9, 10 తరగతులకు తెలుగు తప్పనిసరి కాదు..హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా విధించబోమని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు...
By Knakam Karthik Published on 6 Oct 2025 9:20 PM IST
ఎకరానికి రూ.177 కోట్లు..రాయదుర్గంలో రికార్డు స్థాయి ధర
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 8:48 PM IST
విశాఖలో భారీ చోరీ..ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి బంగారం, నగదు దోచుకుని కారుతో పరార్
విశాఖపట్నంలోని మాధవధార సమీపంలోని రెడ్డి కంచరపాలెంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ దొంగతనం భయాందోళనలకు గురిచేసింది
By Knakam Karthik Published on 6 Oct 2025 8:40 PM IST
అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా మోసం చేస్తారా? ఉద్యోగులకిచ్చిన హామీలపై జగన్ ట్వీట్
రాష్ట్రంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
By Knakam Karthik Published on 6 Oct 2025 8:30 PM IST
కర్ణాటకలో పవన్ కళ్యాణ్.. ఎందుకు వెళ్లారంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 7:48 PM IST
హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!
హైదరాబాద్లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది
By Knakam Karthik Published on 6 Oct 2025 7:36 PM IST
మూడేళ్లలో 241 కోట్లు సంపాదించా!!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని బయట పెట్టాడు
By Knakam Karthik Published on 6 Oct 2025 7:25 PM IST
పాపం పండింది.. పోలీసుల యాక్షన్ మొదలైంది
చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని ఒక యువకుడు "మాటలతో వేధిస్తున్నట్లు" చూపించే పాత వీడియో వైరల్ కావడంతో, పోలీసు దర్యాప్తు...
By Knakam Karthik Published on 6 Oct 2025 7:14 PM IST
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు
రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 6:56 PM IST
నెత్తురోడిన బీజేపీ ఎంపీ.. బట్టలు చింపేశారు
బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుండగా స్థానికులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది
By Knakam Karthik Published on 6 Oct 2025 6:38 PM IST
పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన
ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు
By Knakam Karthik Published on 6 Oct 2025 6:10 PM IST
జిల్లాల పర్యటనకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 5:21 PM IST