ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:23 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
బస్సు మరో ప్లాట్ ఫామ్పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 5:17 PM IST
కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేశారు: సీఎం రేవంత్
కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 4:49 PM IST
వల్లభనేని వంశీకి మరో షాక్..రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా చేశారని కేసు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 4:22 PM IST
సైనిక విమానానికి ప్రమాదం.. 46 మంది సజీవదహనం
సూడాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 46 మంది సజీవదహనం అయ్యారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 3:23 PM IST
హిందీపై డీఎంకే, బీజేపీ హ్యాష్ట్యాగ్స్..ఎల్కేజీ, యూకేజీ పిల్లల గొడవ అని విజయ్ సెటైర్
హిందీ విషయంలో డీఎంకే, బీజేపీ.. ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లా గొడవ పడుతున్నట్లు ఉందని ఎగతాళి చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 3:03 PM IST
తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?
డీలిమిటేషన్తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:33 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి..జూమ్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:13 PM IST
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:01 PM IST
హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:36 PM IST
కాసేపట్లో ముగియనున్న కుంభమేళా..ఇసుకేస్తే రాలనంతగా జనం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళా మరికొద్ది గంటల్లో ముగియనుంది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:07 PM IST