త్రిషకు సారీ చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎట్టకేలకు స్పందించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 6:04 PM IST
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..రూ.514 కోట్లు విడుదల
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 5:32 PM IST
మేయర్ పీఠాల లెక్క తేలింది..కరీంనగర్లో కాషాయం, నిజామాబాద్లో హస్తం
తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 5:02 PM IST
HCUలో ల్యాప్టాప్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న భారీ ల్యాప్టాప్ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 4:39 PM IST
Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Feb 2026 3:55 PM IST
విజయ్తో తన పేరును లింక్ చేయడంపై స్టార్ హీరోయిన్ ఫైర్
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి
By Knakam Karthik Published on 16 Feb 2026 3:42 PM IST
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం..!
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 16 Feb 2026 3:18 PM IST
శబరిమలలో మహిళలకు ప్రవేశం.. ఏప్రిల్ 7న విచారించనున్న విస్తృత ధర్మాసనం..!
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు షెడ్యూల్ ఖరారు...
By Knakam Karthik Published on 16 Feb 2026 3:10 PM IST
లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం చర్చ, ఓటింగ్కు డేట్ ఫిక్స్!
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 15 Feb 2026 9:30 PM IST
తండాలు, గూడాలకు సీఎం రేవంత్ శుభవార్త
తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను...
By Knakam Karthik Published on 15 Feb 2026 9:05 PM IST
ఇషాన్ కిషన్ ఊచకోత..కొలంబోలో పాక్ ముందు 176 పరుగుల టార్గెట్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్లో భారత్ తడబడి నిలబడింది
By Knakam Karthik Published on 15 Feb 2026 8:52 PM IST
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై జనరల్ బోగీల్లో ప్రతి గంటకోసారి క్లీనింగ్
రైల్వే ప్రయాణికుల ఫిర్యాదుల్లో అత్యధికంగా ఉండే 'అపరిశుభ్రత' సమస్యకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది
By Knakam Karthik Published on 15 Feb 2026 8:35 PM IST












