తెలంగాణ - Page 5
రేపటి నుంచి మరో 28 మండలాల్లో భూ భారతి అమలు
భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 May 2025 7:37 PM IST
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి..వారి పాలిట శాపంగా మారింది: హరీష్ రావు
తెలంగాణలోని విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతోన్న నిర్లక్ష్య వైఖరి, వారి పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 4 May 2025 4:01 PM IST
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు.
By Knakam Karthik Published on 4 May 2025 3:32 PM IST
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 May 2025 3:18 PM IST
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
By అంజి Published on 4 May 2025 9:13 AM IST
ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది.
By అంజి Published on 4 May 2025 8:28 AM IST
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 4 May 2025 7:59 AM IST
Telangana: నేటి నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి.
By అంజి Published on 3 May 2025 7:13 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హమైన లబ్ధిదారులుగా తేలితే, వారి ఇళ్ల నిర్మాణం సగంలో పూర్తయినా, అటువంటి కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు అందవని మంత్రి పొంగులేటి...
By అంజి Published on 3 May 2025 6:26 AM IST
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టు.. కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన కంటెంట్ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ సోషల్ మీడియా...
By Medi Samrat Published on 2 May 2025 5:42 PM IST
వడగాలులపై రాష్ట్రంలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ రిలీజ్
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్ పొంగులేటి విడుదల చేశారు.
By Knakam Karthik Published on 2 May 2025 3:34 PM IST
అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:56 PM IST