రాష్ట్రంలో భారీ వర్షాలు..ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 5:28 PM IST
కోదండరాం, అలీఖాన్ల ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 5:02 PM IST
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలి..మంత్రి ఉత్తమ్కు హరీశ్రావు లేఖ
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 4:43 PM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST
కాంగ్రెస్తో టచ్లో చంద్రబాబు..ఏపీ గురించి రాహుల్ అందుకే మాట్లాడరు: జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 3:00 PM IST
ఆ ప్రతిపాదన తీసుకువస్తే స్వాగతిస్తాం..కంచగచ్చిబౌలి భూములపై సుప్రీం వ్యాఖ్య
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలిలో వెయ్యికి పైగా చెట్లు కొట్టివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:33 PM IST
ఆ రాజకీయ నిర్ణయాలు తెలంగాణకు అవమానమే..కేంద్రంపై శ్రీధర్బాబు ఫైర్
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరి అవలంబిస్తుందని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:14 PM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ సురేష్ రైనా
అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో మాజీ క్రికెటర్ సురేష్ రైనా విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు...
By Knakam Karthik Published on 13 Aug 2025 12:30 PM IST
జమ్మూలో ఆర్మీ క్యాంప్పై పాక్ దాడి..జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేయడంతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 13 Aug 2025 12:09 PM IST
ఆపద సమయంలో ప్రజలకు ఉండాలి..కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ పిలుపు
ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు
By Knakam Karthik Published on 13 Aug 2025 11:31 AM IST
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు బాలకృష్ణ భూమిపూజ
తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 13 Aug 2025 11:00 AM IST
భారీ వర్షాలు..ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 10:28 AM IST