పాక్తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 8 May 2025 3:13 PM IST
తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీపై ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 May 2025 2:50 PM IST
మేడిగడ్డ, సుందిళ్ల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి ఉత్తమ్
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అతుల్ జైన్తో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 7 May 2025 6:02 PM IST
సీఎం చంద్రబాబు ఛైర్మన్గా P-4 ఫౌండేషన్
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 7 May 2025 5:34 PM IST
దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. హైదరాబాద్లో ఇదీ పరిస్థితి
దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
By Knakam Karthik Published on 7 May 2025 4:44 PM IST
కాసేపట్లో మాక్ డ్రిల్..ఎవరూ భయపడొద్దు: హైదరాబాద్ సీపీ
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు
By Knakam Karthik Published on 7 May 2025 3:57 PM IST
'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు
By Knakam Karthik Published on 7 May 2025 2:54 PM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:29 PM IST
ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:09 PM IST
ఆపరేషన్ సింధూర్..తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 May 2025 1:45 PM IST
భారత ఆర్మీ దాడిలో..టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతం
భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ప్రకటన విడుదల అయింది.
By Knakam Karthik Published on 7 May 2025 12:44 PM IST
ఉగ్రవాదం అంతం కావాల్సిందే..'ఆపరేషన్ సింధూర్'పై కేసీఆర్ రియాక్షన్
ఇండియన్ ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.
By Knakam Karthik Published on 7 May 2025 12:27 PM IST