తెలంగాణ - Page 2
నాకు హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసిపుచ్చారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 11:15 AM IST
కొడుకులు పట్టించుకోవడం లేదంటూ.. 4.38 ఎకరాల భూమి గ్రామానికే..!
కొడుకులు తనను పట్టించుకోవడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో చోటు...
By Medi Samrat Published on 23 Jan 2026 9:21 AM IST
నేడు సిట్ విచారణకు కేటీఆర్.. ఇదే చెప్తారట..!
గత BRS పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శుక్రవారం ఉదయం 11 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్,...
By Medi Samrat Published on 23 Jan 2026 8:57 AM IST
గుడ్న్యూస్.. రేపట్నుంచి మూడు రోజులు సెలవులు..!
ఇటీవల తెలుగు రాష్ట్రాలలోకి పాఠశాలలకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సంక్రాంతి సెలవులు ముగియగా.. తాజాగా మరో 3 రోజులు సెలవులు రానున్నాయి.
By Medi Samrat Published on 23 Jan 2026 8:38 AM IST
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఈ పథకాన్ని...
By Medi Samrat Published on 23 Jan 2026 8:11 AM IST
3 వారాల్లో రూ.54 కోట్లు చెల్లించాల్సిందే..గీతం వర్సిటీకి హైకోర్టు ఆదేశం
గీతం యూనివర్సిటీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు 118 కోట్ల రూపాయల విద్యుత్ బకాయి పడిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 22 Jan 2026 8:59 PM IST
దావోస్లో తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి భేటీ..రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చలు
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 7:23 PM IST
ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 6:25 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST
దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..రెండ్రోజుల్లో రూ.23 వేల కోట్ల ఒప్పందాలు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ బృందం మరోసారి తన సత్తా చాటింది
By Knakam Karthik Published on 22 Jan 2026 4:07 PM IST
భక్తులకు శుభవార్త, మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు..ధర ఎంతో తెలుసా?
తెలంగాణలో అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:27 PM IST
తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు...
By Knakam Karthik Published on 22 Jan 2026 2:44 PM IST














