చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:34 AM IST
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగింపు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నియమాలు–2023 అమలుపై సుప్రీం కోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:07 AM IST
ఆఫ్ఘనిస్తాన్లో మరో భూకంపం..8 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 3 Nov 2025 10:53 AM IST
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 10:44 AM IST
కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 Nov 2025 1:30 PM IST
సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం, 23 మంది మృతి
మెక్సికోలోని సూపర్ మార్కెట్లో జరిగిన భారీ పేలుడులో పిల్లలు సహా కనీసం 23 మంది మరణించారు
By Knakam Karthik Published on 2 Nov 2025 12:44 PM IST
రేపటి నుండి ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్
కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవాళ వరకు చెల్లించక పోతే రేపటి నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య...
By Knakam Karthik Published on 2 Nov 2025 12:00 PM IST
ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం, ఐదంతస్తుల భవనాన్ని కూల్చిన హైడ్రా
మియాపూర్లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 11:10 AM IST
మెట్రో ప్రయాణికులకు అలర్ట్..రేపటి నుంచి కొత్త టైమింగ్స్
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపటి (సోమవారం) నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 10:40 AM IST
ఇప్పుడు పాస్పోర్ట్ రీన్యువల్ కేవలం 20 నిమిషాల్లో!
భారత పాస్పోర్ట్ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 9:40 AM IST
ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 9:00 AM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
నేడు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ...
By Knakam Karthik Published on 2 Nov 2025 8:22 AM IST












