తెలంగాణ - Page 10
ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం.. మంచానికి సిగరెట్ మంటలు అంటుకోవడంతో..
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం మంగళతండాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం నాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన...
By అంజి Published on 8 April 2025 8:05 AM IST
Telangana: ధరల పెంపుతో భారీగా తగ్గిన బీర్ల అమ్మకాలు.. అయోమయంలో సర్కార్
వేసవి, బీర్లు ఒకదానికొకటి ముడిపడి ఉన్నప్పటికీ.. మార్చిలో బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం.. ధరల పెరుగదలేనని వినిపిస్తోంది.
By అంజి Published on 8 April 2025 7:39 AM IST
అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాం: కాంగ్రెస్
సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్నారు.
By అంజి Published on 8 April 2025 7:15 AM IST
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
మే 6 నుండి నిరసన ప్రారంభించాలని ప్రణాళికలు ప్రకటిస్తూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) సమ్మె నోటీసు జారీ చేసింది.
By Medi Samrat Published on 7 April 2025 8:45 PM IST
హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు) విద్యార్థులపై గచ్చిబౌలిలో నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...
By Medi Samrat Published on 7 April 2025 8:15 PM IST
నమ్మిన కేసీఆర్కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను: పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 7 April 2025 7:45 PM IST
Kamareddy : కల్తీ కల్లు తాగారు.. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు
కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగిన తర్వాత పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 7 April 2025 7:24 PM IST
ఆ భూములపై ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయండి, ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 7 April 2025 1:43 PM IST
వాస్తవాలు ధృవీకరించుకోండి..సీఎం రేవంత్కు బాలీవుడ్ నటి కౌంటర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి దియా మిర్జా మండిపడ్డారు.
By Knakam Karthik Published on 7 April 2025 12:37 PM IST
తెలంగాణలో శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు సోమవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 7 April 2025 12:01 PM IST
Telangana: ఆర్సీలు, లైసెన్స్ల జారీలో మరింత వేగం.. కొత్త విధానానికి సన్నద్ధమవుతోన్న రవాణాశాఖ
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీలు), డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని వాహనదారుల నుండి ఫిర్యాదులు అందిన తర్వాత, రవాణా శాఖ...
By అంజి Published on 7 April 2025 10:30 AM IST
తోడుగా నిలబడుతా, పోరాటం కొనసాగిద్దాం..కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు తోడుగా తాను నిలబడుతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 8:18 AM IST