రష్మిక 'గర్ల్ ఫ్రెండ్' సినిమా సెన్సార్ రిపోర్టు ఇదే
రష్మిక నటించిన 'ది గర్ల్ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
By Knakam Karthik Published on 6 Nov 2025 7:40 PM IST
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..మరో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాను సందర్శించి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారికంగా...
By Knakam Karthik Published on 6 Nov 2025 7:20 PM IST
మురుగుకాలువలో ముక్కలు ముక్కలుగా మహిళ శవం
నోయిడాలో మురుగు కాలువలో ఒక మహిళ మృతదేహం కనిపించింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 6:52 PM IST
ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది
By Knakam Karthik Published on 6 Nov 2025 6:44 PM IST
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్..ఆ రెండ్రోజులు మద్యం షాపులు క్లోజ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్ షాపులు, టాడీ దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్ మరియు...
By Knakam Karthik Published on 6 Nov 2025 5:06 PM IST
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తులు అటాచ్
అక్రమ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తుకు సంబంధించి భారత జాతీయ జట్టు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్...
By Knakam Karthik Published on 6 Nov 2025 4:57 PM IST
చీమలంటే ఆ మహిళకు భయం, కౌన్సెలింగ్ ఇప్పించినా మార్పు లేకపోవడంతో సూసైడ్
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:44 PM IST
వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు..హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు..అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:16 PM IST
జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై వ్యక్తిని పొడిచి చంపిన నిందితులు అరెస్ట్
జగద్గిరిగుట్టలో నిన్న నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 3:19 PM IST
బోరబండలో మీటింగ్కు అనుమతి రద్దు..ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్న బండి సంజయ్
కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 3:00 PM IST











