తెలంగాణ - Page 2
విషాదం..మేనమామ వివాహానికి వచ్చి 11 ఏళ్ల బాలుడు మృతి
నిర్మల్ జిల్లాకు చెందిన పదకొండేళ్ల బాలుడు సోమవారం మంచిర్యాల గౌతమినగర్లోని భవనం ఐదవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు
By Knakam Karthik Published on 4 Nov 2025 1:09 PM IST
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది
By Knakam Karthik Published on 4 Nov 2025 12:30 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స...
By అంజి Published on 4 Nov 2025 12:09 PM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై ఈ నెల 11న ప్రైవేట్ కాలేజీల తిరుగుబాటు
తెలంగాణ ప్రైవేట్ కళాశాలలు నవంబర్ 11న 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియట్ను ప్రకటించాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:52 AM IST
NH-163: నెత్తుటి రహదారి.. 200 మందికిపైగా మృతి.. ఎట్టకేలకు విస్తరణ పనులు ప్రారంభం
నిన్న ప్రమాదం జరిగిన హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి (NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని...
By అంజి Published on 4 Nov 2025 9:37 AM IST
మరో రెండు బస్సు ప్రమాదాలు.. ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొట్టి..
ఈ తెల్లవారుజామున మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో...
By అంజి Published on 4 Nov 2025 7:35 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్.. సీఎం రేవంత్ సమక్షంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 4 Nov 2025 7:19 AM IST
అలా చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి..రవాణాశాఖ అధికారులకు పొన్నం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం...
By Knakam Karthik Published on 3 Nov 2025 5:30 PM IST
కమీషన్లు రావనే SLBCని పక్కన పెట్టారు, కానీ మేం పూర్తి చేసి తీరుతాం: రేవంత్
ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో కమీషన్లు రావనే పక్కకు పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 5:00 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన
మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 1:51 PM IST
సీజేఐపై దాడికి నిరసనగా చలో ఢిల్లీకి మంద కృష్ణ పిలుపు..ఎప్పుడంటే?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న హలో దళిత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ...
By Knakam Karthik Published on 3 Nov 2025 1:01 PM IST














