తెలంగాణ - Page 2
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కీలక నిందితుడి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నవీన్ రావుపై జరిగిన సిట్ (SIT) విచారణ ముగిసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 4:01 PM IST
PhoneTappingCase: మాజీ మంత్రి హరీశ్రావు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:40 PM IST
నాది ఆస్తుల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ: కవిత
సోమవారం ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:43 PM IST
Telangana: 'ప్రభుత్వ ఆస్పత్రులకు 485 కొత్త వెంటిలేటర్లు'.. అసెంబ్లీలో మంత్రి దామోదర ప్రకటన
తెలంగాణ ఆరోగ్య మంత్రి సి దామోదర్ రాజ నరసింహ, జనవరి 5, సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 1770...
By అంజి Published on 5 Jan 2026 1:30 PM IST
పోలవరం–నల్లమల్ల సాగర్పై విచారణ సోమవారానికి వాయిదా
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:02 PM IST
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 12:29 PM IST
సిద్దిపేట మెడికల్ కాలేజీలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని విద్యార్థిని ఆత్మహత్య
సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:58 AM IST
మాంసాహార ప్రియులకు షాక్..ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్ ధరలు
మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:38 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. వారం రోజుల పాటు తీవ్ర శీతలగాలులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.
By అంజి Published on 5 Jan 2026 7:28 AM IST
ఆ లింక్లు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్!
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఈ స్కామ్పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 7:14 AM IST
Gruhalakshmi Scheme: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త!
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్ వల్ల ఆగిన 'గృహలక్ష్మి' పథకాన్ని...
By అంజి Published on 5 Jan 2026 6:49 AM IST
పోలవరం, నల్లమల్లసాగర్పై రేపు సుప్రీంలో విచారణ..సీఎం రేవంత్ కీలక మీటింగ్
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 4 Jan 2026 8:20 PM IST














