జగన్ బర్త్డే వేడుకల రప్పా..రప్పా కేసులో సర్పంచ్ అరెస్ట్
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా..రప్పా కేసుకు సంబంధించి కేవీబీపురం సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
By Knakam Karthik Published on 17 Jan 2026 6:32 PM IST
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
మేడారం ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ గా తాడ్వాయి మండలానికి చెందిన ఇర్ప సుకన్య సునీల్ దొర ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 17 Jan 2026 6:10 PM IST
దారుణం..డబ్బుల బాకీ వివాదంతో సొంత అన్నను చంపిన సోదరులు
కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 5:27 PM IST
బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తి హత్య..పెట్రోల్ పంప్లో కారుతో ఢీకొట్టి
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఇంకా ఆగడం లేదు. తాజాగా పెట్రోల్ పంప్లో పని చేస్తోన్న ఓ హిందూ వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో మృతి చెందాడు
By Knakam Karthik Published on 17 Jan 2026 5:01 PM IST
రేపు దావోస్కు సీఎం చంద్రబాబు..దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 4:53 PM IST
Hyderabad: హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ శివారులోని నెక్నాంపూర్ సరస్సు వద్ద శనివారం సాంకేతిక లోపం తలెత్తడంతో బురదలో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Knakam Karthik Published on 17 Jan 2026 4:27 PM IST
తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్ విధానాన్ని ఖరారు చేసింది
By Knakam Karthik Published on 17 Jan 2026 2:54 PM IST
మేడారం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్న్యూస్..ఆర్టీసీ కీలక ప్రకటన
మేడారం మహా జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) సన్నద్ధం అవుతోంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 2:43 PM IST
తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 2:20 PM IST
తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణను సంవత్సరాలుగా ఆలస్యం చేస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 1:30 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు అధికారిక ప్రకటన
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024–25 సంఘటన పర్వంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది
By Knakam Karthik Published on 16 Jan 2026 12:27 PM IST
Australia: 16 ఏళ్ల పిల్లలకు సోషల్మీడియా నిషేధం..4.7 మిలియన్ల ఖాతాలు తొలగింపు
ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించిన తొలి రోజుల్లోనే 4.7 మిలియన్లకు పైగా పిల్లల ఖాతాలు నిష్క్రియం...
By Knakam Karthik Published on 16 Jan 2026 12:14 PM IST












