నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Andrapradesh, CM Chandrababu, World Economic Forum, Davos Tour
    పెట్టుబడులకు ఏపీని మించింది లేదు : సీఎం చంద్రబాబు

    ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లోని...

    By Knakam Karthik  Published on 20 Jan 2026 4:00 PM IST


    Telangana Intermediate Board, Students, Public Exams, Intermediate Public Examinations
    Telangana: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

    రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది

    By Knakam Karthik  Published on 20 Jan 2026 3:20 PM IST


    Telangana, coal mine tender scam, KTR, Kishanreddy, CM Revanth, Bhatti, Congress, Brs
    బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్

    బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

    By Knakam Karthik  Published on 20 Jan 2026 2:27 PM IST


    National News, Delhi, Pm Modi, Nitin Nabin, BJP national president
    పార్టీకి బాస్ ఆయనే, నేను కార్యకర్తను మాత్రమే..నబిన్‌పై మోదీ ప్రశంసలు

    బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు

    By Knakam Karthik  Published on 20 Jan 2026 2:00 PM IST


    Hyderabad News, Balanagar Police Station, TGIIC, IDPL land scam
    ఐడీపీఎల్ భూముల స్కామ్‌పై TGIIC ఫిర్యాదు..బాలానగర్‌ పీఎస్‌లో కేసు నమోదు

    ఐడీపీఎల్ భూముల స్కామ్‌పై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది

    By Knakam Karthik  Published on 20 Jan 2026 1:33 PM IST


    Andrapradesh, Amaravati, AP Information Commission, Commissioners take oath, Chief Secretary
    ఏపీ సమాచార కమీషన్ కమిషనర్ల ప్రమాణ స్వీకారం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్‌కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు

    By Knakam Karthik  Published on 20 Jan 2026 1:23 PM IST


    National News, Delhi, Bjp, Nitin Nabin, BJP national president, Pm Modi, Amit Shah
    45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్

    బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు.

    By Knakam Karthik  Published on 20 Jan 2026 1:11 PM IST


    Weather News, IMD, Northeast Monsoon, South India
    ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ‌పై ఐఎండీ ప్రకటన

    భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు సోమవారం నాటికి పూర్తిగా ముగిసిపోయినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది

    By Knakam Karthik  Published on 20 Jan 2026 12:40 PM IST


    Telangana, Gaddar Film Awards, Cinema News, Tollywood, Telangana State Government
    గద్దర్ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న సర్కార్..ఫిబ్రవరి 3 వరకు ఛాన్స్

    తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

    By Knakam Karthik  Published on 20 Jan 2026 12:00 PM IST


    National News, Kerala, Sabarimala, Gold Theft Case, Enforcement Directorate, Multi-State Raids
    శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు

    శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది

    By Knakam Karthik  Published on 20 Jan 2026 11:27 AM IST


    Crime News, Hyderabad, Madhapur Police Station, Borabanda, Woman Murdered
    హైదరాబాద్‌లో దారుణం..భార్యపై అనుమానం, రోకలిబండతో కొట్టి చంపిన భర్త

    మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది

    By Knakam Karthik  Published on 20 Jan 2026 11:17 AM IST


    Telangana, Bhadradri Kothagudem district, Private bus overturns
    తెలంగాణలో ప్రైవేట్ బస్సు బోల్తా..ప్రమాద సమయంలో బస్సులో 43 మంది

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో కనీసం 12 మంది ప్రయాణికులు...

    By Knakam Karthik  Published on 20 Jan 2026 11:02 AM IST


    Share it