తెలంగాణ - Page 11
'అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించండి'.. అమిత్ షాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి...
By అంజి Published on 5 March 2026 6:40 AM IST
ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు : మంత్రి పొన్నం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 4 March 2026 9:00 PM IST
ఆయనకు అవకాశం వచ్చినా పీఎం కాలేదు.. బండి సంజయ్కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 4 March 2026 5:10 PM IST
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్న "దివ్యాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం" వార్తలపై తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 4 March 2026 8:39 AM IST
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఫేషియల్ రికగ్నైజేషన్తో లబ్ధిదారుల గుర్తింపు
ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన...
By అంజి Published on 4 March 2026 6:34 AM IST
FLASH: నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్
మూసీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం నార్సింగిలో ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
By అంజి Published on 3 March 2026 8:47 PM IST
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల...
By అంజి Published on 3 March 2026 7:18 PM IST
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై కోర్టు కీలక తీర్పు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ...
By Medi Samrat Published on 3 March 2026 6:43 PM IST
“వెల్ డన్ మహేష్” అంటూ రాహుల్ కితాబు
డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రత్యేకంగా...
By Medi Samrat Published on 3 March 2026 4:58 PM IST
రాజ్యసభ రేసులో 16 మంది.. 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఫిర్యాదులు..!
రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 3 March 2026 4:15 PM IST
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 3 March 2026 3:23 PM IST
భూదాన్ భూ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూదాన్ భూముల సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...
By Knakam Karthik Published on 3 March 2026 10:20 AM IST














