తెలంగాణ - Page 2
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 'ఫేక్ న్యూస్'..TGSRTC కీలక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారంటూ వస్తున్న వార్తలను సంస్థ కొట్టిపారేసింది.
By Knakam Karthik Published on 2 March 2026 9:24 PM IST
మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్కు ఊరట
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల జిల్లా కోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 March 2026 8:57 PM IST
ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 March 2026 5:44 PM IST
మధ్యప్రాచ్య సంక్షోభం..తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తెలంగాణ పౌరుల భద్రత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 2 March 2026 3:28 PM IST
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
By Medi Samrat Published on 2 March 2026 3:14 PM IST
నేను క్షేమంగానే ఉన్నా.. తుమ్మల
తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు.
By Medi Samrat Published on 2 March 2026 2:59 PM IST
'ఆ 2 లక్షల ఉద్యోగాలేవి?'.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన కవిత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటు...
By అంజి Published on 2 March 2026 12:37 PM IST
ఈ నెల 15లోపు ఇళ్ల స్థలాలు.. రూ.5 లక్షల నగదు: మంత్రి పొంగులేటి హామీ
ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని...
By అంజి Published on 2 March 2026 7:21 AM IST
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా...
By అంజి Published on 2 March 2026 7:14 AM IST
సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం.. మంత్రి శ్రీధర్ బాబు
కోకాపేట్లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో ‘సమాచార లోపం’ వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...
By Medi Samrat Published on 1 March 2026 4:18 PM IST
తెలుగు రాష్ట్రాలకు వేసవి సెగలు.. 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు: ఐఎండీ హెచ్చరిక
ఈ ఏడాది వేసవి కాలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత కఠినంగా ఉండబోతోంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే...
By అంజి Published on 1 March 2026 9:39 AM IST
భూదాన్ భూముల వివాదం.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గృహాలు కొల్పోయిన వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి...
By అంజి Published on 1 March 2026 9:24 AM IST














