నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Andrapradesh, Visakhapatnam, AP Government, Cm Chandrababu, Nara Lokesh, IT companies
    నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన

    విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

    By Knakam Karthik  Published on 12 Dec 2025 6:48 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

    సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

    By Knakam Karthik  Published on 12 Dec 2025 6:34 AM IST


    National News, Karnataka, Congress Government, High Court, Jan Aushadhi centres
    జన ఔషధి కేంద్రాల మూసివేతపై కర్ణాటక సర్కార్‌కు ఎదురుదెబ్బ

    ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రాంగణంలో పని చేస్తున్న జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు...

    By Knakam Karthik  Published on 11 Dec 2025 1:30 PM IST


    Telangana, Hyderabad News, Telangana High Court, IAS officers, Contempt Notice
    ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు

    కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 12:42 PM IST


    Crime News, Hyderabad News, Jawaharnagar, businessman murder case
    జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు

    హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 11:46 AM IST


    National News, Madhya Pradesh, Panna district, Diamond,
    అదృష్టం అంటే వీళ్లదే..రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది

    మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఇద్దరు స్నేహితులకు ఒక నిరాడంబరమైన మైనింగ్ ప్రయత్నం జీవితాన్ని మార్చే క్షణంగా మారింది

    By Knakam Karthik  Published on 11 Dec 2025 10:47 AM IST


    Andrapradesh, Amaravati, Capital City, Union Minister Pemmasani ChandraShekar, CM Chandrababu
    అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

    అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...

    By Knakam Karthik  Published on 11 Dec 2025 10:28 AM IST


    National News, Delhi, Indigo Crisis, IndiGo flight delays, Directorate General of Civil Aviation, IndiGo Chief Executive Pieter Elbers
    నేడు DGCA ఎదుట హాజరుకానున్న ఇండిగో సీఈవో

    ఇండిగో విమానాల ఆలస్యం , అంతరాయాలు గురువారం తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 9:18 AM IST


    International News, America, Donald Trump, Gold Card Visa
    గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్..1 మిలియన్ డాలర్లు చెల్లిస్తేనే

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించారు

    By Knakam Karthik  Published on 11 Dec 2025 8:49 AM IST


    Cinema News, Bollywood, Entertainment, Raj Kundra, Shilpa Shetty, Mumbai High Court
    లండన్ వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి లేదా అలా చేయండి..!

    వ్యాపార వేత్తను రూ.60 కోట్లకు మోసం చేసిన కేసులో బాలీవుడ్ కపుల్స్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 7:54 AM IST


    Andrapradesh, Amaravati, Cm Chandrababu, Ap Cabinet Meeting
    నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు అవకాశం

    నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 7:33 AM IST


    Telangana, Panchayat elections, Government schools closed, Election Polling, Polling Centers
    విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లకు సెలవు

    తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు...

    By Knakam Karthik  Published on 11 Dec 2025 6:57 AM IST


    Share it