నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad News, Cybercrimes, Telangana Director General of Police, Shivdhar Reddy, Sajjanar
    సైబర్ నేరాలపై కొత్త ప్రచారం ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు

    హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరాలు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్...

    By Knakam Karthik  Published on 10 Nov 2025 2:22 PM IST


    Hyderabad News, jubileehills Byelection, Harishrao, Congress, Brs
    కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు

    జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

    By Knakam Karthik  Published on 10 Nov 2025 2:01 PM IST


    National News, SpiceJet, SpiceJet emergency landing, Kolkata airport, Subhash Chandra Bose International Airport
    స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

    ముంబై నుండి కోల్‌కతాకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది

    By Knakam Karthik  Published on 10 Nov 2025 1:05 PM IST


    National News, Uttarpradesh, Cm Yogi Adityanath, Vande Mataram, UP schools
    పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి..యోగీ ఆదిత్యనాథ్‌ ప్రకటన

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు...

    By Knakam Karthik  Published on 10 Nov 2025 12:48 PM IST


    Telangana, MLAs disqualification case, Congress, Brs, Supreme Court
    ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్

    తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.

    By Knakam Karthik  Published on 10 Nov 2025 11:48 AM IST


    National News, Delhi, Air Pollution, Parents, activists, India Gate
    మా పిల్లల ప్రాణాలతో ఆడకండి..ఢిల్లీలో గాలి నాణ్యతపై తల్లిదండ్రుల నిరసన

    దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్ళీ ప్రమాదకర స్థాయికి చేరింది.

    By Knakam Karthik  Published on 10 Nov 2025 11:36 AM IST


    National News, Delhi, Haryana, explosives, Jammu and Kashmir Police
    ఢిల్లీలో పేలుడుకు ఉగ్రసంస్థ ప్లాన్‌..స్పెషల్ ఆపరేషన్‌లో బయటపడిన పేలుడు పదార్థాలు

    దేశ రాజధాని ఢిల్లీకీ సమీపంలోనే భయంకరంగా భారీ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.

    By Knakam Karthik  Published on 10 Nov 2025 11:19 AM IST


    Andrapradesh, Cm Chandrababu, Cabinet meeting
    సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్‌ భేటీ..69 అంశాలపై చర్చ

    సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

    By Knakam Karthik  Published on 10 Nov 2025 11:04 AM IST


    Crime News, Tamilnadiu,  woman, lesbian partner
    లెస్బియన్ జంట.. ఓ మ‌ర్డ‌ర్‌.. ఏం జ‌రిగింది.?

    తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన ఐదు నెలల కొడుకును తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి హత్య చేశారని ఆరోపించారు

    By Knakam Karthik  Published on 9 Nov 2025 5:30 PM IST


    Hyderabad, Minister Sridhar Babu, television workers, Congress Government
    టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు

    టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 5:00 PM IST


    National News, Kerala, car accident, Three people died
    విషాదం..పందిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా, ముగ్గురు స్నేహితులు మృతి

    రళలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 4:30 PM IST


    Telangana, CM Revanth, Congress, Brs, Jubilee Hills By-Election
    తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    By Knakam Karthik  Published on 9 Nov 2025 3:50 PM IST


    Share it