మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:11 PM IST
వీధి కుక్కల సమస్య..రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, ప్రాణి జనన నియంత్రణ నిబంధనల అమలు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 11:54 AM IST
డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసాలు (Digital Arrest Scams)పై సుప్రీంకోర్టు సోమవారం స్వయంగా (suomotu) విచారణ ప్రారంభించింది
By Knakam Karthik Published on 27 Oct 2025 11:46 AM IST
మోదీ, అదానీ మెగా స్కామ్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఎల్ఐసీ నిధులను దుర్వినియోగం చేస్తూ ‘మోదాని జాయింట్ వెంచర్’ దేశ ప్రజల సొమ్ముతో ఆడుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది
By Knakam Karthik Published on 25 Oct 2025 1:30 PM IST
Kurnool bus accident: బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్కు 48 గంటల సమయం
ఆంధ్రప్రదేశ్ బస్సు అగ్ని ప్రమాదంలో బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుందని, అక్టోబర్ 27 నాటికి పూర్తవుతుందని శనివారం ఒక అధికారి తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 1:00 PM IST
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా: కవిత
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు
By Knakam Karthik Published on 25 Oct 2025 12:20 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం..రేపు తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 25 Oct 2025 11:24 AM IST
ఫలించిన హరీశ్ రావు కృషి...సొంతూర్లకు 12 మంది జోర్డాన్ వలస కార్మికులు
బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు...
By Knakam Karthik Published on 25 Oct 2025 10:46 AM IST
Kurnool bus accident: వందల సంఖ్యలో సెల్ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే భారీగా మంటలు..!
కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఖరీదైన 234 సెల్ఫోన్లు దగ్ధమయ్యాయి
By Knakam Karthik Published on 25 Oct 2025 10:12 AM IST
త్వరలో ప్రధాని మోదీ-పుతిన్ భేటీ.. ఆ పైప్లైన్పైనే చర్చ..!
ఒకవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యా పెట్రోలియం వ్యాపారాన్ని నిషేధించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు రష్యా కూడా దానికి పరిష్కారం వెతికే ప్రయత్నం...
By Knakam Karthik Published on 25 Oct 2025 9:30 AM IST
Telangana : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు..4 బస్సులపై కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లపై రవాణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 25 Oct 2025 8:40 AM IST












