తెలంగాణ - Page 2
బీఆర్ఎస్ గూటికి ఆరూరి రమేష్
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం, జనవరి 26న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో...
By అంజి Published on 27 Jan 2026 9:41 AM IST
మేడారం మహా జాతర.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 27 Jan 2026 8:00 AM IST
Phone Tapping Case: మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం.. రాజ్యసభ మాజీ సభ్యుడు, భారత రాష్ట్ర సమితి...
By అంజి Published on 27 Jan 2026 6:45 AM IST
యాదాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..!
యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఉన్న దత్తాయిపల్లి కంచలో గత 12 రోజులుగా పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 9:20 PM IST
ఇళ్లు లేని పేదలకు గుడ్న్యూస్..!
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:40 PM IST
28 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్..!
ఈ నెల 28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:00 PM IST
రేపు గవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 4:54 PM IST
వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ : గవర్నర్
2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే...
By అంజి Published on 26 Jan 2026 4:19 PM IST
కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి..
కేటీఆర్ నాటకాలు వేయడమే కాదు.. వేయిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 3:56 PM IST
Telangana: తలకిందులుగా జెండా ఎగరేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. పోలీసులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని గాంధీ చౌక్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత రాష్ట్ర సమితి...
By అంజి Published on 26 Jan 2026 3:33 PM IST
Nizamabad: గంజాయి స్మగ్లర్ల ఘాతుకం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం
నిజామాబాద్లో గంజాయి స్మగ్లింగ్ను అడ్డుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు.
By అంజి Published on 26 Jan 2026 12:57 PM IST
'అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు'.. వారికి మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం, జనవరి 25న ఎక్సైజ్ అధికారులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
By అంజి Published on 26 Jan 2026 12:06 PM IST














