తెలంగాణ - Page 10
యాసంగి ముగిసి..వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనరా?: నిరంజన్ రెడ్డి
యాసంగి ముగిసి వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనార అని.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 26 May 2025 1:30 PM IST
Telangana: విద్యుత్ కార్మికుల కోసం.. రూ.1 కోటి ప్రమాద బీమా పథకం
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగులకు రూ.1 కోటి కంటే ఎక్కువ కవరేజీని అందించే ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
By అంజి Published on 26 May 2025 1:03 PM IST
డబ్బు కంటే కులమే గొప్పది..పెద్దపల్లి ఎంపీ హాట్ కామెంట్స్
కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 10:27 AM IST
ఉపాధి, ఆదాయం వచ్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి: భట్టి
రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
By Knakam Karthik Published on 26 May 2025 7:30 AM IST
కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
By Knakam Karthik Published on 26 May 2025 7:20 AM IST
రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ
రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 25 May 2025 7:45 PM IST
ఆస్తుల వాటాల కోసమే వైఎస్ఆర్, కేసీఆర్ ఫ్యామిలీలో వివాదాలు: బీజేపీ ఎంపీ
బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక వ్మాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 25 May 2025 5:30 PM IST
తెలంగాణలో ర్యాపిడో సేవల విస్తరణ.. ఇకపై ఆ 11 పట్టణాల్లో కూడా..
మహబూబ్నగర్, సంగారెడ్డి మరియు నల్గొండతో సహా 11 కొత్త నగరాల్లో సేవలను ప్రారంభించడంతో, రాపిడో తెలంగాణ వ్యాప్తంగా తన యాప్-ఆధారిత మొబిలిటీ సేవలను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 May 2025 4:45 PM IST
రెయిన్ అలర్ట్: తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది
By Knakam Karthik Published on 25 May 2025 4:37 PM IST
ప్రసాద్ ల్యాబ్స్లో 'పూలే'మూవీ వీక్షించిన తెలంగాణ మంత్రి పొన్నం
ప్రసాద్ ల్యాబ్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు నేతలు, ప్రముఖులు కలిసి సినిమాను వీక్షించారు.
By Knakam Karthik Published on 25 May 2025 4:01 PM IST
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ జల దోపిడీ మొదలైంది: హరీష్ రావు
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా..అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందని..మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 25 May 2025 2:43 PM IST
కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ పరువు తీసింది: సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి...
By అంజి Published on 25 May 2025 11:17 AM IST