2019 ఎన్నికల్లో ఓటమి బాధ నాలో కసి పెంచింది: మంత్రి లోకేశ్
జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో రాష్ట్ర విద్యాశాఖను తీసుకున్నా..అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 7 July 2025 1:30 PM IST
ఐసీసీ కొత్త సీఈవోగా సంజోగ్ గుప్తా నియామకం
భారత మీడియా దిగ్గజం సంజోగ్ గుప్తాను తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది
By Knakam Karthik Published on 7 July 2025 12:36 PM IST
యువకుడి ప్రాణం తీసిన పూరి..గొంతులో ఇరుక్కుపోవడంతో
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 July 2025 12:00 PM IST
స్వర్ణకారుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి : ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 July 2025 11:33 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..ప్రభుత్వరంగ బ్యాంకుల్లో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలనే నిరుద్యోగులకు ఆయా బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి.
By Knakam Karthik Published on 7 July 2025 11:04 AM IST
'మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత నాదే' : సీఎం రేవంత్
త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతుంది, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా..అని తెలంగాణ సీఎం...
By Knakam Karthik Published on 7 July 2025 10:41 AM IST
మూడో పార్టీ హాస్యాస్పదం..మస్క్పై డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను 'హాస్యాస్పదం' అని కొట్టిపారేశారు
By Knakam Karthik Published on 7 July 2025 9:48 AM IST
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Knakam Karthik Published on 7 July 2025 8:58 AM IST
మహేశ్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు
టాలీవుడ్ సినీ నటుడు మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 July 2025 8:33 AM IST
12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే రూ.28 లక్షలు జీతం తీసుకున్నాడు
By Knakam Karthik Published on 7 July 2025 8:19 AM IST
టెస్టు హిస్టరీలో 'గిల్' సేన రికార్డు..58 ఏళ్ల తర్వాత అక్కడ విక్టరీ
అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్లో టీమిండియా చరిత్రాత్మక విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.
By Knakam Karthik Published on 7 July 2025 7:49 AM IST
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లపై ఉన్నత విద్యామండలి ప్రకటన
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
By Knakam Karthik Published on 7 July 2025 7:29 AM IST