14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ అభయహస్తం మొండి హస్తంగా మారిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 1:42 PM IST
పెళ్లిపీటల నుంచి, పరీక్ష కేంద్రానికి..జీలకర్ర బెల్లంతో గ్రూప్-2 ఎగ్జామ్కు నవ వధువు
అయితే ఈ పరీక్షకు ఓ నవ వధువు పెళ్లి దుస్తులతోనే కేంద్రానికి చేరుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2025 1:10 PM IST
బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరేంటి? రాజ్యాంగ సవరణ చేస్తారా?: మంత్రి శ్రీధర్బాబు
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 12:29 PM IST
ఆయన అక్రమాలకు కేంద్రం సపోర్టు..కేటీఆర్ సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 11:58 AM IST
రేవంత్కు రాహుల్గాంధీ ఫోన్.. ఎస్ఎల్బీసీ ఘటనపై ఆరా
ఎస్ఎల్బీసీ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 11:40 AM IST
అమరావతి ఓఆర్ఆర్కు కేంద్రం గ్రీన్సిగ్నల్..
రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తా
By Knakam Karthik Published on 23 Feb 2025 11:17 AM IST
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..స్ట్రిక్ట్ రూల్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 22 Feb 2025 5:48 PM IST
ఆ బిల్లుకు చట్టబద్ధత..టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధతపై రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 5:25 PM IST
తెలంగాణ మహిళా నిరుద్యోగులకు సూపర్ న్యూస్..ఆ శాఖలో 14,236 పోస్టులు
తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 4:28 PM IST
వాళ్ల ఉద్యోగాలు పోతాయనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..సీఎం రేవంత్ సెటైర్
తమ ఉద్యోగాలు పోతాయనే భయంతోనే బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్ది, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:57 PM IST
నో ఓటీటీ, డైరెక్ట్గా టీవీలోకే..'సంక్రాంతికి వస్తున్నాం'..ఎప్పుడంటే?
మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్ ప్రీమియర్గా ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:34 PM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST