మేనల్లుడితో ఎఫైర్తో భర్తను చంపించిన భార్య..నేరం బయటపెట్టిన 8 ఏళ్ల కుమారుడు
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో జరిగిన ఒక హత్య కేసులో, తన భర్తను చంపడానికి ఒక మహిళ రూ. లక్ష చెల్లించిందని వెల్లడైన తర్వాత, ఒక ఇ-రిక్షా డ్రైవర్ను అరెస్టు...
By Knakam Karthik Published on 16 Oct 2025 10:30 AM IST
త్వరలో వందేభారత్ 4.0..కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన
భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.
By Knakam Karthik Published on 16 Oct 2025 9:31 AM IST
హర్యానా పోలీస్ సూసైడ్ కేసులో IPS పురాణ్ కుమార్ భార్యపై FIR
హర్యానా పోలీసు అధికారి సందీప్ కుమార్ ఆత్మహత్య కేసులో రోహ్తక్ సదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది
By Knakam Karthik Published on 16 Oct 2025 8:55 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన నేడు సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Oct 2025 8:33 AM IST
రాష్ట్రవ్యాప్త పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎప్పటి నుంచి అంటే?
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:46 AM IST
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన
నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:36 AM IST
సీఎం రేవంత్పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 16 Oct 2025 7:14 AM IST
42 శాతం బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
By Knakam Karthik Published on 16 Oct 2025 6:50 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు
పాత బుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 16 Oct 2025 6:37 AM IST
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 15 Oct 2025 5:30 PM IST
మహాభారతంలో ఐకానిక్ కర్ణుడు..నటుడు పంకజ్ ధీర్ క్యాన్సర్తో మృతి
'మహాభారత్'లో యోధుడు కర్ణుడి పాత్ర పోషించి ప్రసిద్ధి చెందిన నటుడు పంకజ్ ధీర్ అక్టోబర్ 15న మరణించారు
By Knakam Karthik Published on 15 Oct 2025 4:43 PM IST
ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్
ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 4:30 PM IST












