నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    National News, Central Government, cyber fraudsters, Union Home Ministry
    సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ

    సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

    By Knakam Karthik  Published on 18 Aug 2025 5:30 PM IST


    Telangana, Minister Thummala Nageshwar rao, Pm Modi, Handcrafts, Handlooms, GST on handloom
    ఆ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించండి..ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ

    చేనేత ఉత్పత్తులపై 5% GSTను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర...

    By Knakam Karthik  Published on 18 Aug 2025 4:34 PM IST


    Crime News, Hyderabad, Ramanthapur incident, Rs. 5 lakh compensation
    రామంతాపూర్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

    రామంతాపూర్ గోకుల్ నగర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో మంత్రి...

    By Knakam Karthik  Published on 18 Aug 2025 4:11 PM IST


    Telangana, TG High Court, Obulapuram Mining Case, Sabitha Indra Reddy, Kripanandam, Cbi,
    ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

    ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది

    By Knakam Karthik  Published on 18 Aug 2025 3:19 PM IST


    Telangana, Cm Revanthreddy, BC reservations, Pm Modi, Kishan Reddy
    బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది మోదీ, కిషన్‌రెడ్డి: సీఎం రేవంత్

    రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం..దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

    By Knakam Karthik  Published on 18 Aug 2025 2:46 PM IST


    Andrapradesh, Minister Nara Lokesh,  Union Minister JP Nadda, Farmers, Urea Shortage
    ఈ నెల 21లోపు యూరియా సమస్యకు పరిష్కారం..లోకేశ్‌కు జేపీ నడ్డా హామీ

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

    By Knakam Karthik  Published on 18 Aug 2025 1:51 PM IST


    Crime News, Hyderabad, Sri Krishnashtami chariot tragedy, death toll
    రామంతాపూర్ రథోత్సవ విషాదం..ఆరుకు చేరిన మృతుల సంఖ్య

    రామంతపూర్ శ్రీ కృష్ణాష్టమి రథ దుర్ఘటనలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.

    By Knakam Karthik  Published on 18 Aug 2025 1:11 PM IST


    Andrapradesh, Minister Lokesh, Union Minister Jai Shankar, Data city
    ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి..జై శంకర్‌కు లోకేశ్ విజ్ఞప్తి

    విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

    By Knakam Karthik  Published on 18 Aug 2025 12:18 PM IST


    Telangana, Rain Alert, Heav Rains, IMD Hyderabad, Minister Seethakka
    తెలంగాణలో భారీ వర్షాలు..మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

    ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

    By Knakam Karthik  Published on 18 Aug 2025 12:09 PM IST


    Telangana, Hyderabad, Engagement, Rahul Sipligunj, Harini Reddy
    వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న ఆస్కార్ అవార్డు విన్నర్

    గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టారు.

    By Knakam Karthik  Published on 18 Aug 2025 11:31 AM IST


    Telangana, Congress, Urea Shortage,  Parliament, Congress MPs
    తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం

    తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు

    By Knakam Karthik  Published on 18 Aug 2025 11:02 AM IST


    Andrapradesh, Cm Chandrababu, Tdp, Welfare Schemes
    వారి వల్ల నష్టం కలిగే పరిస్థితిని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలి?: సీఎం చంద్రబాబు

    రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

    By Knakam Karthik  Published on 17 Aug 2025 9:15 PM IST


    Share it