ఢిల్లీలో తీవ్రస్థాయికి గాలినాణ్యత, హైబ్రిడ్ మోడ్లోకి పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:41 AM IST
విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఇద్దరిపై NIA చార్జ్షీట్
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇద్దరు నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
By Knakam Karthik Published on 12 Nov 2025 8:59 AM IST
త్వరలో అకౌంట్లలోకి రూ.10 వేలు, మంత్రి కీలక ప్రకటన
మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 12 Nov 2025 8:30 AM IST
హాస్పిటల్లో చేరిన మరో సీనియర్ నటుడు
బాలీవుడ్ నటుడు గోవింద మంగళవారం రాత్రి స్పృహ కోల్పోవడంతో ముంబై శివారు ప్రాంతంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు
By Knakam Karthik Published on 12 Nov 2025 8:07 AM IST
నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు..అర్ధరాత్రి ట్వీట్
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 7:37 AM IST
గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు, ఆదుకోండి..కేంద్రబృందానికి సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 12 Nov 2025 7:21 AM IST
ఇవాళ ఏపీలో కీలక ఘట్టం..ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 12 Nov 2025 7:06 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి
సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 12 Nov 2025 6:43 AM IST
బెట్టింగ్ యాప్స్ కేసు..విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 5:20 PM IST
మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం
మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 4:50 PM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST











