తెలంగాణ - Page 2
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై కోర్టు కీలక తీర్పు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ...
By Medi Samrat Published on 3 March 2026 6:43 PM IST
“వెల్ డన్ మహేష్” అంటూ రాహుల్ కితాబు
డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రత్యేకంగా...
By Medi Samrat Published on 3 March 2026 4:58 PM IST
రాజ్యసభ రేసులో 16 మంది.. 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఫిర్యాదులు..!
రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 3 March 2026 4:15 PM IST
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 3 March 2026 3:23 PM IST
భూదాన్ భూ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూదాన్ భూముల సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...
By Knakam Karthik Published on 3 March 2026 10:20 AM IST
సనత్నగర్ ‘టిమ్స్’ ప్రారంభం, 450 మంది వైద్య సిబ్బంది డిప్యూటేషన్
సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 3 March 2026 7:40 AM IST
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 3 March 2026 6:27 AM IST
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 'ఫేక్ న్యూస్'..TGSRTC కీలక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారంటూ వస్తున్న వార్తలను సంస్థ కొట్టిపారేసింది.
By Knakam Karthik Published on 2 March 2026 9:24 PM IST
మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్కు ఊరట
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల జిల్లా కోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 March 2026 8:57 PM IST
ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 March 2026 5:44 PM IST
మధ్యప్రాచ్య సంక్షోభం..తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తెలంగాణ పౌరుల భద్రత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 2 March 2026 3:28 PM IST
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
By Medi Samrat Published on 2 March 2026 3:14 PM IST














