తెలంగాణ - Page 8
చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా
మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 5:57 PM IST
బీజేపీ ఎంపీకి మరోసారి బెదిరింపులు, దమ్ముంటే కాపాడుకోవాలని ఫోన్ కాల్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఇ
By Knakam Karthik Published on 29 Jun 2025 4:38 PM IST
నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా
నిజామాబాద్లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 3:49 PM IST
33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ నుండి 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్ల పదవులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 29 Jun 2025 11:09 AM IST
కొండా మురళికి షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులపై బహిరంగ వ్యాఖ్యలకు సంబంధించి వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మాజీ...
By అంజి Published on 29 Jun 2025 10:09 AM IST
హెచ్ఐవీ బాధితులకు కొత్త పెన్షన్లు.. ప్రభుత్వం నిర్ణయం
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హెచ్ఐవీ బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
By అంజి Published on 29 Jun 2025 7:45 AM IST
తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా.. మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి సంబంధించిన విజన్...
By అంజి Published on 29 Jun 2025 6:59 AM IST
తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 28 Jun 2025 7:30 PM IST
ఎవరి బలం ఏమిటో తెలుసు.. నన్ను గెలకొద్దు : కొండా మురళి
ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు.. దయ చేసి తనను గెలకొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు.
By Medi Samrat Published on 28 Jun 2025 5:30 PM IST
నా కూతురు చావుకు కారణం అతడే : స్వేచ్ఛ తండ్రి
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 28 Jun 2025 4:18 PM IST
రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 28 Jun 2025 9:00 AM IST
3 నెలల రేషన్.. మరో రెండు రోజులే గడువు.. కొత్త రేషన్కార్డుదారులకు నిరాశ
రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 92.18 శాతం మందికి రేషన్ సరఫరా పూర్తయింది.
By అంజి Published on 28 Jun 2025 7:40 AM IST