దాడికి ప్రతిదాడి తప్పదు, ప్రభుత్వానిదే బాధ్యత..కేటీఆర్ వార్నింగ్
కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం, దాడికి ప్రతిదాడి తప్పదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు
By Knakam Karthik Published on 16 Dec 2025 2:28 PM IST
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది
By Knakam Karthik Published on 16 Dec 2025 2:03 PM IST
ప్రధాని మోదీ అభినవ గాడ్సే..షర్మిల సంచలన కామెంట్స్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారత ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:37 PM IST
వేల కోట్ల IDPL భూమిపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:18 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:51 PM IST
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST
Andrapradesh: సంజీవని ప్రాజెక్టులో పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:16 PM IST
23 ఏళ్ల యువతి.. 93 ఏళ్ల రికార్డు.. 67,000 మందికి పైగా సాధించలేకపోయారు..!
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తొలి మహిళా అధికారిణిగా కొల్హాపూర్కు చెందిన సాయి జాదవ్ నిలిచారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:24 AM IST
దారుణం..భర్తపై దాడిచేసి మహిళను ఆటోలో తీసుకువెళ్లి గ్యాంగ్రేప్
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:01 AM IST
గుడ్లు తింటున్నారా?..FSSAI కీలక హెచ్చరిక
గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 10:46 AM IST
కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో ఇంటెలిజెన్స్ ఆకస్మిక దాడులు
కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ (CIK) విభాగం కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో 12 ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 10:32 AM IST
GHMC డివిజన్లు పెంపుపై హైకోర్టులో పిటిషన్
జీహెచ్ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది
By Knakam Karthik Published on 15 Dec 2025 5:27 PM IST












