నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Andrapradesh, Ap Assembly Sessions, Minister Lokesh, Ysrcp, Fee reimbursement arrears
    వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: లోకేశ్

    వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

    By Knakam Karthik  Published on 23 Sept 2025 11:10 AM IST


    Interantional News,  Pakistan, Khyber Pakhtunkhwa,   Pakistan Army airstrikes, 30 innocent civilians killed
    సొంత ప్రజలపై పాకిస్తాన్ బాంబుల వర్షం, 30 మంది పౌరులు మృతి

    పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ ఖ్వా (KPK) ప్రావిన్స్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

    By Knakam Karthik  Published on 23 Sept 2025 10:53 AM IST


    National News, Delhi, Election Commission of India, Special Intensive Revision
    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన

    భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

    By Knakam Karthik  Published on 23 Sept 2025 10:38 AM IST


    Telangana, BC Reservations, Kavitha, Congress Government, CM Revanth
    బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ కుట్ర కనిపిస్తోంది: కవిత

    కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర కనపడుతున్నది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...

    By Knakam Karthik  Published on 23 Sept 2025 10:27 AM IST


    Telangana, MBBS, BDS Students, Supreme Court, local candidate quota, TG High Court
    తెలంగాణ స్థానికతపై హైకోర్టు తీర్పు..సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్

    తెలంగాణ లోకల్ అభ్యర్థి కోటా నిబంధనలపై పోర్లపర్త సార్థిరెడ్డి నేతృత్వంలో 27 మంది తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    By Knakam Karthik  Published on 21 Sept 2025 9:10 PM IST


    Sports News, Asia Cup 2025, ICC, India-Pakistan match
    ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాలిటిక్స్ వద్దు..ఆటగాళ్లకు ఐసీసీ వార్నింగ్

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

    By Knakam Karthik  Published on 21 Sept 2025 8:20 PM IST


    Andrapradesh, Amaravati, Cm Chandrababu, Commercial Taxes Department, GST 2.0
    Andrapradesh: తెలుగులో జీఎస్టీ 2.0 జీవోలు రిలీజ్

    రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్‌ ను ఆదివారం ఆవిష్కరించారు.

    By Knakam Karthik  Published on 21 Sept 2025 7:30 PM IST


    Hyderabad News, KA Paul, Punjagutta police, sexual harassment
    కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..పంజాగుట్ట పీఎస్‌లో కేసు

    లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది

    By Knakam Karthik  Published on 21 Sept 2025 6:18 PM IST


    National News, Delhi, India, Prime Minister Narendra Modi, national addresses
    రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ

    రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.

    By Knakam Karthik  Published on 21 Sept 2025 5:15 PM IST


    Andrapradesh, Amaravati, State Disaster Management Authority, Thunderstorms, Heavy Rains
    జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

    ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

    By Knakam Karthik  Published on 21 Sept 2025 5:06 PM IST


    Andrapradesh, Amaravati, Nara Lokesh, Rural Development Trust
    పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్

    పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు

    By Knakam Karthik  Published on 21 Sept 2025 4:58 PM IST


    Telangana, Hyderabad News, Harishrao, CM Revanthreddy, Congress Government
    వారు చనిపోవడానికి కారణం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్‌రావు

    వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

    By Knakam Karthik  Published on 21 Sept 2025 4:20 PM IST


    Share it