తెలంగాణ - Page 6
నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
By అంజి Published on 5 May 2025 8:14 AM IST
రాజీవ్ యువ వికాసం పథకం.. సిబిల్ స్కోర్ తప్పనిసరి!
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే... రాజీవ్ యువ వికాసం పథకం. అయితే ఈ పథకం అమలులో...
By అంజి Published on 5 May 2025 7:00 AM IST
రేపటి నుంచి 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'..కొత్త కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 4 May 2025 8:35 PM IST
రేపటి నుంచి మరో 28 మండలాల్లో భూ భారతి అమలు
భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 May 2025 7:37 PM IST
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి..వారి పాలిట శాపంగా మారింది: హరీష్ రావు
తెలంగాణలోని విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతోన్న నిర్లక్ష్య వైఖరి, వారి పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 4 May 2025 4:01 PM IST
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు.
By Knakam Karthik Published on 4 May 2025 3:32 PM IST
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 May 2025 3:18 PM IST
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
By అంజి Published on 4 May 2025 9:13 AM IST
ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది.
By అంజి Published on 4 May 2025 8:28 AM IST
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 4 May 2025 7:59 AM IST
Telangana: నేటి నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి.
By అంజి Published on 3 May 2025 7:13 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హమైన లబ్ధిదారులుగా తేలితే, వారి ఇళ్ల నిర్మాణం సగంలో పూర్తయినా, అటువంటి కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు అందవని మంత్రి పొంగులేటి...
By అంజి Published on 3 May 2025 6:26 AM IST