నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Interanational News, Colombia, Plane Crash, small passenger aircraft, 15 Killed
    కొలంబియాలో కుప్పకూలిన విమానం, 15 మంది మృతి

    కొలంబియా ఈశాన్య ప్రాంతంలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయి 15 మంది మృతి చెందారు.

    By Knakam Karthik  Published on 29 Jan 2026 8:05 AM IST


    CM Revanthreddy, Congress Government, Municipal Elections, Congress party leaders, Telangana Ministers
    మున్సిపల్ ఎన్నికల ప్రచార రంగంలోకి సీఎం రేవంత్..ఎప్పటి నుంచి అంటే?

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహించనున్నారు

    By Knakam Karthik  Published on 29 Jan 2026 7:54 AM IST


    National News, Maharashtra, Ajit Pawar Death, Bengal CM Mamata Benerjee,  Sharad Pawar, Bjp
    అజిత్ పవార్ మృతిపై బెంగాల్ సీఎంకు శరద్ పవార్ కౌంటర్..అలాంటిదేం లేదని క్లారిటీ

    విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మరణంపై ఎన్​సీపీ (ఎస్​పీ) అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు.

    By Knakam Karthik  Published on 29 Jan 2026 7:36 AM IST


    Delhi, Bjp, Union Budget, Central Government, Budget Awareness
    ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ, ఎందుకంటే?

    ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్‌పై పది రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది

    By Knakam Karthik  Published on 29 Jan 2026 7:34 AM IST


    CM Chandrababu, Andrapradesh, AP Government, Sanjeevani project, Health Department
    'సంజీవని' ప్రాజెక్టుపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

    రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు

    By Knakam Karthik  Published on 29 Jan 2026 6:45 AM IST


    Telangana, Mulugu Districrt, Medaram Mahajathara, Sammakka, Saralamma
    మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం..గద్దెపైకి సమ్మక్క

    తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది.

    By Knakam Karthik  Published on 29 Jan 2026 6:32 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి

    ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి

    By Knakam Karthik  Published on 29 Jan 2026 6:08 AM IST


    Hyderabad News, Gangster Nayeem, Enforcement Directorate, Special Investigation Team
    హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల కేసులో కీలక పరిణామం

    గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేశారు

    By Knakam Karthik  Published on 28 Jan 2026 9:10 PM IST


    Andrapradesh, Deputy CM Pawan Kalyan, Union Home Minister Amit Shah, Ap Government
    అమిత్ షాతో పవన్‌కల్యాణ్‌ సమావేశం..తాజా రాజకీయాలపై చర్చించినట్లు ట్వీట్

    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు

    By Knakam Karthik  Published on 28 Jan 2026 8:12 PM IST


    Hyderabad News, Khairatabad, MLA Danam Nagender, Disqualification Case, Congress, Brs, Bjp
    బీఆర్ఎస్‌కు రాజీనామాపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

    తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు

    By Knakam Karthik  Published on 28 Jan 2026 7:42 PM IST


    Andrapradesh, Amaravati, Cm Chandrababu, Ap Cabinet, Key decisions, Pensions for orphaned children
    భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!

    రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    By Knakam Karthik  Published on 28 Jan 2026 6:51 PM IST


    Andrapradesh, Tadepalli, Ysrcp, Jagan, Tdp, Cm Chandrababu, Ap Government
    2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత, 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: జగన్

    జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు

    By Knakam Karthik  Published on 28 Jan 2026 6:28 PM IST


    Share it