మెగా డీఎస్సీ అభ్యర్థులకు రేపే నియామక పత్రాల అందజేత
మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నారు.
By Knakam Karthik Published on 24 Sept 2025 5:49 PM IST
ఎన్నికల మోసం తప్ప మరొకటి కాదు, బీజేపీపై కేటీఆర్ ఫైర్
రాష్ట్ర రైతులను వెన్నుపోటు పొడిచినందుకు కాంగ్రెస్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 24 Sept 2025 4:42 PM IST
OG మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:48 PM IST
దేశంలోనే తొలిసారి..TGSRTCలో ఏఐ వినియోగం
దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:30 PM IST
ఆశ్రమంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..పరారీలో చైతన్యానంద సరస్వతి
ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆశ్రమ అధిపతిపై 15 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి.
By Knakam Karthik Published on 24 Sept 2025 2:34 PM IST
ఈ-కార్ రేసు..ఆ అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 24 Sept 2025 1:59 PM IST
గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టులో ఊరట
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది
By Knakam Karthik Published on 24 Sept 2025 12:58 PM IST
యూఎస్ H-1B వీసా విధానంపై మరోసారి కీలక మార్పులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి H-1B వీసా విధానంపై కీలక మార్పులు ప్రతిపాదించింది
By Knakam Karthik Published on 24 Sept 2025 12:43 PM IST
బీసీలకు శుభవార్త..త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:49 AM IST
పేలుడు కారణంగా పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ఐదు బోగీలు
బలోచిస్తాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని దాష్త్ ప్రాంతంలో సోమవారం జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
By Knakam Karthik Published on 24 Sept 2025 11:26 AM IST
చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
త్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:05 AM IST
కృష్ణాజలాల్లో వాటా..రేవంత్, ఉత్తమ్పై హరీశ్రావు తీవ్ర విమర్శలు
హంతకుడే సంతాప సభ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 24 Sept 2025 10:55 AM IST