తెలంగాణ - Page 2
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం!
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. చదువు లేని వారే కాదు.. చదువుకున్నవారు సైతం సైబర్ నేరాలకు గురవుతున్నారు.
By అంజి Published on 23 Dec 2025 11:00 AM IST
ఆరోగ్యం, విద్య, ఉపాధి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు: డిప్యూటీ సీఎం భట్టి
ఆరోగ్యం, విద్య, ఉపాధి.. తమ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం (డిసెంబర్ 22) అన్నారు.
By అంజి Published on 23 Dec 2025 6:55 AM IST
అమెరికాలో నల్గొండ యువకుడు మృతి
అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By Medi Samrat Published on 22 Dec 2025 8:30 PM IST
కేసీఆర్, హరీష్ బరితెగించి మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్
హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి.. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్లు కూలిపోతే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని...
By Medi Samrat Published on 22 Dec 2025 6:31 PM IST
కూలిన చెక్ డ్యామ్లు.. మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2025 3:06 PM IST
అందుకే కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు వచ్చారు : మంత్రి జూపల్లి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే...
By Medi Samrat Published on 22 Dec 2025 2:32 PM IST
రేవంత్రెడ్డికి జాతి, నీతి ఏమైనా ఉందా?..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:17 PM IST
ఉపాధి హామీ పథకం పేరు మార్పు..బీజేపీపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు
ఉపాధి హామీ చట్టానికి ఉరి వేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది..అని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 1:48 PM IST
కాసేపట్లో సీఎం రేవంత్ కీలక సమావేశం..ఆ ఎన్నికలపై ప్రధాన చర్చ
కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు
By Knakam Karthik Published on 22 Dec 2025 10:23 AM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్లకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది....
By అంజి Published on 22 Dec 2025 10:12 AM IST
Telangana Govt Hospitals: ఆస్పత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా, అలాగే ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆస్పత్రి...
By అంజి Published on 22 Dec 2025 8:20 AM IST
చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
కోడిగుడ్ల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి. తాజాగా కోడిగుడ్లు, చికెన్ ధరలు భారీగా పెరిగాయి.
By అంజి Published on 22 Dec 2025 7:58 AM IST














