తెలంగాణ - Page 7
సుప్రీం కోర్టుకు మంచు విష్ణు
సినీ నటుడు మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసును...
By Medi Samrat Published on 28 May 2025 8:36 PM IST
నన్ను సంప్రదించకుంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవిత గుస్సా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 28 May 2025 8:12 PM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
పోలవరం తరహాలో మేడిగడ్డ పునరుద్ధరించాలి..NDSA నివేదిక బూటకం: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని..బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 May 2025 1:53 PM IST
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 May 2025 1:33 PM IST
రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 20 వేల మందికి పైగా డుమ్మా
తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
By Knakam Karthik Published on 28 May 2025 12:48 PM IST
తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Knakam Karthik Published on 28 May 2025 12:17 PM IST
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..అభినందించిన మంత్రి
పాల్వంచ ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్లో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ భార్య శ్రద్ధ పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:58 AM IST
Hanumakonda : రికార్డు ధర పలికిన ఫ్యాన్సీ నంబర్ ‘9999’
తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.12.60 లక్షల ధర పలికింది.
By Medi Samrat Published on 28 May 2025 11:03 AM IST