పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు: మంత్రి సత్యకుమార్
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు..అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 3:15 PM IST
తుపాను బాధిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకుల పంపిణీపై ఆదేశాలు జారీ
తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ చేసేందుకు సంబంధించిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 2:49 PM IST
Video: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సీఎం చంద్రబాబు
అమరావతి: మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 2:28 PM IST
Video: రాఫెల్ ఫైటర్ జెట్లో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అంబాలా వైమానిక దళం స్టేషన్ నుండి రాఫెల్ ఫైటర్ జెట్లో గగనతలంలో విహరించారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 12:40 PM IST
Telangana: రైలులోని వాష్రూమ్లో కొండచిలువ ప్రత్యక్షం, తర్వాత ఏమైందంటే?
రన్నింగ్ ట్రైయిన్లో కొండచిలువ ప్రత్యక్ష కావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది
By Knakam Karthik Published on 29 Oct 2025 12:00 PM IST
Video: కరీంనగర్ టవర్ సర్కిల్లో భారీ అగ్నిప్రమాదం
కరీంనగర్లోని టవర్ సర్కిల్ సమీపంలోని బుధవారం ఉదయం ఒక వస్త్ర షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:26 AM IST
ఏపీలో ఇసుక తవ్వకాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:14 AM IST
మొంథా తుపాన్..తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:03 AM IST
కర్ణాటక సర్కార్కు షాక్..RSS ఈవెంట్ల ఉత్తర్వులపై హైకోర్టు స్టే
సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కర్ణాటక సర్కార్ ఆదేశాలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది
By Knakam Karthik Published on 28 Oct 2025 5:20 PM IST
బిహార్, బెంగాల్లో ఓటు..ప్రశాంత్ కిశోర్కు ఈసీ నోటీసులు
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్కు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:30 PM IST
హైదరాబాద్లో జమ్మూకు చెందిన ఎయిర్హోస్టెస్ సూసైడ్
హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్లోని తన ఇంట్లో మంగళవారం ప్రముఖ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:17 PM IST
మొంథా ఎఫెక్ట్తో తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:07 PM IST












