అమెరికాలో మళ్లీ ప్రభుత్వం షట్డౌన్, ఆరేళ్ల తర్వాత ఫెడరల్ నిలిపివేత సంక్షోభం
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అమెరికా మరోసారి ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్కు చేరుకుంది.
By Knakam Karthik Published on 1 Oct 2025 12:20 PM IST
లోకల్ ఎన్నికలు ఫస్ట్ ఛాలెంజ్..డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 11:42 AM IST
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 11:12 AM IST
విహారయాత్రలో విషాదం..నాగార్జునసాగర్లో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు
దసరా పండుగ సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతై తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని...
By Knakam Karthik Published on 1 Oct 2025 10:58 AM IST
పండగపూట వినియోగదారులకు షాక్, పెరిగిన LPG సిలిండర్ ధర
పండగవేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరను పెంచాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 10:15 AM IST
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్- సింగర్ సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 10:00 AM IST
ఫిలిప్పీన్స్లో భూకంపం.. 60కి చేరిన మృతుల సంఖ్య
ఫిలిప్పీన్స్ మధ్యభాగాన్ని కుదిపేసిన 6.9 తీవ్రతా భూకంపం ప్రాణ నష్టం పెంచుతోంది
By Knakam Karthik Published on 1 Oct 2025 9:35 AM IST
జనరల్ రైలు టికెట్కూ ఆధార్, నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్
భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంటూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 8:29 AM IST
ట్రంప్ మరో పిడుగు..కలప, ఫర్నిచర్పై 25 శాతం సుంకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 7:41 AM IST
ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా..జీహెచ్ఎంసీ కీలక ప్రకటన
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 7:16 AM IST
రేపు మద్యం, మాంసం షాపులు బంద్
అక్టోబర్ 2న గాంధీ జయంతి అంటే ఆ రోజు ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 6:57 AM IST
నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం
సీఎం చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 6:47 AM IST