తెలంగాణ - Page 9
Telangana: కాసేపట్లో విడుదలకానున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) రాబోయే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను జనవరి 27 మంగళవారం ప్రకటించనుంది.
By అంజి Published on 27 Jan 2026 2:18 PM IST
సంతోష్రావు టార్గెట్గా మరోసారి కవిత సంచలన కామెంట్స్..!
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్రావు టార్గెట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 27 Jan 2026 12:54 PM IST
నేడు కలెక్టర్లతో రాణి కుమిదిని వీడియోకాన్ఫరెన్స్..ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది.
By Knakam Karthik Published on 27 Jan 2026 10:32 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..నేడు గవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్
టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.
By Knakam Karthik Published on 27 Jan 2026 10:20 AM IST
బీఆర్ఎస్ గూటికి ఆరూరి రమేష్
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం, జనవరి 26న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో...
By అంజి Published on 27 Jan 2026 9:41 AM IST
మేడారం మహా జాతర.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 27 Jan 2026 8:00 AM IST
Phone Tapping Case: మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం.. రాజ్యసభ మాజీ సభ్యుడు, భారత రాష్ట్ర సమితి...
By అంజి Published on 27 Jan 2026 6:45 AM IST
యాదాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..!
యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఉన్న దత్తాయిపల్లి కంచలో గత 12 రోజులుగా పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 9:20 PM IST
ఇళ్లు లేని పేదలకు గుడ్న్యూస్..!
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:40 PM IST
28 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్..!
ఈ నెల 28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:00 PM IST
రేపు గవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 4:54 PM IST
వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ : గవర్నర్
2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే...
By అంజి Published on 26 Jan 2026 4:19 PM IST














