సైబర్ నేరాలపై కొత్త ప్రచారం ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరాలు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్...
By Knakam Karthik Published on 10 Nov 2025 2:22 PM IST
కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:01 PM IST
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై నుండి కోల్కతాకు వెళ్తున్న స్పైస్జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Knakam Karthik Published on 10 Nov 2025 1:05 PM IST
పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి..యోగీ ఆదిత్యనాథ్ ప్రకటన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు...
By Knakam Karthik Published on 10 Nov 2025 12:48 PM IST
ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:48 AM IST
మా పిల్లల ప్రాణాలతో ఆడకండి..ఢిల్లీలో గాలి నాణ్యతపై తల్లిదండ్రుల నిరసన
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్ళీ ప్రమాదకర స్థాయికి చేరింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:36 AM IST
ఢిల్లీలో పేలుడుకు ఉగ్రసంస్థ ప్లాన్..స్పెషల్ ఆపరేషన్లో బయటపడిన పేలుడు పదార్థాలు
దేశ రాజధాని ఢిల్లీకీ సమీపంలోనే భయంకరంగా భారీ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:19 AM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:04 AM IST
లెస్బియన్ జంట.. ఓ మర్డర్.. ఏం జరిగింది.?
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన ఐదు నెలల కొడుకును తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి హత్య చేశారని ఆరోపించారు
By Knakam Karthik Published on 9 Nov 2025 5:30 PM IST
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 5:00 PM IST
విషాదం..పందిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా, ముగ్గురు స్నేహితులు మృతి
రళలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 4:30 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 3:50 PM IST












