రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:57 PM IST
బీసీ కార్డు ప్లే చేసి మోసం చేస్తున్నారు..కిషన్రెడ్డిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:28 PM IST
Video: బీజేపీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 15 Oct 2025 2:21 PM IST
కేసీఆర్ ఫొటోతో వెళ్తే బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంది..అందుకే అలా వెళ్తున్నా: కవిత
కేసీఆర్ ఫొటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది..నైతికతగా భావించి కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నా..అని...
By Knakam Karthik Published on 15 Oct 2025 1:50 PM IST
బీహార్ ఎన్నికల్లో పోటీ చేయను: ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ పార్టీ (JSP) నాయకుడు ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 1:40 PM IST
'జాగృతి జనం బాట'.. కవిత జిల్లాల యాత్ర పోస్టర్ రిలీజ్
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండానే రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశంగా...
By Knakam Karthik Published on 15 Oct 2025 12:35 PM IST
విశాఖకు గూగుల్ రావడానికి లోకేశ్ది ప్రధాన పాత్ర: చంద్రబాబు
విశాఖపట్నంకు గూగుల్ రావడానికి ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 12:19 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపి అభ్యర్థిని ఖరారు చేసిన అధిష్టానం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం బీజేపీ తన అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది
By Knakam Karthik Published on 15 Oct 2025 11:29 AM IST
చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 11:13 AM IST
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి సుప్రీంకోర్టు అనుమతి
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ పటాకుల విక్రయం, వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 10:54 AM IST
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన..ఒకేసారి 106 మంది బదిలీ
తెలంగాణ ఇరిగేషన్ శాఖ భారీగా బదిలీలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 10:49 AM IST
కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:36 PM IST












