భక్తులకు అలర్ట్ ఆ సేవలు రద్దు..యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 1 March 2025 9:25 AM IST
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:54 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..రూ.6 వేలకోట్లతో స్వయం ఉపాధి పథకం, రేపే ప్రారంభం
నిరుద్యోగ యువతకు స్వయం ఉఫాధి కల్పించేలా రేపు వనపర్తిలో రూ.6 వేల కోట్లతో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి తెలిపారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:14 AM IST
గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పంపిణీ, ఆ జిల్లాలో సీఎం టూర్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 March 2025 7:49 AM IST
హైదరాబాద్లో విషాదం..మంటలు చెలరేగి చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 7:20 AM IST
ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్
భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
By Knakam Karthik Published on 1 March 2025 7:06 AM IST
నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 1 March 2025 6:50 AM IST
తెలంగాణలో మరో ఎయిర్పోర్టుకు కేంద్రం పచ్చజెండా
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 5:31 PM IST
హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్
కూకట్పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు
By Knakam Karthik Published on 28 Feb 2025 5:14 PM IST
ఇది ముంచే ప్రభుత్వమని నిరూపితమైంది..ఏపీ బడ్జెట్పై షర్మిల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 28 Feb 2025 4:03 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం..ఎక్కడంటే?
బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లో కౌటింగ్ కేంద్రాలో అప్పగించేందుకు ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. అయితే ఈ రెండు బస్సులకు ప్రమాదం...
By Knakam Karthik Published on 28 Feb 2025 3:46 PM IST
ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో ఊహించని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 3:14 PM IST