డిజిటల్ మోసాల బాధితులకు RBI బంపర్ ఆఫర్..రూ.25 వేల వరకు నష్టపరిహారం
డిజిటల్ బ్యాంకింగ్ మోసాల బారిన పడే సామాన్యులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలకమైన నష్టపరిహార ముసాయిదాను ప్రతిపాదించింది.
By Knakam Karthik Published on 7 March 2026 10:31 PM IST
జీవో 121 సస్పెండ్..ఇకపై సినిమా థియేటర్లలో పార్కింగ్ ఛార్జీలు ఉండవు
తెలంగాణలోని స్వతంత్ర సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 March 2026 10:10 PM IST
రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్, నెలకు వంద కోట్ల ముడుపులు..లోకేష్ సంచలన ఆరోపణలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 7:30 PM IST
వాహనదారులకు ఊరట..పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి
By Knakam Karthik Published on 7 March 2026 6:20 PM IST
బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్తోనే మార్పు సాధ్యం..లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం ఒక కీలక పరిణామంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 6:00 PM IST
రేవంత్ రెడ్డి ఒక 'రైతు ద్రోహి',బూతులు ఆపి రైతుబంధు ఇవ్వు..హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రైతు ద్రోహి'గా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 7 March 2026 5:24 PM IST
Siddipet: గజ్వేల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తహశీల్దార్ కామతం శ్రవణ్ కుమార్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:50 PM IST
సంచలనం..తెలంగాణ సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:42 PM IST
గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ దళాలు పొరుగు దేశాలపై జరిపిన దాడులకు క్షమాపణలు చెప్పారు.
By Knakam Karthik Published on 7 March 2026 3:50 PM IST
మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా భద్రత, సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 3:35 PM IST
ప్రయాణికులకు అలర్ట్..దుబాయ్కు అన్ని ఫ్లైట్స్ రద్దు చేసిన ఎమిరేట్స్
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ప్రయాణికులకు షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 7 March 2026 3:11 PM IST
ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ముగ్గురు పిల్లలను కనాలా?..చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 7 March 2026 2:51 PM IST












