తెలంగాణ - Page 3
రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్..ఆ నాలుగు అంశాలపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 14 April 2025 1:45 PM IST
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తుఫాన్ వేగంతో అధికారంలోకి బీఆర్ఎస్: కేటీఆర్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 14 April 2025 1:39 PM IST
చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది : బండి సంజయ్
ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ మాత్రమే..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 12:07 PM IST
Telangana: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల
ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.
By అంజి Published on 14 April 2025 11:33 AM IST
త్వరలో రైతులకు 'భూదార్' కార్డులు.. మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో భూ వివాదాలను నివారించడానికి యాజమాన్య వివరాలను అందించే ఆధార్ కార్డుల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ `భూధార్` కార్డులను...
By అంజి Published on 14 April 2025 7:22 AM IST
Telangana: నేటి నుంచే అమల్లోకి 'భూ భారతి'
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 14 April 2025 6:22 AM IST
రేపటి నుండే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు.. అంతా సిద్ధం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్ధంగా ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్...
By అంజి Published on 13 April 2025 5:47 PM IST
100 ఏళ్లపాటు నడిచేలా 'భూ భారతి' పోర్టల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి.. భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 13 April 2025 4:02 PM IST
సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. శ్రీశైలం హైవేపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణలోని నాగకర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రహదారిపై ఆదివారం సలేశ్వరం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్...
By అంజి Published on 13 April 2025 3:40 PM IST
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..త్వరలోనే 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో జరిగిన అక్రమాలన్నిటినీ బయటపెడతాం..అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 13 April 2025 2:00 PM IST
ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్లకూ డెడ్లైన్ విధించాలి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 11:44 AM IST
ప్రమాదం జరిగి 50 రోజులవుతున్నా పురోగతి లేదు? SLBC సహాయక చర్యలపై హరీష్రావు ఆవేదన
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 9:46 AM IST