ఎలివేటెడ్కు లైన్ క్లియర్..HMDAకు డిఫెన్స్ భూముల బదిలీకి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం
రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది.
By Knakam Karthik Published on 9 July 2025 9:45 AM IST
వాట్సాప్లో వేధించినా ర్యాగింగ్ కిందకే వస్తుంది..యూజీసీ కీలక ఆదేశాలు
దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 July 2025 8:51 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik Published on 9 July 2025 7:58 AM IST
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST
యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్...
By Knakam Karthik Published on 9 July 2025 7:24 AM IST
గుడ్న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 7:15 AM IST
ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు..బిహార్ సీఎం కీలక ప్రకటన
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా సాధికారత ప్రయత్నంలో భాగంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 July 2025 1:30 PM IST
మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్
దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు
By Knakam Karthik Published on 8 July 2025 1:03 PM IST
Video: తేనెటీగల కారణంగా ఆలస్యంగా వెళ్లిన విమానం..ఎక్కడ అంటే?
సూరత్లో ఓ విమానం మాత్రం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది.
By Knakam Karthik Published on 8 July 2025 12:39 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
కార్యకర్తలను బావ బామ్మర్దులు రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 11:05 AM IST