తెలంగాణ - Page 3
ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:48 AM IST
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపట్ల కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కవి, గేయ రచయిత అందె శ్రీ మరణం పట్ల..
By అంజి Published on 10 Nov 2025 11:38 AM IST
'సాహితీ శిఖరం నేలకూలింది'.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలిందన్నారు.
By అంజి Published on 10 Nov 2025 8:46 AM IST
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' సృష్టికర్త అందెశ్రీ (64) కన్నుమూశారు.
By అంజి Published on 10 Nov 2025 8:30 AM IST
'మార్చి 31 నాటికి కొత్త ఆర్థిక విధానం'.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సజావుగా అమలు చేయడానికి ఆదాయ ఉత్పత్తిపై దృష్టి సారించే విప్లవాత్మక ఆర్థిక విధానాన్ని మార్చి..
By అంజి Published on 10 Nov 2025 6:51 AM IST
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 5:00 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 3:50 PM IST
TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది
By Knakam Karthik Published on 9 Nov 2025 2:45 PM IST
శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్
శబరిమలకు యాత్రికులకు రైల్వే శుభవార్త చెప్పింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు...
By అంజి Published on 9 Nov 2025 7:25 AM IST
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది : టీపీసీసీ చీఫ్
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.
By Medi Samrat Published on 8 Nov 2025 3:25 PM IST
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో 14.8°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత శుక్రవారం ఉదయం 18.8°Cగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా శీతాకాలపు గాలులు వీస్తున్నాయి.
By అంజి Published on 8 Nov 2025 8:14 AM IST
ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం.. వెంటనే రూ.600 కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం
ప్రజాభవన్లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు విజయవంతంగా ముగిశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
By అంజి Published on 8 Nov 2025 8:05 AM IST














