మొంథా తుఫాన్తో రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 2:00 PM IST
Video: తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:48 PM IST
డీప్ ఫేక్పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి
డీప్ ఫేక్పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి..అని సినీనటుడు చిరంజీవి అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:40 PM IST
తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాధేమో: మంత్రి గొట్టిపాటి
మొంథా తుపాన్ కారణంగా ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:59 AM IST
దారుణం..రూ.కోటి బీమా డబ్బుల కోసం కొడుకును చంపించింది
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:38 AM IST
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పీఎస్లో కేసు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:14 AM IST
11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం, జనసేన కార్యకర్తపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:55 AM IST
దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి: మోదీ
గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాయకత్వం వహించారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:48 AM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) శుక్రవారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:29 AM IST
ఆ ఉద్యోగులను తెలంగాణకు పంపుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:22 AM IST
మొంథా తుఫాన్..నీట మునిగిన వరంగల్, హన్మకొండ
మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రధాన కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనజీవనం స్తంభించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 1:30 PM IST
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి..వీడియోకాన్ఫరెన్స్లో సీఎం రేవంత్
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 12:55 PM IST












