నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 11 May 2025 9:50 PM IST
గుడ్న్యూస్..రేపటి నుంచి మరో 25 రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 11 May 2025 8:30 PM IST
కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్
బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్లోని శంషాబాద్లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 11 May 2025 7:15 PM IST
Video: శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్ కోట్మలేలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద...
By Knakam Karthik Published on 11 May 2025 6:29 PM IST
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik Published on 11 May 2025 5:20 PM IST
ఐపీఎల్ రీస్టార్ట్కు డేట్ అనౌన్స్ చేసిన BCCI
నిరవధికంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మే 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
By Knakam Karthik Published on 11 May 2025 4:51 PM IST
భద్రతా రంగంలో భారత్కు కీలక మైలురాయి
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ అరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని అధికారికంగా ఆదివారం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 11 May 2025 4:22 PM IST
సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 May 2025 3:53 PM IST
ఇప్పుడు మోడీని పాకిస్థాన్ పంపాలా? పీవోకే స్వాధీనం చేసుకోకుండా చర్చలేంటి?: సీపీఐ నారాయణ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోకుండా పాకిస్థాన్తో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు ఎలా జరుపుతారు..అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ...
By Knakam Karthik Published on 11 May 2025 3:00 PM IST
జవాన్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం రూ.25 లక్షల సాయం
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 11 May 2025 2:44 PM IST
'ఆపరేషన్ సింధూర్'పై కేంద్ర సమాచార శాఖ నోట్ విడుదల
గత రెండ్రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్పై కేంద్ర సమాచార శాఖ నోట్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 2:00 PM IST