తెలంగాణలో యూరియా కొరత..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
మాదాపూర్లో రూ.400 కోట్ల ఆస్తి కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:55 AM IST
లేఖ లీక్ చేసిందెవరో బయటపెట్టాలన్నందుకే నాపై కక్ష కట్టారు: కవిత
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించండంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:12 AM IST
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:48 AM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
హైదరాబాద్లోని మియాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Aug 2025 9:30 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 21 Aug 2025 7:59 AM IST
హైదరాబాద్లో రికార్డు..ఎకరం రూ.70 కోట్లు
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది
By Knakam Karthik Published on 21 Aug 2025 7:49 AM IST
ఫారెస్ట్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..పవన్కల్యాణ్ సీరియస్
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:22 AM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును...
By Knakam Karthik Published on 19 Aug 2025 5:43 PM IST