నో ఓటీటీ, డైరెక్ట్గా టీవీలోకే..'సంక్రాంతికి వస్తున్నాం'..ఎప్పుడంటే?
మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్ ప్రీమియర్గా ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:34 PM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST
గంటన్నర పాటు విరిగిన సీట్లోనే కూర్చున్నా..ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి అసంతృప్తి
ఢిల్లీ విమానంలో విరిగిన సీటు తనకు కేటాయించారని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 2:32 PM IST
బీసీలకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది: భట్టి
దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్గా తేల్చలేదని..మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 2:12 PM IST
హైదరాబాద్లో విషాదం..లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడు మృతి
హైదరాబాద్లో ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాలుడు నిలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
By Knakam Karthik Published on 22 Feb 2025 1:35 PM IST
హైదరాబాద్లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
ఆ ప్రక్రియ స్టార్టయింది..అందరినీ ఢిల్లీకి తీసుకెళ్తాం: మంత్రి పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:17 PM IST
నో పోస్ట్పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST
అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్..అప్పటి నుంచే పనులు స్టార్ట్
మార్చి 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 22 Feb 2025 11:41 AM IST
నాపై పగతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టారు, పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్
గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారని.. అయినా కూడా ఆ జిల్లాకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 21 Feb 2025 5:31 PM IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు వ్యవహారంలో కీలక పరిణామం
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 21 Feb 2025 4:43 PM IST
పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి, ఐ ప్యాక్ డ్రామాలు..జగన్పై మంత్రి కొల్లు ఫైర్
మాజీ సీఎం జగన్ ఐ ప్యాక్ డ్రామాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 4:06 PM IST