తెలంగాణ - Page 2
ఒకే పేరుతో ఇద్దరు రోగులు..మందుల చీటీ తారుమారు కావడంతో!!
ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:00 PM IST
గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారు..కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:23 PM IST
తెలంగాణలో ఒకేసారి 47 మంది మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది
By Knakam Karthik Published on 21 Jan 2026 5:13 PM IST
తెలంగాణలో ఇంటి వద్దకే వచ్చి FIR నమోదు..ఈ నెల 27 నుంచి అమల్లోకి
తెలంగాణలో ఇకపై కొన్ని ప్రత్యేక నేరాల విషయంలో బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:57 PM IST
బీసీ రిజర్వేషన్ల కోసం మేం చేయాల్సిందంతా చేశాం..కానీ: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, పార్టీ పరంగా చేయాల్సిందంతా చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:27 PM IST
తెలంగాణలో అమెరికాకు చెందిన సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ (Sargad) సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది
By Knakam Karthik Published on 21 Jan 2026 2:43 PM IST
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు...
By అంజి Published on 21 Jan 2026 11:39 AM IST
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
By అంజి Published on 21 Jan 2026 11:25 AM IST
Video: కాంగ్రెస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య 'టెంకాయ' ఫైట్
గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటో కాల్ వివాదం తలెత్తింది.
By అంజి Published on 21 Jan 2026 11:09 AM IST
ప్రతి ఏటా జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు!
ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
By అంజి Published on 21 Jan 2026 8:56 AM IST
23 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలగకుండా...
By అంజి Published on 21 Jan 2026 8:48 AM IST
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం
మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By అంజి Published on 21 Jan 2026 8:06 AM IST














