జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది.
By Knakam Karthik Published on 14 May 2025 5:30 PM IST
Video: స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర' పరీక్ష విజయవంతం
భారతదేశం తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'భార్గవాస్త్ర' కౌంటర్ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది.
By Knakam Karthik Published on 14 May 2025 4:48 PM IST
నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు
విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 May 2025 4:21 PM IST
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 14 May 2025 3:20 PM IST
పవన్ ఫ్యాన్స్కు పండగే..'ఓజీ' సెట్లోకి పవర్స్టార్ ఎంట్రీ
పవర్ స్టార్ పవన్కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తోన్న 'ఓజీ' మూవీకి సంబంధించి కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 14 May 2025 2:34 PM IST
అలా వైసీపీని వీడి..ఇలా బీజేపీ తీర్థం పుచ్చుకున్న జకియా ఖానం
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జకియా ఖానం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
By Knakam Karthik Published on 14 May 2025 2:15 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 14 May 2025 1:52 PM IST
విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్లో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 14 May 2025 12:55 PM IST
వారి పర్యటనల కోసం పేదల ఇళ్లు కూల్చుతారా? కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
అందాల పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం రేవంత్ సర్కార్ పేదల ఇళ్లు కూల్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు
By Knakam Karthik Published on 14 May 2025 12:33 PM IST
ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ కాంప్లెక్స్ ..ఈ నెల 16న శంకుస్థాపన
రెన్యూ అనే సంస్థ రూ. 22 వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 14 May 2025 12:14 PM IST
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్.గవాయ్ ప్రమాణస్వీకారం..ఆ రెండో వ్యక్తిగా రికార్డు
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 14 May 2025 11:23 AM IST
వైసీపీకి ఎదురుదెబ్బ..ఎమ్మెల్సీ పదవి, పార్టీకి జకియా ఖానం రాజీనామా
పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న జకియా ఖానం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 14 May 2025 11:05 AM IST