తెలంగాణ - Page 2
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:03 AM IST
తెలంగాణ కాంగ్రెస్కు 5 కమిటీలు ఏర్పాటు చేసిన ఏఐసీసీ
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో 5 కమిటీలను ఏర్పాటు చేసింది.
By Knakam Karthik Published on 30 May 2025 7:30 AM IST
విద్యార్థులకు బిగ్ అలర్ట్..గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం
2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది
By Knakam Karthik Published on 30 May 2025 6:29 AM IST
యూట్యూబర్ సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్న NIA
తన బైక్పై పాకిస్థాన్ను సందర్శించిన యూట్యూబర్ సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది.
By Medi Samrat Published on 29 May 2025 5:55 PM IST
'బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర'.. బాంబ్ పేల్చిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని...
By అంజి Published on 29 May 2025 12:23 PM IST
కిశోర బాలికలకు గుడ్న్యూస్.. నేడు ఇందిరమ్మ అమృతం పథకం అమలు
కౌమార బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పౌష్ఠికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని...
By అంజి Published on 29 May 2025 6:37 AM IST
ఆ విషయంలో టాప్లో నిలిచిన కామారెడ్డి పోలీసులు..!
కామారెడ్డి పోలీసులు దొంగిలించబడిన 107 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 28 May 2025 9:18 PM IST
సుప్రీం కోర్టుకు మంచు విష్ణు
సినీ నటుడు మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసును...
By Medi Samrat Published on 28 May 2025 8:36 PM IST
నన్ను సంప్రదించకుంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవిత గుస్సా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 28 May 2025 8:12 PM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST