తెలంగాణ - Page 9
హైదరాబాద్లో మల్టీలెవెల్ కనెక్టింగ్ ఫ్లై ఓవర్..అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది.
By Knakam Karthik Published on 27 May 2025 5:39 PM IST
వన మహోత్సవం సామాజిక ఉద్యమంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ
2025 సంవత్సర వన మహోత్సవం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
By Knakam Karthik Published on 27 May 2025 4:45 PM IST
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణలో 3 రోజులు వానలు
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 27 May 2025 3:49 PM IST
మేడిగడ్డ బ్యారేజీపై NDSAకు L&T సంస్థ సంచలన లేఖ
మేడిగడ్డ బ్యారేజీపై NDSAకు ఎల్అండ్టీ సంస్థ సంచలన లేఖ రాసింది.
By Knakam Karthik Published on 27 May 2025 3:12 PM IST
సింగరేణి కార్మికుల కోసం ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు
By Knakam Karthik Published on 27 May 2025 2:56 PM IST
గుడ్న్యూస్.. వారికి 100 రోజుల ఉపాధి పని
దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ కింద 100 రోజుల పని కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
By అంజి Published on 27 May 2025 8:39 AM IST
Telangana: ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థ.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను త్వరలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం...
By అంజి Published on 27 May 2025 8:11 AM IST
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్
ఫార్ములా ఇ రేసింగ్ అక్రమాల కేసుకు సంబంధించి మే 28న విచారణకు హాజరు కావాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ...
By అంజి Published on 27 May 2025 7:16 AM IST
రాజీవ్ యువ వికాసం.. రేపటితో ఎంపిక పూర్తి
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోంది. ఈ స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది.
By అంజి Published on 27 May 2025 6:50 AM IST
యాసంగి ముగిసి..వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనరా?: నిరంజన్ రెడ్డి
యాసంగి ముగిసి వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనార అని.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 26 May 2025 1:30 PM IST
Telangana: విద్యుత్ కార్మికుల కోసం.. రూ.1 కోటి ప్రమాద బీమా పథకం
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగులకు రూ.1 కోటి కంటే ఎక్కువ కవరేజీని అందించే ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
By అంజి Published on 26 May 2025 1:03 PM IST
డబ్బు కంటే కులమే గొప్పది..పెద్దపల్లి ఎంపీ హాట్ కామెంట్స్
కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 10:27 AM IST