లాలూ ఫ్యామిలీలో సంక్షోభం..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో సంక్షోభం మరింత తీవ్రమైంది
By Knakam Karthik Published on 17 Nov 2025 7:55 AM IST
Video: హైదరాబాద్లో షాకింగ్ ఘటన..గల్లీలో బాలుడిపై దూసుకెళ్లిన కారు
హైదరాబాద్ పాతబస్తీలోని బాబా నగర్లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:45 AM IST
Video: తీవ్ర విషాదం.. బ్రిడ్జి కుప్పకూలి 32 మంది మైనర్లు మృతి
ఆగ్నేయ కాంగోలోని సెమీ-ఇండస్ట్రియల్ రాగి గని వద్ద వంతెన కూలిపోవడంతో శనివారం కనీసం 32 మంది మరణించారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 17 Nov 2025 7:31 AM IST
స్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై నేడే నిర్ణయం..కేబినెట్ భేటీపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:21 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:19 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి
నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 17 Nov 2025 6:46 AM IST
రంగారెడ్డి జిల్లాలో దారుణం..తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని, అన్నను చంపించిన అమ్మాయి తండ్రి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 2:09 PM IST
ఛత్తీస్గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 1:09 PM IST
బిహార్ ఎన్నికల్లో రూ.14 వేల కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు వాడుకున్నారు: జన సురాజ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జన సురాజ్ పార్టీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 12:40 PM IST
హైదరాబాద్లో భారీ దోపిడీ..ఆర్మీ రిటైర్డ్ కల్నల్ను తాళ్లతో కట్టేసి రూ.50 లక్షలు చోరీ
హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది
By Knakam Karthik Published on 16 Nov 2025 11:42 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
భక్తులకు గుడ్న్యూస్..నేటి నుంచే మేడారానికి ప్రత్యేక బస్సులు
మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:17 AM IST












