తెలంగాణ - Page 7
Telangana: నేటి నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి.
By అంజి Published on 3 May 2025 7:13 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హమైన లబ్ధిదారులుగా తేలితే, వారి ఇళ్ల నిర్మాణం సగంలో పూర్తయినా, అటువంటి కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు అందవని మంత్రి పొంగులేటి...
By అంజి Published on 3 May 2025 6:26 AM IST
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టు.. కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన కంటెంట్ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ సోషల్ మీడియా...
By Medi Samrat Published on 2 May 2025 5:42 PM IST
వడగాలులపై రాష్ట్రంలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ రిలీజ్
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్ పొంగులేటి విడుదల చేశారు.
By Knakam Karthik Published on 2 May 2025 3:34 PM IST
అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:56 PM IST
కులగణన క్రెడిట్ రాహుల్గాంధీదే: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు.
By Knakam Karthik Published on 2 May 2025 12:29 PM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ అంతటా మే 6 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
By అంజి Published on 2 May 2025 11:46 AM IST
మే 5 నుంచి 28 జిల్లాల్లో 'భూ భారతి' విస్తరణ: మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలానికి మే 5 నుండి విస్తరించబడుతుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:26 AM IST
Telangana: టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలి.
By అంజి Published on 2 May 2025 6:42 AM IST
Telangana : రేపు ఉదయం గవర్నర్తో కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ
రేపు ఉదయం 10:30 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ కానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Medi Samrat Published on 1 May 2025 7:58 PM IST
Bhadradri Kothagudem : హత్య కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు
దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఈ రోజు...
By Medi Samrat Published on 1 May 2025 6:56 PM IST
రేవంత్కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 1 May 2025 1:30 PM IST