తెలంగాణ - Page 3
SLBC Tunnel: చివరి దశలో సహాయక చర్యలు.. 'మృతదేహాలు లభ్యం' వార్తలను తోసిపుచ్చిన ప్రభుత్వం
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించే ఆపరేషన్ శనివారం చివరి దశకు చేరుకుంది.
By అంజి Published on 1 March 2025 1:43 PM IST
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 12:49 PM IST
మంటగలసిన మానవత్వం.. అమ్మను రోడ్డు మీద వదిలేసిన కొడుకు
కన్నతల్లిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన కొడుకే.. ఆమెను నడి రోడ్డు మీద వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన వనస్థలిపురం మన్సురాబాద్లో జరిగింది.
By అంజి Published on 1 March 2025 12:40 PM IST
రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు రిలీఫ్..పిల్లలకు అనుమతిచ్చిన హైకోర్టు
తెలంగాణలో మల్టీప్లెక్స్లకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 1 March 2025 12:05 PM IST
కార్మికుల జాడ లభించేనా? SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.
By Knakam Karthik Published on 1 March 2025 11:13 AM IST
ఆధార్ లేకపోయినా ఆస్పత్రుల్లో వైద్యం: తెలంగాణ ప్రభుత్వం
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఆధార్ కార్డు కలిగి లేకపోయినా వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 1 March 2025 10:46 AM IST
భార్య ప్లాన్తో భర్తపై ప్రియుడి అటాక్..8 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత
డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
By Knakam Karthik Published on 1 March 2025 10:10 AM IST
భక్తులకు అలర్ట్ ఆ సేవలు రద్దు..యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 1 March 2025 9:25 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..రూ.6 వేలకోట్లతో స్వయం ఉపాధి పథకం, రేపే ప్రారంభం
నిరుద్యోగ యువతకు స్వయం ఉఫాధి కల్పించేలా రేపు వనపర్తిలో రూ.6 వేల కోట్లతో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి తెలిపారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:14 AM IST
హైదరాబాద్లో విషాదం..మంటలు చెలరేగి చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 7:20 AM IST
ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్
భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
By Knakam Karthik Published on 1 March 2025 7:06 AM IST
తెలంగాణలో మరో ఎయిర్పోర్టుకు కేంద్రం పచ్చజెండా
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 5:31 PM IST