రాజమండ్రి కల్తీ పాల విషాదం..16కు చేరిన మరణాల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో విషాదం కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 22 March 2026 4:32 PM IST
దేశంలో ఇంధన సరఫరాపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష
దేశంలో పెట్రోలియం, విద్యుత్, మరియు ఎరువుల నిల్వలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు
By Knakam Karthik Published on 22 March 2026 4:11 PM IST
ఘోర విషాదం..కుప్పకూలిన సైనిక హెలికాప్టర్, ఆరుగురు మృతి
ఖతార్లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో ఆరుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 22 March 2026 3:41 PM IST
సైబర్ వలలో చిక్కి రూ.12 లక్షలు కోల్పోయిన జనసేన ఎమ్మెల్యే
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎమ్మెల్యే బాలరాజు రూ. 12 లక్షలు కోల్పోయిన వైనం అమరావతిలో కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 22 March 2026 3:30 PM IST
ATM, UPI నగదు ఉపసంహరణలపై కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి
ఏప్రిల్ 1వ తేదీ నుండి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 22 March 2026 2:40 PM IST
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని ఓటర్ల కోసం ఈసీ కీలక ఆదేశాలు
భారత ఎన్నికల సంఘం అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో పాటు ఉప ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని ఓటర్ల కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 22 March 2026 2:10 PM IST
భారత్-భూటాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం..పోస్టల్ నెట్వర్క్ ద్వారా యూపీఐ సేవలు
డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది.
By Knakam Karthik Published on 21 March 2026 9:20 PM IST
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై బీఆర్ఎస్ పోరాటం..అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు కేటీఆర్ సిద్ధం!
'ఆరు గ్యారెంటీలను' కేవలం వాగ్దానాలకే పరిమితం చేయకుండా, వాటికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.
By Knakam Karthik Published on 21 March 2026 8:30 PM IST
జరిమానాల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్..రూ.223 కోట్లు వసూలు, ఖజానా ఫుల్
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది
By Knakam Karthik Published on 21 March 2026 7:54 PM IST
తెలంగాణ అమ్మాయిలను రూ.5 లక్షలకు బేరం..బట్టబయలైన అక్రమ పెళ్లిళ్ల రాకెట్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళల అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 March 2026 7:30 PM IST
హైదరాబాద్లో కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాల తయారీ..టాస్క్ఫోర్స్ దాడుల్లో బట్టబయలు
మీరు తినే సమోసాలు శుభ్రంగానే ఉన్నాయా? అయితే జియాగూడలో బయటపడ్డ ఈ దారుణం చదివితే షాక్ అవ్వాల్సిందే
By Knakam Karthik Published on 21 March 2026 6:26 PM IST
తెలంగాణ వాహనదారులకు భారీ గుడ్న్యూస్..రెండో వాహనంపై అదనపు టాక్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది.
By Knakam Karthik Published on 21 March 2026 5:47 PM IST












