ఫోన్ ట్యాపింగ్ కేసులో సింగిల్గానే కేసీఆర్ విచారణ షురూ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు
By Knakam Karthik Published on 1 Feb 2026 4:13 PM IST
కేంద్ర బడ్జెట్పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర బడ్జెట్ 2026–27ను విమర్శించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 4:03 PM IST
2047 వికసిత్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది: మోదీ
లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:54 PM IST
బలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడులు..140 మందికి పైగా మృతి
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి, తుపాకీ దాడుల తర్వాత ఉగ్రవాదులు, పౌరులు సహా 140 మందికి పైగా మరణించినట్లు అక్కడి సైన్యం ప్రకటించింది
By Knakam Karthik Published on 1 Feb 2026 2:43 PM IST
వెనెజులా చమురు దిగుమతుల్లో భారత్ పాత్రపై ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:35 PM IST
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మూవీ
బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హిందీ బ్లాక్ బస్టర్ దురంధర్ మూవీ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది
By Knakam Karthik Published on 30 Jan 2026 1:30 PM IST
కేంద్ర ఆర్థిక సర్వేలో ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గుర్తించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 12:40 PM IST
విషాదం..పీటీ ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష భర్త వి. శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు
By Knakam Karthik Published on 30 Jan 2026 11:40 AM IST
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..కారణమిదే!
ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 30 Jan 2026 11:02 AM IST
మాట్లాడుకుందాం రండి..ఉక్రెయిన్ ప్రెసిడెంట్కు రష్యా ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Jan 2026 11:00 AM IST
కేంద్ర ప్రభుత్వానికి షాక్..యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 10:20 AM IST
మహిళలకు శుభవార్త..వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ అమల్లోకి తెచ్చిన సర్కార్
రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రుతుక్రమ సెలవు సౌకర్యం కల్పిస్తూ కర్ణాటక విద్యా శాఖ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 8:50 AM IST












