తెలంగాణ - Page 3
మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం
మేడారం జాతర పనులకు సంబంధించి నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
By Knakam Karthik Published on 24 Dec 2025 7:48 AM IST
కేసీఆర్ను చూసి గజగజ వణుకుతున్నారు
కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Dec 2025 6:13 PM IST
భక్తులకు అలర్ట్..మేడారంలో రేపు దర్శనాలు బంద్..కారణం ఇదే!
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:27 PM IST
Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులను స్వాగతిస్తున్నా: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులను స్వాగతిస్తున్నాను..అని బండి సంజయ్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 23 Dec 2025 2:15 PM IST
ఇదేనా ప్రజాప్రభుత్వం? దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..హరీశ్రావు సంచలన ట్వీట్
చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..అంటూ సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 2:04 PM IST
కవితకు అభివాదం చేసేందుకు ఓ తండ్రీకూతురు ప్రయత్నం..తప్పిన ప్రమాదం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి తండ్రీకూతురు బైక్ పైనుంచి పడిపోయారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 1:40 PM IST
కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు
By Knakam Karthik Published on 23 Dec 2025 11:54 AM IST
తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 11:21 AM IST
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం!
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. చదువు లేని వారే కాదు.. చదువుకున్నవారు సైతం సైబర్ నేరాలకు గురవుతున్నారు.
By అంజి Published on 23 Dec 2025 11:00 AM IST
ఆరోగ్యం, విద్య, ఉపాధి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు: డిప్యూటీ సీఎం భట్టి
ఆరోగ్యం, విద్య, ఉపాధి.. తమ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం (డిసెంబర్ 22) అన్నారు.
By అంజి Published on 23 Dec 2025 6:55 AM IST
అమెరికాలో నల్గొండ యువకుడు మృతి
అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By Medi Samrat Published on 22 Dec 2025 8:30 PM IST
కేసీఆర్, హరీష్ బరితెగించి మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్
హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి.. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్లు కూలిపోతే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని...
By Medi Samrat Published on 22 Dec 2025 6:31 PM IST














