భార్యను తాళ్లతో కట్టి చిత్రహింసలు పెట్టిన భర్త సహా ముగ్గురు అరెస్ట్
భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 12:00 PM IST
బ్రహ్మోత్సవాలకు రండి..సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్
శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:27 AM IST
డ్రగ్స్ను గేట్ వే ఆఫ్ హైదరాబాద్గా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి కృష్ణా నది జిల్లాల్లో ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోము..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:16 AM IST
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ: కేటీఆర్
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 17 Sept 2025 10:57 AM IST
ఆ రాష్ట్రాల్లో ప్రకృతి విలయానికి 18 మంది బలి, 1500 ఇళ్లు నేలమట్టం
హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ప్రకృతి విలయానికి జనజీవనం అస్థవ్యస్థమైంది.
By Knakam Karthik Published on 17 Sept 2025 10:46 AM IST
మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్యూ మై ఫ్రెండ్..మోదీకి ట్రంప్ బర్త్డే విషెస్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు
By Knakam Karthik Published on 17 Sept 2025 10:28 AM IST
బీజేపీకి ఓటు వేశామని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో చెప్పారు..కౌశిక్రెడ్డి సంచలన కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి ఓటు వేశామని...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:29 PM IST
'ఆరోగ్యశ్రీ' బకాయిలు చెల్లించకుండా కుట్రలు ఎందుకు?..ప్రభుత్వంపై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకాన్ని అణగదొక్కిందని APCC చీఫ్ YS షర్మిల...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:12 PM IST
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోంది: సీఎం చంద్రబాబు
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:39 PM IST
సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు రాహుల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:09 PM IST
16 వేల మంది విదేశీయులను డిపోర్ట్ చేయడానికి సిద్ధమైన కేంద్రహోంశాఖ
భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అతిపెద్ద చర్యగా హోం మంత్రిత్వశాఖ (MHA) దాదాపు 16,000 విదేశీయులను దేశనిర్బంధం (డిపోర్ట్) చేయడానికి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:46 PM IST
హైదరాబాద్ వాసులకు తప్పనున్న పాస్పోర్టు సేవల కష్టాలు
హైదరాబాద్ వాసులకు పాస్పోర్టు సేవలను మరింత ఈజీగా చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:41 PM IST