పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వండి..నిర్మలా సీతారామన్కు సీఎం రిక్వెస్ట్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 1:30 PM IST
తూ.గో జిల్లాలో రేపు పవన్ టూర్..రూ.3050 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:40 PM IST
20 ఏళ్ల పథకాన్ని మోదీ సర్కార్ ఒక్క రోజులో కూల్చివేసింది..పోరాడుతాం: రాహుల్గాంధీ
మోదీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది..అని రాహుల్గాంధీ విమర్శించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:08 PM IST
Hyderabad: ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 11:42 AM IST
Video: పోలీస్ స్టేషన్లో గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన పోలీస్
కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి
By Knakam Karthik Published on 19 Dec 2025 11:20 AM IST
రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25 వేల రివార్డు..గడ్కరీ కీలక ప్రకటన
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారికి రూ. 25,000 రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 10:20 AM IST
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి..గాంధీ పేరు తొలగింపుపై హరీశ్రావు ఫైర్
ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
By Knakam Karthik Published on 19 Dec 2025 10:08 AM IST
AP: క్రైమ్రేట్ 10శాతం తగ్గించడమే ప్రధానంగా పోలీసుశాఖ 'పది లక్ష్యాలు'
ఆంధ్రప్రదేశ్లో నేరాలను పది శాతమే తగ్గించటమే ప్రధానంగా పోలీసు శాఖ పది లక్ష్యాలను నిర్దేశించుకుంది.
By Knakam Karthik Published on 19 Dec 2025 9:52 AM IST
పెన్షన్లపై సీఎం చంద్రబాబు గుడ్న్యూస్..జిల్లాకు 200 చొప్పున మంజూరు
ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 9:00 AM IST
ఆ ప్రచారం నమ్మకండి..రేషన్కార్డుదారులకు పౌరసరఫరాలశాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తం చేసింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 8:20 AM IST
శుభవార్త..గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన జాబితా వచ్చేసింది
నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 8:05 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీ కీలక ఉత్తర్వులు..సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Dec 2025 7:21 AM IST












