ఖమ్మం భూదాన్ భూముల స్కామ్లో మరో నలుగురు అరెస్ట్
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమ విక్రయాల కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు
By Knakam Karthik Published on 23 March 2026 9:06 PM IST
డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్కు షాక్..కస్టడీకి కోర్టు అనుమతి
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ మరియు కాల్పుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 March 2026 7:50 PM IST
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర..3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది
By Knakam Karthik Published on 23 March 2026 7:04 PM IST
దేశ రక్షణ రహస్యాలు పాక్కు విక్రయం..ఎయిర్ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్
భారత వైమానిక దళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఒక ఎయిర్ఫోర్స్ ఉద్యోగిని రాజస్థాన్...
By Knakam Karthik Published on 23 March 2026 6:10 PM IST
మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ సబ్ కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 March 2026 5:30 PM IST
ఏపీలో ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగు వేశారు
By Knakam Karthik Published on 23 March 2026 5:00 PM IST
ఏపీలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్కు భూమిపూజ..లక్ష మందికి ఉపాధి!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక నవశకానికి పునాది పడింది.
By Knakam Karthik Published on 23 March 2026 4:42 PM IST
మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కసరత్తు..లోక్సభ సీట్ల సంఖ్య 816కు పెరిగే ఛాన్స్!
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
By Knakam Karthik Published on 23 March 2026 4:04 PM IST
ఉద్యోగుల డీఏ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగుల డీఏ (DA) బకాయిలపై కీలక వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 23 March 2026 3:38 PM IST
ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం..క్లెయిమ్ చేయని పీఎఫ్ నిధులు ఇక నేరుగా మీ ఖాతాలోకి!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
By Knakam Karthik Published on 23 March 2026 3:22 PM IST
మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ భరోసా..ఎవరికీ నష్టం కలిగించమని ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల ఎవరూ నిరాశ్రయులు కాబోరని, బాధితులందరికీ ప్రభుత్వం తరపున సరైన పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ...
By Knakam Karthik Published on 23 March 2026 2:34 PM IST
కాకినాడ జిల్లాలో విషాదం..కోతుల దాడిలో వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడిలో 65 ఏళ్ల వృద్ధురాలు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 March 2026 2:17 PM IST












