తెలంగాణ - Page 7
రాజ్గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్!
బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రధాన పథకాల అమలు సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్...
By అంజి Published on 2 Nov 2025 8:30 PM IST
కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 Nov 2025 1:30 PM IST
రేపటి నుండి ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్
కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవాళ వరకు చెల్లించక పోతే రేపటి నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య...
By Knakam Karthik Published on 2 Nov 2025 12:00 PM IST
వికారాబాద్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్..కుమార్తె, భార్య, వదినను కొడవలితో నరికి, ఆపై వ్యక్తి సూసైడ్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 2 Nov 2025 8:14 AM IST
వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 2 Nov 2025 7:01 AM IST
అహనా పెళ్ళంట బీఆర్ఎస్కు సరిగ్గా సరిపోతుంది
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సెటైర్లు వేశారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:00 PM IST
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 1 Nov 2025 3:39 PM IST
Telangana: రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 1 Nov 2025 7:36 AM IST
Telangana: నేటి నుంచే ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు.
By అంజి Published on 1 Nov 2025 7:13 AM IST
'రైతులకు ఎకరానికి రూ.10 వేలు.. ఇళ్లు నష్టపోయినవారికి రూ.15 వేలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
By అంజి Published on 1 Nov 2025 6:30 AM IST
మొంథా తుఫాన్తో పంట నష్టం..పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది
By Knakam Karthik Published on 31 Oct 2025 3:30 PM IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST














