కష్టాల్లోనూ మంచి బడ్జెట్ అందిస్తున్నాం..మీదే బాధ్యత: సీఎం చంద్రబాబు
కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:54 PM IST
దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్
దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:31 PM IST
మాజీ మంత్రి హరీష్రావుపై బాచుపల్లి పీఎస్లో కేసు..ప్రాణ హాని ఉందని వ్యక్తి ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:09 PM IST
ఆ బుక్ మెయింటెన్ చేస్తున్నాం..అందరి చిట్టా విప్పుతాం: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 1:49 PM IST
అద్భుతం జరిగితే తప్ప వాళ్లు బతికే ఛాన్స్ లేదు..ఎస్ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి
అద్భుతం జరిగితే తప్ప.. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 1:31 PM IST
ఎదురుదాడి సమంజసం కాదు.. కిషన్రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 12:12 PM IST
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..శాఖల వారీగా కేటాయింపులు ఇవే
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 11:24 AM IST
రాష్ట్రానికి నూతన కాంగ్రెస్ ఇన్ఛార్జ్..సింపుల్గా రైలులో హైదరాబాద్కు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జ్గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 10:58 AM IST
ఏపీ నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఏటా వెయ్యి మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఇరుపక్షాలు ఎంఓయుపై సంతకాలు...
By Knakam Karthik Published on 27 Feb 2025 1:30 PM IST
తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపరేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 12:50 PM IST
బీజేపీ, కాంగ్రెస్ కలిసి..బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత
బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్పై దాడి చేస్తున్నాయని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 12:13 PM IST
ఇది అంత ఈజీ కాదు, లోపాలుంటే క్షమించండి..మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 11:44 AM IST