తెలంగాణ - Page 5
Telangana: పట్టణాల్లోని పేదలకు గుడ్న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ నగరంలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం నిబంధనలను సడలించింది.
By అంజి Published on 31 May 2025 7:30 AM IST
రాజీవ్ యువ వికాసం.. తొలి విడతలో లబ్ధి వీరికే
యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
By అంజి Published on 31 May 2025 6:40 AM IST
అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వానాకాలం సీజన్ లో రికార్డ్ సృష్టించిన ధాన్యం దిగుబడి యాసంగి సీజన్ లోనూ అదే రికార్డు పునరావృతం అయ్యిందని...
By Medi Samrat Published on 30 May 2025 8:28 PM IST
ఈటెల, హరీష్ కలిశారు.. కేసీఆర్తో సంభాషించారు : టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని.. నావలో ఉన్న వస్తువులు( డబ్బుల) కోసం కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్...
By Medi Samrat Published on 30 May 2025 5:13 PM IST
రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్..ఆ ప్రశ్నతోనే విజేత ఎవరనేది డిసైడ్
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ దశకు చేరుకున్నాయి
By Knakam Karthik Published on 30 May 2025 11:57 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 May 2025 10:04 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:03 AM IST
తెలంగాణ కాంగ్రెస్కు 5 కమిటీలు ఏర్పాటు చేసిన ఏఐసీసీ
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో 5 కమిటీలను ఏర్పాటు చేసింది.
By Knakam Karthik Published on 30 May 2025 7:30 AM IST
విద్యార్థులకు బిగ్ అలర్ట్..గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం
2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది
By Knakam Karthik Published on 30 May 2025 6:29 AM IST
యూట్యూబర్ సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్న NIA
తన బైక్పై పాకిస్థాన్ను సందర్శించిన యూట్యూబర్ సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది.
By Medi Samrat Published on 29 May 2025 5:55 PM IST
'బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర'.. బాంబ్ పేల్చిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని...
By అంజి Published on 29 May 2025 12:23 PM IST
కిశోర బాలికలకు గుడ్న్యూస్.. నేడు ఇందిరమ్మ అమృతం పథకం అమలు
కౌమార బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పౌష్ఠికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని...
By అంజి Published on 29 May 2025 6:37 AM IST