తెలంగాణ - Page 2
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా మీ ఇంటికే ఆర్సీ, డీఎల్!
రాష్ట్రంలో వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు...
By అంజి Published on 28 March 2026 7:43 AM IST
ఈవీలపై 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: సీఎం రేవంత్
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించి...
By అంజి Published on 28 March 2026 7:00 AM IST
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో కోత.. నేడు అసెంబ్లీలో బిల్లు
వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక బిల్లును సిద్ధం చేసింది. శనివారం శాసనసభలో ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం...
By అంజి Published on 28 March 2026 6:49 AM IST
రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త
రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి...
By అంజి Published on 28 March 2026 6:35 AM IST
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 27 March 2026 5:07 PM IST
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
By Medi Samrat Published on 27 March 2026 2:55 PM IST
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..'CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' కొత్త మెనూ రెడీ
CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ (ముఖ్యమంత్రి అల్పాహార పథకం) కొత్త మెనూను సిద్ధం చేసింది.
By Knakam Karthik Published on 27 March 2026 10:55 AM IST
నేడు భద్రాచలంలో సీఎం రేవంత్ టూర్..రూ.351 కోట్లతో ఆలయ పనులకు శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 27 March 2026 6:48 AM IST
ఇస్రో సందర్శనకు ఎంపికైన 59 మంది తెలంగాణ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 59 మంది విద్యార్థులు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు
By Knakam Karthik Published on 26 March 2026 11:20 AM IST
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక మార్పు..మంచిరేవుల నుంచి సీఎం శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 8:00 AM IST
ఏపీ, తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవుల పండుగ
రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్...
By Knakam Karthik Published on 26 March 2026 6:51 AM IST
ఆ పేరు ప్రస్తావించే అర్హత ఉందా.?.. బీజేపీ ఎమ్మెల్యేపై మంత్రి పొన్నం ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 25 March 2026 8:20 PM IST














