ఇవాళ 5 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు.?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:16 PM IST
అసత్య ప్రచారాలు నమ్మకండి: టీపీసీసీ చీఫ్ మహేశ్
లంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబడాలను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:06 PM IST
భారత్ vs పాక్ మ్యాచ్కు షాక్, 2 కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చినా అమ్ముడవని టికెట్లు
దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ పోరుకు అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి
By Knakam Karthik Published on 21 Sept 2025 2:31 PM IST
సనత్నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్లైన్
సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 5:30 PM IST
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Knakam Karthik Published on 19 Sept 2025 4:57 PM IST
ఏడేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన కేసులో వ్యక్తికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లోని ఒక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 19 Sept 2025 4:09 PM IST
ఓబుళాపురం కేసు..అక్రమ మైనింగ్ తేల్చేందుకు సుప్రీంకోర్టు కమిటీ
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 3:28 PM IST
నాలా చట్టం రద్దు సహా 13 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:59 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
పండుగలు వస్తే చాలు, దండుకోవడమేనా?..ఆర్టీసీ ఛార్జీలపై హరీశ్రావు ఫైర్
దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 19 Sept 2025 2:01 PM IST
దసరా సెలవులపై విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్న్యూస్
రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 19 Sept 2025 1:20 PM IST
గుడ్న్యూస్..పాస్బుక్ లైట్ను ప్రవేశపెట్టిన EPFO..ఇక అన్నీ సులువు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
By Knakam Karthik Published on 19 Sept 2025 12:20 PM IST