తెలంగాణ - Page 7
బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Oct 2025 5:20 PM IST
మాటల్లో ఫేకుడు, ఢిల్లీ వెళ్లి జోకుడు ఇదే కదా 22 నెలల్లో చేసింది..రేవంత్పై హరీశ్రావు ఫైర్
బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 7 Oct 2025 4:55 PM IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై పిటిషన్లు..హైకోర్టులో విచారణ వాయిదా
కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 7 Oct 2025 3:34 PM IST
టీపీసీసీ చీఫ్తో సీపీఐ నాయకుల బృందం సమావేశం..ఎందుకంటే?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఐ ప్రతినిధుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం సలహాదారు నరేందర్రెడ్డితో సమావేశం...
By Knakam Karthik Published on 7 Oct 2025 3:13 PM IST
Video: తీరు మార్చుకుని క్షమాపణ చెప్పాలి..పొన్నంకు అడ్లూరి డెడ్లైన్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా...
By Knakam Karthik Published on 7 Oct 2025 11:53 AM IST
మళ్లీ వాన.. నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది..
By Knakam Karthik Published on 7 Oct 2025 10:32 AM IST
తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!
హైదరాబాద్: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
By అంజి Published on 7 Oct 2025 9:53 AM IST
హైదరాబాద్లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..
By అంజి Published on 7 Oct 2025 6:46 AM IST
9, 10 తరగతులకు తెలుగు తప్పనిసరి కాదు..హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా విధించబోమని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు...
By Knakam Karthik Published on 6 Oct 2025 9:20 PM IST
సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:50 PM IST
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 6 Oct 2025 1:30 PM IST
ప్రవక్త మహమ్మద్పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజాసింగ్పై కేసు నమోదు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన దసరా కార్యక్రమంలో ప్రవక్త ముహమ్మద్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై..
By అంజి Published on 6 Oct 2025 9:40 AM IST