తెలంగాణ - Page 10
పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం
ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అని పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 Jan 2026 8:40 PM IST
Eye Care Clinics: తెలంగాణ వ్యాప్తంగా 'ఐ కేర్ క్లినిక్స్'.. మంత్రి కీలక ప్రకటన
ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'ఐ కేర్ క్లినిక్స్' ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి రాజనర్సింహ శాసనమండలిలో...
By అంజి Published on 3 Jan 2026 2:47 PM IST
తెలంగాణలో కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు.. ఎంతంటే?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే అన్ని వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సును ప్రతిపాదించింది.
By అంజి Published on 3 Jan 2026 1:48 PM IST
కొండగట్టులో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి చాపర్...
By అంజి Published on 3 Jan 2026 11:46 AM IST
రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అక్టోబర్ నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగుతున్న యాసంగి సీజన్లో రైతులకు...
By అంజి Published on 3 Jan 2026 10:26 AM IST
Video: డ్రెస్టింగ్ స్టైల్ వివాదం.. మంత్రి సీతక్క ఏం అన్నారంటే?
హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు.
By అంజి Published on 3 Jan 2026 7:25 AM IST
గృహ జ్యోతి పథకం.. 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది.. విద్యుత్ సంస్థలకు రూ.3,593.17 కోట్లు చెల్లింపు
పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే గృహ జ్యోతి పథకానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వివరాలు...
By అంజి Published on 3 Jan 2026 6:41 AM IST
'పార్టీ పెడతాం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం'.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా, శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో...
By అంజి Published on 2 Jan 2026 8:00 PM IST
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.. అందుకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
By అంజి Published on 2 Jan 2026 12:32 PM IST
విషాదం: ఆన్లైన్ గేమింగ్ యాప్లతో అప్పులు..యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ గేమింగ్ మత్తు మరో ప్రాణాన్ని బలిగొంది
By Knakam Karthik Published on 2 Jan 2026 12:25 PM IST
కేసీఆర్ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:59 AM IST














