Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Andrapradesh, MLA Quota Mlc Elections, Nagababu, Janasena, Tdp, PawanKalyan
    ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు..నామినేషన్ దాఖలు చేయాలని పవన్ సమాచారం

    ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఖరారు...

    By Knakam Karthik  Published on 5 March 2025 12:24 PM IST


    Cinema News, Tollywood, Ramgopalvarma, Andrapradesh,
    ఆ మూవీ రెచ్చగొట్టేలా ఉందనే ఫిర్యాదులతో..ఆర్జీవీకి ఏపీ సీఐడీ నోటీసులు

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

    By Knakam Karthik  Published on 5 March 2025 12:03 PM IST


    Andrapradesh, Minister Nara Lokesh, Ap Assembly Sessions, Thalliki Vandanam Scheme
    ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం వర్తింపు

    రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారా...

    By Knakam Karthik  Published on 5 March 2025 11:41 AM IST


    Andrapradesh, Ap Assembly, Assembly Speaker Ayyannapatrudu, YS Jagan, Tdp, ysrcp
    ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్

    ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

    By Knakam Karthik  Published on 5 March 2025 10:42 AM IST


    Lifestyle, Health, India, Overweight, Lancet Study, World
    భారత్‌లో 2050 నాటికి 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చు: లాన్సెట్ స్టడీ

    2050 సంవత్సరం నాటికి భారతదేశంలోని జనాభాలో 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చని విశ్లేషణ సంస్థ 'ది లాన్సెట్ జర్నల్' అంచనా వేసింది.

    By Knakam Karthik  Published on 4 March 2025 5:09 PM IST


    Telangana, Cabinet Meeting, Cm Revanthreddy,
    ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ

    ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.

    By Knakam Karthik  Published on 4 March 2025 4:13 PM IST


    Telangana, Hyderabad News, Minister Damodar Rajanarsimha, Gandhi Hospital
    గాంధీ హాస్పిటల్‌లో ఆరోగ్య మంత్రి ఆకస్మిక సోదాలు.. వైద్యులపై సీరియస్

    హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

    By Knakam Karthik  Published on 4 March 2025 3:32 PM IST


    Andrapradesh, Ap Assembly, Minister Gottipati Ravi, Electricity-charges, Tdp, Ysrcp, Jagan
    విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే..వైసీపీపై ఏపీ మంత్రి ఫైర్

    విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.

    By Knakam Karthik  Published on 4 March 2025 2:44 PM IST


    Telangana, Hyderabad, Cylinder Explodes,
    Video: షాప్‌లో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్, ఒక్కసారిగా పేలడంతో..

    హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాగ్ అమీర్ ప్రాంతంలోని ఓ షాప్‌లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.

    By Knakam Karthik  Published on 4 March 2025 2:26 PM IST


    Telangana, Congress Government, Cm Revanthreddy, Womens Groups, RTC rental buses
    గుడ్‌న్యూస్..మహిళా సంఘాలకు అద్దె బస్సులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..

    ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది.

    By Knakam Karthik  Published on 4 March 2025 1:49 PM IST


    Telangana News, Cm RevanthReddy, Union Minister Prahlad Joshi
    బియ్యం బకాయిలు రిలీజ్ చేయండి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన బీజీబిజీగా కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని...

    By Knakam Karthik  Published on 4 March 2025 1:34 PM IST


    Telangana News, Bjp Mp Laxman, CM Revanthreddy, Brs, Congress
    కాంగ్రెస్ హామీలు వారికి ఉరితాళ్లుగా మారుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్

    సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

    By Knakam Karthik  Published on 4 March 2025 1:18 PM IST


    Share it