ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 12:40 PM IST
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 21 Oct 2025 12:02 PM IST
జపాన్ మొదటి మహిళా ప్రధానిగా సనాయి తకైచి
జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని మొదటి మహిళా ప్రధానమంత్రిగా అల్ట్రాకన్జర్వేటివ్ సనే తకైచిని ఎన్నుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 11:46 AM IST
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:13 AM IST
Jublieehilss Bypoll: నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:00 AM IST
జీతం అడిగిన మహిళపై బూతులు..సెలూన్ ఓనర్ను చితకొట్టిన MNS కార్యకర్తలు
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో ఓ సెలూన్ షాప్ ఓనర్ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు చితకబాదారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 1:28 PM IST
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం ఆపడం చాలా సులభం: ట్రంప్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడం తనకు "సులభం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అన్నారు,
By Knakam Karthik Published on 18 Oct 2025 12:50 PM IST
ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు? : కవిత
తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు
By Knakam Karthik Published on 18 Oct 2025 12:18 PM IST
Video: తెలంగాణ బంద్లో ఉద్రిక్తత..పెట్రోల్ బంక్పై దాడి
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్పై బీసీ సంఘాల నాయకులు దాడి చేశారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 12:06 PM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:40 AM IST
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.? : హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:00 AM IST
నిజామాబాద్లో కానిస్టేబుల్ను చంపిన రౌడీషీటర్..ఘటనపై డీజీపీ సీరియస్
కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ను హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 9:30 AM IST












