ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...
By Knakam Karthik Published on 3 Oct 2025 3:00 PM IST
గుడ్న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 2:15 PM IST
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 1:11 PM IST
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 1:01 PM IST
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 12:05 PM IST
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కమిటీని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:40 AM IST
సర్క్రీక్పై పాక్కు రాజ్నాథ్సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏవైనా సాహసాలకు పాల్పడితే భారతదేశం “చరిత్రను, భూగోళాన్ని మార్చేలా” నిర్ణయాత్మక సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్...
By Knakam Karthik Published on 3 Oct 2025 11:30 AM IST
ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:23 AM IST
పండగవేళ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్..డీఏకు కేంద్రం ఆమోదం!
కేంద్ర సర్కారు ఉద్యోగులు, పెన్షనర్ల Dearness Allowance (DA) పెంపు కోసం కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:46 PM IST
అక్కినేని నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 1:36 PM IST
రానున్న 3 గంటలు జాగ్రత్త..ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:26 PM IST
35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి వివాహం..మరుసటి ఉదయమే మృతి
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో 75 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్న తర్వాత ఉదయం ఊహించని విధంగా మరణించాడు.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:11 PM IST