తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?
డీలిమిటేషన్తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:33 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి..జూమ్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:13 PM IST
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:01 PM IST
హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:36 PM IST
కాసేపట్లో ముగియనున్న కుంభమేళా..ఇసుకేస్తే రాలనంతగా జనం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళా మరికొద్ది గంటల్లో ముగియనుంది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:07 PM IST
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 11:47 AM IST
అక్కడ ఉప ఎన్నికలు పక్కా..బీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ: కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది...అని కేటీఆర్ జోస్యం...
By Knakam Karthik Published on 25 Feb 2025 5:27 PM IST
క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారు అలా చేశారని..
వైసీపీ బయటకు వెళ్లిపోవడంలో మా తప్పు లేకపోయినా గవర్నర్కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నా..అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 5:14 PM IST
ఎన్నికల టైమ్లోనే వారికి హిందుత్వ నినాదం గుర్తుకొస్తుంది, బండిపై టీపీసీసీ ఛీప్ ఫైర్
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 3:38 PM IST
అటెండెన్స్ కోసమేనా అసెంబ్లీకి వెళ్లింది? జగన్పై పురందేశ్వరి సెటైర్లు
వైసీపీ అధినేత జగన్పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 3:14 PM IST
AAP తెచ్చిన లిక్కర్ పాలసీతో రూ.2 వేలకోట్లు నష్టం..ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టు
ఢిల్లీలో గత ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్ రిపోర్టు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ...
By Knakam Karthik Published on 25 Feb 2025 2:47 PM IST
డెడ్బాడీలను డోర్ డెలివరీ చేసింది ఎవరో అందరికీ తెలుసు: మంత్రి లోకేశ్
దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారు" అని మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 2:30 PM IST