ఈ నెల 17 నుంచి టెన్త్క్లాస్ ఎగ్జామ్స్..స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ వెల్లడించారు
By Knakam Karthik Published on 13 March 2025 7:30 AM IST
గుడ్ న్యూస్.. మూడు లక్షల గృహాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఆంధ్రప్రదేశ్లో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ...
By Knakam Karthik Published on 13 March 2025 7:09 AM IST
హైదరాబాద్లో విషాదం, మరో చిన్నారిని బలిగొన్న లిఫ్ట్
మెహదీపట్నంలోని ముజ్తాబా అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల బాలుడు సురేందర్ మరణించాడు.
By Knakam Karthik Published on 13 March 2025 6:56 AM IST
ఫైళ్లు దగ్ధం చేయగలరేమో, నిజాల్ని చెరపలేరు..మదనపల్లి ఘటనపై ఏపీ హోంమంత్రి వార్నింగ్
మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Knakam Karthik Published on 12 March 2025 5:45 PM IST
సాయం చేయాల్సింది పోయి వెటకారమా? కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
పదేళ్లుగా తెలంగాణను మేసింది బీఆర్ఎస్ నేతలే అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 March 2025 5:05 PM IST
ఆయన మనసులో స్థానం లేదు, అందుకే బయటికి వచ్చేశా..విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 March 2025 4:34 PM IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. తెలంగాణ యూట్యూబర్పై కేసు
యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్కు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 12 March 2025 3:16 PM IST
19న తెలంగాణ బడ్జెట్, 27 వరకు సమావేశాలు..బీఏసీలో నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 27 వరకు కొనసాగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 12 March 2025 2:58 PM IST
2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు
మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 12 March 2025 2:37 PM IST
Video: మంకీ క్యాప్తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్తో పరారైన దొంగ..
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.
By Knakam Karthik Published on 12 March 2025 2:11 PM IST
దమ్ముంటే ఆ విగ్రహాలను టచ్ చెయ్..కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ వార్నింగ్
టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం పోయి రోడ్డు మీద పడినా కేటీఆర్కు అహంకారం పోలేదు.
By Knakam Karthik Published on 12 March 2025 1:37 PM IST
గాంధీభవన్లో ప్రెస్మీట్లా ఉంది, గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు: కేటీఆర్
గాంధీభవన్లో ప్రెస్మీట్ మాదిరిగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 March 2025 1:02 PM IST