నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    National News, West Bengal,  Darjeeling, 11 dead
    డార్జిలింగ్‌లో భారీ వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మృతి

    పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మిరిక్‌లో కొండచరియలు విరిగిపడి కనీసం 11 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

    By Knakam Karthik  Published on 5 Oct 2025 5:50 PM IST


    Andrapradesh, Srishailam, CM Chandrababu, Srisailam Temple, Endowment
    తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

    By Knakam Karthik  Published on 5 Oct 2025 4:23 PM IST


    Telangana, BC Reservations, CM Revanthreddy, Minister Ponnam
    బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌తో మంత్రి పొన్నం కీలక భేటీ

    బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.

    By Knakam Karthik  Published on 5 Oct 2025 4:15 PM IST


    Andrapradesh, Ananthapuram District, Minister Sandhya Rani
    అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం

    అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు

    By Knakam Karthik  Published on 5 Oct 2025 3:40 PM IST


    Telangana, TGSRTC, Brs Working President Ktr, CM Revanthreddy
    సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్

    హైదరాబాద్‌ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు

    By Knakam Karthik  Published on 5 Oct 2025 2:40 PM IST


    Andrapradesh, Cm Chandrababu,  Tdp, Ysrcp, Ap Government
    ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్‌లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు

    ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

    By Knakam Karthik  Published on 4 Oct 2025 9:19 PM IST


    National News, Tamilnadu,  Karur stampede issue, vijay, Tamil Nadu Minister Durai Murugan
    కచ్చితమైన ఆధారాలుంటేనే విజయ్‌ను అరెస్ట్ చేస్తాం: తమిళనాడు మంత్రి

    ఖచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌ను అరెస్టు చేయబోమని తమిళనాడు మంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు

    By Knakam Karthik  Published on 4 Oct 2025 9:02 PM IST


    Telangana, TGSRTC, Fare hike
    Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

    బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది

    By Knakam Karthik  Published on 4 Oct 2025 8:47 PM IST


    Andrapradesh, Visakhapatnam, CM Chandrababu, children injured, hot porridge
    విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన

    అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

    By Knakam Karthik  Published on 4 Oct 2025 8:20 PM IST


    International News, America, President Donald Trump, 250th independence celebrations, $1 Trump coin
    ట్రంప్ ఫొటోతో కాయిన్..నిజమేనన్న అమెరికా ట్రెజరీ

    అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడిన $1 నాణెం కోసం ముసాయిదా డిజైన్‌ను అమెరికా ట్రెజరీ...

    By Knakam Karthik  Published on 4 Oct 2025 7:18 PM IST


    Telangana, local body elections, Supreme Court, Reservations
    తెలంగాణ లోకల్ ఎలక్షన్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్..ఎల్లుండి విచారణ

    తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

    By Knakam Karthik  Published on 4 Oct 2025 6:47 PM IST


    Telangana, Hyderabad, tppc Chief Maheshkumar, Congress, Bjp,
    ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్

    దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    By Knakam Karthik  Published on 4 Oct 2025 6:00 PM IST


    Share it