అలా జరగొద్దు అంటే, అత్యవసరంగా పిల్లల్ని కనండి..తమిళనాడు సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు.
By Knakam Karthik Published on 3 March 2025 4:41 PM IST
వంశీకి నో రిలీఫ్, మరోసారి రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు మరోసారి పొడిగించింది.
By Knakam Karthik Published on 3 March 2025 4:14 PM IST
ఏపీలో టెన్త్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ హాట్ టికెట్లను విద్యాశాఖ మధ్యాహ్నం రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 3 March 2025 3:55 PM IST
టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణంపై ఆయనకు ముడిపెడుతూ కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 3 March 2025 3:05 PM IST
పదవిని కాపాడుకునేందుకే మోడీతో రేవంత్ అంటకాగుతున్నాడు: జగదీష్ రెడ్డి
పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 March 2025 2:42 PM IST
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 12:49 PM IST
రెడ్బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు రిలీఫ్..పిల్లలకు అనుమతిచ్చిన హైకోర్టు
తెలంగాణలో మల్టీప్లెక్స్లకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 1 March 2025 12:05 PM IST
పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 1 March 2025 11:34 AM IST
కార్మికుల జాడ లభించేనా? SLBC టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.
By Knakam Karthik Published on 1 March 2025 11:13 AM IST
వాహనదారులారా అలర్ట్, అమల్లోకి కొత్త రూల్స్..అతిక్రమిస్తే జేబుకు చిల్లే..
ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ను అమలు చేయబోతోంది.
By Knakam Karthik Published on 1 March 2025 10:27 AM IST
భార్య ప్లాన్తో భర్తపై ప్రియుడి అటాక్..8 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత
డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
By Knakam Karthik Published on 1 March 2025 10:10 AM IST