అమానవీయ ఘటన.. వాష్రూమ్లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదు
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 July 2025 10:12 AM IST
జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్..ఈ నెల 27న ఎగ్జామ్
తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 9:55 AM IST
మ.2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..లోకల్ ఎలక్షన్స్పై క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 10 July 2025 8:45 AM IST
ఇవాళ మరోసారి కాళేశ్వరం కమిషన్ను కలవనున్న హరీష్రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 10 July 2025 8:11 AM IST
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
'నేడే మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0'..సరికొత్త రికార్డు దిశగా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 7:41 AM IST
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
శుభవార్త..ఇవాళే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 6:47 AM IST
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు..UIDAI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 9 July 2025 1:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎస్ఐబీ మాజీ చీఫ్ ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 9 July 2025 12:29 PM IST