క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్లకు ఈడీ నోటీసులు
అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:13 PM IST
అమరావతిలో జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు
అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి భాస్కర్...
By Knakam Karthik Published on 16 Sept 2025 1:01 PM IST
పాక్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం: కేటీఆర్
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీ కి గౌరవం లేదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు
By Knakam Karthik Published on 16 Sept 2025 12:39 PM IST
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్ర..ఈసారి పెను విధ్వంసం
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్రజేసింది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 11:40 AM IST
ఫ్రీ ఫైర్ గేమ్లో రూ.13 లక్షలు పోగొట్టుకుని 6వ తరగతి విద్యార్థి సూసైడ్
12 ఏళ్ల విద్యార్థి తన కుటుంబం పొదుపు చేసిన డబ్బును ఆన్లైన్ గేమ్ కోసం ఖర్చు చేశాడనే ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్నాడు
By Knakam Karthik Published on 16 Sept 2025 11:05 AM IST
ఒక రోజు పెంపు అవమానకరం..కేంద్రం నిర్ణయంపై సీఏలు, టాక్స్పేయర్లు ఫైర్
ఐటీఆర్ దాఖలు గడువును కేవలం ఒక రోజు పొడిగించాలని ప్రభుత్వం అర్థరాత్రి తీసుకున్న నిర్ణయం చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను చెల్లింపుదారులలో ఆగ్రహాన్ని...
By Knakam Karthik Published on 16 Sept 2025 11:02 AM IST
హ్యాండ్షేక్ వివాదం..ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరిక
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 10:06 AM IST
ఏపీలో వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం 'ఇండస్ట్రీ డే'
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 15 Sept 2025 6:20 PM IST
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు...
By Knakam Karthik Published on 15 Sept 2025 5:50 PM IST
రాష్ట్రంలో ఆ వ్యాధి కారణంగా 18 మంది మృతి..మరో పదిహేడేళ్ల బాలుడికి సోకిన జబ్బు
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 15 Sept 2025 5:42 PM IST
ఏపీలో విషాదం, స్కూల్ గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి..10 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో, పాఠశాల గోడ కూలిపోవడంతో ఐదేళ్ల విద్యార్థి మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 15 Sept 2025 5:15 PM IST
రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్పై హరీశ్ రావు సెటైర్స్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:40 PM IST