నేటి నుంచి 'జాగృతి జనం బాట'
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జనంబాట నేటి నుంచి ప్రారంభంకాబోతుంది
By Knakam Karthik Published on 25 Oct 2025 8:00 AM IST
రాష్ట్రవ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నట్లు రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
By Knakam Karthik Published on 25 Oct 2025 7:24 AM IST
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో భారీ సంస్కరణలు..కొత్తగా ఏఈసీ గ్రూప్
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రధాన సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 7:00 AM IST
త్వరలో యూఏఈ –ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధం
యూఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆశావహంగా ముగిసింది
By Knakam Karthik Published on 25 Oct 2025 6:38 AM IST
ఏపీకి మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన..50-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 6:33 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి
బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.
By జ్యోత్స్న Published on 25 Oct 2025 6:23 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థుల లిస్టు ఫైనల్..పోటీలో ఎంతమంది అంటే?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల చివరి జాబితా ఖరారైంది.
By Knakam Karthik Published on 24 Oct 2025 5:35 PM IST
బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 5:17 PM IST
పేదలకు గుడ్న్యూస్..ఇళ్లు, 2 లేదా 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలోని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 24 Oct 2025 4:34 PM IST
బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీకూతురు సజీవదహనం
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్దం అయిన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:28 PM IST
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, ఏపీకి మరో తుపాను ముప్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By Knakam Karthik Published on 24 Oct 2025 3:17 PM IST
ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల శ్రమ ఉంది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:01 PM IST












