తెలంగాణ - Page 4
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్రావు డీఎస్పీ హోదా రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2026 7:33 AM IST
శుభవార్త.. తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 4 Feb 2026 7:00 AM IST
సిగాచీ ఫ్యాక్టరీలో 54 మంది మృతి ఘటన..ఎండీకి హైకోర్టు బెయిల్ మంజూరు
సిగాచి ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 9:30 PM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు కూలీలు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Feb 2026 7:52 PM IST
తెలంగాణకు 4.30 లక్షల పీఎం ఆవాస్ యోజన ఇళ్లు: కేంద్రమంత్రి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Feb 2026 6:49 PM IST
అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా.? : ఎంపీ చామల
మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగియనున్నదని.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయొద్దని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ...
By Medi Samrat Published on 3 Feb 2026 5:40 PM IST
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్..రేపే స్పీకర్ విచారణ
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపు విచారణ చేపట్టనున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:54 PM IST
భక్తులకు అలర్ట్..యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:33 PM IST
నా మెడ కోశారు.. మున్సిపల్ టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నేత అసంతృప్తి
జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 3:27 PM IST
తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెరిగే ఛాన్స్..సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలను సమీక్షిస్తోంది
By Knakam Karthik Published on 3 Feb 2026 3:03 PM IST
మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కన్నుమూత
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 3 Feb 2026 12:29 PM IST
సీఎం రేవంత్ ఫోటో మార్ఫింగ్ కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అశ్లీల ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారం చేశారనే ఆరోపణలపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని...
By అంజి Published on 3 Feb 2026 9:29 AM IST














