Video : మానవత్వం చచ్చిపోయింది.. భార్య శవాన్ని బైక్కు కట్టేసి తీసుకెళ్లిన భర్త
ప్రమాదంలో భార్య మరణించడంతో నిరాశ చెందిన భర్త ఆమె మృతదేహాన్ని ద్విచక్ర వాహనంకు కట్టేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 11 Aug 2025 1:43 PM IST
ముగిసిన సీఎం, టీపీసీసీ చీఫ్ మీటింగ్..ఆ అంశాలపైనే కీలక చర్చ
సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 1:26 PM IST
బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప ఒరిగిందేమీ లేదు..కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని.. బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 11 Aug 2025 12:37 PM IST
Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్లో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 12:15 PM IST
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య..ప్రమాద అంచులకు వెళ్లొచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ
ఎయిర్ ఇండియా విమానం AI 2455, రాడార్ పనిచేయకపోవడం కారణంగా చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది
By Knakam Karthik Published on 11 Aug 2025 11:21 AM IST
Video: ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు
By Knakam Karthik Published on 11 Aug 2025 11:02 AM IST
పటిష్టమైన పోలీసింగ్లో ఏపీకి రెండోస్థానం..ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడి
అమరావతి: సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 1:30 PM IST
క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు: టీపీసీసీ చీఫ్
స్వాతంత్ర్య ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని..టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు
By Knakam Karthik Published on 9 Aug 2025 12:30 PM IST
Telangana: ఎమ్మెల్యే స్వగ్రామంలో రైతులకు యూరియా కష్టాలు..రాత్రి వరకు అక్కడే
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వస్థలమైన రుద్రంగి మండలంలోని రైతులు యూరియా పొందడానికి శుక్రవారం అర్థరాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 11:45 AM IST
పండుగ వేళ ఆర్టీసీ షాక్..స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంపు
రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది
By Knakam Karthik Published on 9 Aug 2025 10:25 AM IST
వాణిజ్య ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదు..యూఎస్ టారిఫ్లపై పీయూష్ గోయల్
వాణిజ్య ఒత్తిళ్లకు భారతదేశం తలొగ్గదు..అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు
By Knakam Karthik Published on 9 Aug 2025 10:04 AM IST
పీఎం-కిసాన్ 20వ విడత..ఏపీ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ
పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది
By Knakam Karthik Published on 9 Aug 2025 9:45 AM IST