తెలంగాణ - Page 4
సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపై పోలీసుల కేసులు..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన కంప్లయింట్స్పై కేసులు నమోదు చేసే ముందు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:16 AM IST
Telangana: రాష్ట్రంలో పిడుగుపాటుకు 9 మంది మృతి
తెలంగాణలో పిడుగుపాటు కారణంగా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 10:22 AM IST
వరద సహాయం పరిహారం విడుదలపై అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి...
By Knakam Karthik Published on 11 Sept 2025 7:42 AM IST
Telangana: ఐదెకరాలలోపు భూములున్న రైతులకు శుభవార్త
తెలంగాణలో సాదా బైనామా భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 7:03 AM IST
రేవంత్ రెండేళ్లుగా చేస్తున్న తప్పులకు వంద సార్లు జైల్లో వేయాలి
యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 10 Sept 2025 8:56 PM IST
తెలంగాణకు రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు జాగ్రత్త
రాబోయే నాలుగు రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
By Knakam Karthik Published on 10 Sept 2025 3:46 PM IST
నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
ప్రస్తుతం నేపాల్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎమర్జెన్సీ...
By Medi Samrat Published on 10 Sept 2025 3:11 PM IST
విషాదం..మంచినీటి సంప్లో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి
మిషన్ భగీరథ తాగునీటి ప్రాజెక్టు కోసం సంప్ లోపల పనిచేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రి...
By Knakam Karthik Published on 10 Sept 2025 2:42 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్స్ అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు: కేటీఆర్
జూబ్లీహిల్స్ బైపోల్స్ కోసం అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 10 Sept 2025 2:02 PM IST
కేంద్రరక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ..ఆ భూములు బదలాయించాలని విజ్ఞప్తి
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు
By Knakam Karthik Published on 10 Sept 2025 11:38 AM IST
క్యాన్సర్ రోగులకు తీపికబురు.. తెలంగాణలో 34 డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఓపెన్
తెలంగాణ ఆరోగ్య మంత్రి సి. దామోదర్ రాజ నరసింహ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ డేకేర్
By అంజి Published on 10 Sept 2025 9:40 AM IST
ఇందిరమ్మ ఇళ్లు.. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురానుంది.
By అంజి Published on 10 Sept 2025 7:46 AM IST