తెలంగాణ - Page 2
రేపటి నుంచే ఇందిరమ్మ చీరల పంపిణీ.. తొలి దశలో వారికి మాత్రమే..
కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 18 Nov 2025 9:07 PM IST
మా పోటీ ఆ దేశాలతో, కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:01 PM IST
డిజిటల్ హబ్గా అంబేద్కర్ వర్సిటీ..సీఎం సమక్షంలో కీలక ఒప్పందం
ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ( BRAOU) అవగాహన ఒప్పందం...
By Knakam Karthik Published on 18 Nov 2025 12:53 PM IST
iBomma: డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్య, అత్త హేళన!!
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విషయంలో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా భార్య, అత్త అవహేళన కూడా..
By అంజి Published on 18 Nov 2025 8:38 AM IST
Telangana: డీసీఏ తనిఖీల్లో భారీ ఉల్లంఘనలు.. 196 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు
సోమవారం (నవంబర్ 17, 2025) నిర్వహించిన ప్రత్యేక తనిఖీల డ్రైవ్లో మందుల అమ్మకం, పంపిణీలో అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చిన తర్వాత...
By అంజి Published on 18 Nov 2025 7:52 AM IST
గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్
గిగ్ మరియు ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికులకు సంక్షేమం, సామాజిక భద్రతను అందించే నిర్మాణాత్మక సామాజిక రక్షణ చట్రాన్ని అందించడానికి బిల్లును...
By అంజి Published on 18 Nov 2025 7:32 AM IST
వాట్సాప్లో 'మీసేవ' సర్వీసులు.. నేడే లాంచ్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పదే పదే మీ సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించనుంది.
By అంజి Published on 18 Nov 2025 6:55 AM IST
'తొందరగా పంచాయతీ ఎన్నికలు'.. తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన..
By అంజి Published on 18 Nov 2025 6:41 AM IST
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
By అంజి Published on 17 Nov 2025 5:09 PM IST
'న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి'.. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపిన తమ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ..
By అంజి Published on 17 Nov 2025 4:02 PM IST
'తోపు డైలాగ్లు చెప్పి జైల్లో ఉన్నాడు'.. ఐబొమ్మ రవిని అంత ఈజీగా వదిలిపెట్టం: సజ్జనార్
ఐబొమ్మ వెట్సైట్ ద్వారా రూ.20 కోట్లు సంపాదిచినట్టు ఇమ్మడి రవి చెప్పాడని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ తెలిపారు.
By అంజి Published on 17 Nov 2025 12:18 PM IST
సౌదీ అరేబియా బస్సు ప్రమాదం.. స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్
సోమవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని ముఫ్రిహాత్ సమీపంలో మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను..
By అంజి Published on 17 Nov 2025 11:39 AM IST











