తెలంగాణ రాజ్భవన్ అధికారిక నివాసం పేరు మార్పు
తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ కు పేరు మారింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:56 PM IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST
పనులు చేయడమే కాదు, రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి: సీఎం రేవంత్
దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:32 PM IST
వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు
సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 2 Dec 2025 3:33 PM IST
రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..!
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 3:02 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు, డిలీట్ చేసుకోవచ్చు..కేంద్రం క్లారిటీ
సంచార్ సాథీ యాప్ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య...
By Knakam Karthik Published on 2 Dec 2025 2:16 PM IST
ఉద్యోగుల డీఏ విలీనం ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో కరవు భత్యం (DA) విలీనం చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 2 Dec 2025 1:29 PM IST
ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక అందజేత
ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి...
By Knakam Karthik Published on 2 Dec 2025 1:13 PM IST
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:59 PM IST
ఇమ్రాన్ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు..రావల్పిండిలో 144 సెక్షన్
పాకిస్థాన్ ప్రభుత్వం రావల్పిండి నగరంలో సెక్షన్ 144 విధించింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:00 PM IST
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట.. రేపు, ఎల్లుండి పర్యటనలు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ టప్ పాలసీపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 2 Dec 2025 11:18 AM IST
చెక్బౌన్స్ అయితే జైలు శిక్ష.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
చెక్ బౌన్స్ కేసులు పెరుగుతుండడంతో భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) 2025కి గాను కీలక మార్పులను ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 10:36 AM IST












