ఈ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
By Knakam Karthik Published on 13 March 2026 5:39 AM IST
ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 12 March 2026 1:30 PM IST
ముంబైలోని మహారాష్ట్ర విధాన్ భవన్కు బాంబు బెదిరింపు
ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న మహారాష్ట్ర శాసనసభ (విధాన భవన్) సముదాయానికి బాంబు బెదిరింపు రావడంతో గురువారం ఉదయం తీవ్ర కలకలం రేగింది.
By Knakam Karthik Published on 12 March 2026 1:04 PM IST
దారుణం..మద్యం మత్తులో భార్య, కోడలు, మనవరాలిని సుత్తితో కొట్టి చంపిన వృద్ధుడు
ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లా గరియాపాలి గ్రామంలో చోటుచేసుకున్న దారుణమైన ట్రిపుల్ మర్డర్ ఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
By Knakam Karthik Published on 12 March 2026 12:56 PM IST
భార్య ఎక్సైజ్ సీఐ.. వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
సికింద్రాబాద్లోని నేరేడ్మెట్లో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 12 March 2026 12:45 PM IST
నిజామాబాద్లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి రవి దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 12 March 2026 12:37 PM IST
తూర్పు గోదావరిలో కల్తీ పాల కలకలం..13కి చేరిన మరణాల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 12 March 2026 12:29 PM IST
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని...
By Knakam Karthik Published on 12 March 2026 11:46 AM IST
ఆన్లైన్ స్కామర్లపై మెటా పంజా..1.5 లక్షల ఖాతాలు క్లోజ్
అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్లపై మెటా సంస్థ భారీ అణిచివేత చర్యలు చేపట్టింది
By Knakam Karthik Published on 12 March 2026 10:40 AM IST
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..ప్రభుత్వ శాఖల్లో ఇకపై 'ఎలక్ట్రిక్' వాహనాలే కొనాలని ఆదేశం
ప్రభుత్వ శాఖలు ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 12 March 2026 9:40 AM IST
లెబనాన్లో వైమానిక దాడి..8 మంది దుర్మరణం
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది
By Knakam Karthik Published on 12 March 2026 9:00 AM IST
జమ్మూలో సంచలనం..మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు (video)
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో పాటు డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి తృటిలో పెను ప్రమాదం నుండి...
By Knakam Karthik Published on 12 March 2026 8:37 AM IST












