తుపాను నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు
మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 11:31 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్..సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది
By Knakam Karthik Published on 28 Oct 2025 11:22 AM IST
అమెరికాలో విదేశీయులు, గ్రీన్ కార్డు హోల్డర్లకు కొత్త రూల్స్
విదేశీయులు, గ్రీన్ కార్డు హోల్డర్లు సహా దేశంలోకి ప్రవేశించే సమయంలో, అలాగే బయలుదేరేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ మరియు బయోమెట్రిక్ పరీక్షలు తప్పనిసరిగా...
By Knakam Karthik Published on 28 Oct 2025 11:00 AM IST
ఈ జిల్లాల్లో గిరిజనులకు త్వరలో 89,845 దోమ తెరల పంపిణీ
గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 5:20 PM IST
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:49 PM IST
వారికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:41 PM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 27 Oct 2025 4:10 PM IST
సోదరీమణుల ఏఐ న్యూడ్ ఫొటోలతో బ్లాక్మెయిల్..19 ఏళ్ల విద్యార్థి సూసైడ్
హర్యాణాలోని ఫరీదాబాద్లో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 27 Oct 2025 3:22 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్..కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మంది రౌడీషీటర్ల బైండోవర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:40 PM IST
Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 2:17 PM IST
మూడ్రోజుల్లో 98 కేసులు..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కర్నూలులో బస్సు ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు మూడ్రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:04 PM IST
గుడ్న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 1:16 PM IST












