కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు
By Knakam Karthik Published on 23 Dec 2025 11:54 AM IST
క్వాంటం టెక్నాలజీతో నోబెల్ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం..క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు...
By Knakam Karthik Published on 23 Dec 2025 11:31 AM IST
తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 11:21 AM IST
ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
By Knakam Karthik Published on 23 Dec 2025 10:52 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు ఈమెయిల్.. ఈ ఏడాది 28వ సారి
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:37 AM IST
విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్యపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన..టాప్లో ఏపీ
విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:14 AM IST
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్లపై..త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక మీటింగ్
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 22 Dec 2025 5:20 PM IST
మద్యం పాలసీని వ్యాపారంలా కాదు..ఆరోగ్యకరమైన వృద్ధిలా చూడాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:34 PM IST
National Herald case: సోనియా, రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
షనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:21 PM IST
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి షాక్..ధరలు పెంచిన ఆ కంపెనీ
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది
By Knakam Karthik Published on 22 Dec 2025 4:08 PM IST
పవన్కల్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ల పై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 22 Dec 2025 3:55 PM IST
రేవంత్రెడ్డికి జాతి, నీతి ఏమైనా ఉందా?..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:17 PM IST












