హైదరాబాద్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 604 మంది అరెస్టు
హైదరాబాద్లో మద్యం తాగి వాహనం నడిపిన 604 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 9 Feb 2026 11:30 AM IST
మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్పై హెల్మెట్లతో అమ్మాయిల దాడి
బెంగళూరులో ఇద్దరు అమ్మాయిలు మద్యం మత్తులో హల్ చల్ చేశారు.
By Knakam Karthik Published on 9 Feb 2026 11:00 AM IST
కర్ణాటకలో ఘోర ప్రమాదం..ఇద్దరు ఏపీ వాసులు సహా నలుగురు మృతి
కర్ణాటకలోని బీదర్, కోలార్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By Knakam Karthik Published on 9 Feb 2026 10:23 AM IST
ఢిల్లీలో షాకింగ్ ఘటన..నిలిపి ఉంచిన కారులో 3 మృతదేహాలు
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 8 Feb 2026 9:30 PM IST
కొత్త జిల్లాలు, సింగరేణి బోర్డు రద్దు ప్రచారంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలోని కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...
By Knakam Karthik Published on 8 Feb 2026 9:15 PM IST
ఆశ్రమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్..విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
పోలవరం జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర వసతి గృహంలో 92 మంది గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురైన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు...
By Knakam Karthik Published on 8 Feb 2026 8:40 PM IST
UPI వినియోగదారులకు గుడ్న్యూస్..ఇక ఈజీగా ట్రాన్సాక్షన్స్
(UPI) వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో అనేక కొత్త నియమాలను ప్రవేశపెట్టింది
By Knakam Karthik Published on 8 Feb 2026 7:39 PM IST
Karnataka: మరో విమాన ప్రమాదం..ఇంజిన్ లోపంతో పొలాల్లో క్రాష్
కర్ణాటకలో ఆదివారం ఓ ప్రైవేట్ శిక్షణా విమానం కుప్పకూలింది
By Knakam Karthik Published on 8 Feb 2026 7:10 PM IST
రైతులకు శుభవార్త..యాసంగి రైతు భరోసా కోసం నిధుల సమీకరణ పూర్తి
తెలంగాణ రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది
By Knakam Karthik Published on 8 Feb 2026 6:20 PM IST
రూ.85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో 7 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది.
By Knakam Karthik Published on 8 Feb 2026 5:40 PM IST
ఆ డేటా అంతా సేఫే..నాంపల్లి FSL ప్రమాదంపై శిఖా గోయెల్ స్పందన
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ క్యాంపస్లో జరిగిన అగ్నిప్రమాదంలో హై ప్రొఫైల్ కేసుల్లో కీలకమైన ఆధారాలు నాశనమయ్యాయనే ఆరోపణలను శిఖా గోయెల్ తోసిపుచ్చారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 4:46 PM IST
మోదీ తీరు 'నామ్ నరేందర్, కాం సరెండర్'..యూఎస్ డీల్పై షర్మిల ఎద్దేవా
ప్రధాని మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 4:15 PM IST












