీ కాలువలో పడి 24 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
By అంజి Published on 21 Nov 2025 8:44 AM IST
ఫ్యూచర్ సిటీలో 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం': సీఎం రేవంత్
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’...
By అంజి Published on 21 Nov 2025 6:46 AM IST
రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.
By Medi Samrat Published on 20 Nov 2025 5:54 PM IST














