తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు...
By Knakam Karthik Published on 22 Jan 2026 2:44 PM IST
నైనీ కోల్ మైన్స్ టెండర్పై రాజకీయ దుమారం..సింగరేణి సంచలన ప్రకటన
ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 2:33 PM IST
జయశంకర్ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజ్..సీఐడీ విచారణకు ఆదేశం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 9:47 PM IST
కాంగ్రెస్ అంతర్గత మీటింగ్కు ఫిరాయింపు ఎమ్మెల్యే..జీవన్రెడ్డి సీరియస్
గాంధీభవన్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ హాజరుకావడంపై మాజీ ఎమ్మెల్సీ...
By Knakam Karthik Published on 21 Jan 2026 9:30 PM IST
రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తాం: తెలంగాణ బీసీ కమిషన్
తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్రంలోని 50 కులాలను సంచార వర్గాలుగా గుర్తిస్తూ చేసిన సిఫార్సుల నివేదికను అధికారికంగా ఆమోదించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 8:24 PM IST
Video: హనుమకొండ జిల్లా సస్పెండెడ్ అదనపు కలెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన అర్రమాడ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 7:31 PM IST
జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:07 PM IST
ఒకే పేరుతో ఇద్దరు రోగులు..మందుల చీటీ తారుమారు కావడంతో!!
ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:00 PM IST
ఏపీ మద్యం కేసు: నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:47 PM IST
బంగ్లాదేశ్ రాకపోతే స్కాట్లాండ్..తేల్చి చెప్పిన ఐసీసీ
తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:43 PM IST
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త..ఆ ప్రోత్సాహకాలు విడుదల
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:35 PM IST
మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ..కీలక అంశాలపై విజ్ఞప్తి
మెటా వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విన్ మార్టిన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:31 PM IST












