మహాశివరాత్రి రోజు మాంసాహారం పెట్టారని, ఢిల్లీలో విద్యార్థుల ఘర్షణ
క్యాంటీన్లో మాంసాహారం వడ్డించే అంశంలో రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 27 Feb 2025 11:22 AM IST
పెళ్లి పేరుతో లేడీ డాక్టర్కు రూ.10 లక్షల టోకరా..మోసపోయానని చివరికి ఏం చేసిందంటే?
హైదరాబాద్లో ఓ లేడీ డాక్టర్కు పెళ్లి పేరుతో ఓ కేటుగాడు రూ.10 లక్షల మేర టోకరా పెట్టిన ఘటన వెలుగు చూసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 10:56 AM IST
ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే SLBC సందర్శనకు వెళ్తున్నాం, అడ్డుకోవద్దు: హరీష్ రావు
ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్తున్నాం, అని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 10:09 AM IST
అమెరికాలో స్థిరపడాలనుకున్న వారికి ట్రంప్ షాక్..గోల్డ్ కార్డు స్కీమ్తో ఆశలపై నీళ్లు
'గోల్డ్ కార్డ్' పౌరసత్వ పథకం కింద అమెరికా సంస్థలు ఇప్పుడు భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 9:38 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం
ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:43 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:25 AM IST
100 కోట్ల మంది ఇండియన్స్ దగ్గర అదనపు ఖర్చుకు డబ్బు లేదు: నివేదిక
100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు చేయడానికి అదనపు డబ్బు లేదని ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీ బ్లూమ్ వెంచర్స్ నివేదిక తెలిపింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:05 AM IST
ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం
హైదరాబాద్లో చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:45 AM IST
ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:23 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
బస్సు మరో ప్లాట్ ఫామ్పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 5:17 PM IST
కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేశారు: సీఎం రేవంత్
కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 4:49 PM IST