సిద్ధిపేట జిల్లాలో పులి భయం..ఆ గ్రామ పొలిమేరల్లో పాదముద్రలు గుర్తింపు
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది
By Knakam Karthik Published on 15 Feb 2026 8:00 PM IST
శివరాత్రి వేళ నల్గొండలో విషాదం..BMW బైక్ ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి
నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
By Knakam Karthik Published on 15 Feb 2026 6:56 PM IST
అండర్గ్రౌండ్ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి..తెలంగాణ డీజీపీ పిలుపు
అండర్గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులు, కార్యకర్తలు జన సమాజంలోకి తిరిగి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి కోరారు
By Knakam Karthik Published on 15 Feb 2026 6:42 PM IST
కోవా బన్ వ్యాపారికి ఏపీ మంత్రి లోకేష్ భరోసా
మేడారం జాతరలో కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి వేధింపులకు గురికావడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు
By Knakam Karthik Published on 15 Feb 2026 5:23 PM IST
జాబ్స్ అలర్ట్..టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.
By Knakam Karthik Published on 15 Feb 2026 5:08 PM IST
నేనే రాజు, నేనే మంత్రి కామెంట్స్పై సీఎం రేవంత్ క్లారిటీ (Video)
తనపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 15 Feb 2026 4:03 PM IST
అమెరికా డీల్తో భారత రైతులకు ద్రోహం..మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు!
భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 15 Feb 2026 3:26 PM IST
రేపు ఏపీకి బిల్ గేట్స్..చంద్రబాబుతో హై-లెవల్ మీటింగ్!
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రేపు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 15 Feb 2026 3:11 PM IST
శివరాత్రి వేళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది
By Knakam Karthik Published on 15 Feb 2026 2:38 PM IST
పవన్ సరికొత్త ప్లాన్..మూడు కేటగిరీల్లో జనసేన సభ్యత్వం!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 'జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు
By Knakam Karthik Published on 15 Feb 2026 2:29 PM IST
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి..బాపుఘాట్ అభివృద్ధిపై రాజ్నాథ్ సింగ్తో కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 1:22 PM IST
బస్సు అగ్నిప్రమాదాలపై కేంద్రం సీరియస్..జేసల్మేర్, కర్నూలు ఘటనల్లో విస్తుపోయే నిజాలు
జేసల్మేర్ - జోధ్పూర్ మరియు కర్నూలు - బెంగళూరు బస్సు అగ్నిప్రమాదాల ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది
By Knakam Karthik Published on 12 Feb 2026 12:40 PM IST












