మందు బాబులకు బ్యాడ్ న్యూస్..ఆ మూడ్రోజులు అక్కడ వైన్స్ బంద్
తెలంగాణలో మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:43 PM IST
ఒక్కరోజు అటెండెన్స్ కోసమే, జగన్ అసెంబ్లీకి వచ్చారు: మంత్రి కొలుసు
వైఎస్ జగన్ కేవలం ఒక్క రోజు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:28 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:50 PM IST
ఫామ్ హౌజ్లో కూర్చొని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్లో కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:35 PM IST
కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్ రెడ్డి
ఎల్ఎల్బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:10 PM IST
కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు: లక్ష్మణ్
కేసీఆర్, సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 1:51 PM IST
సరైన టైమ్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారు.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 12:19 PM IST
మందుబాబులకు గుడ్ న్యూస్..తెలంగాణలో కొత్త బ్రాండ్స్కు ఆహ్వానం
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 23 Feb 2025 5:29 PM IST
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి..కేటీఆర్ సంచలన ఆరోపణలు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలబడుతుందని కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 5:00 PM IST
రైతులను ఎర్ర బంగారం ఏడిపిస్తుంటే..వారి కళ్లల్లో కూటమి సర్కార్ కారం కొట్టింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 4:21 PM IST
లగేజీ బ్యాగుల్లో పాముల స్మగ్లింగ్..ఖంగుతిన్న ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పాముల స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది.
By Knakam Karthik Published on 23 Feb 2025 3:58 PM IST
జగన్కు ఉన్న క్రేజ్..హీరోలకు కూడా లేదు: కన్నబాబు
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 2:41 PM IST