టాప్ స్టోరీస్ - Page 2
ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 11 Dec 2025 12:42 PM IST
జవహర్నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు
హైదరాబాద్లోని జవహర్నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 11:46 AM IST
అదృష్టం అంటే వీళ్లదే..రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఇద్దరు స్నేహితులకు ఒక నిరాడంబరమైన మైనింగ్ ప్రయత్నం జీవితాన్ని మార్చే క్షణంగా మారింది
By Knakam Karthik Published on 11 Dec 2025 10:47 AM IST
అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...
By Knakam Karthik Published on 11 Dec 2025 10:28 AM IST
'నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది'.. టీమిండియా యువ ఓపెనర్
టెస్టు జట్టులో ఆడుతున్నప్పటికీ తన కలలు ఇంకా అలాగే ఉన్నాయని భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు.
By Medi Samrat Published on 11 Dec 2025 10:19 AM IST
'చాలా ఎదురుచూశాం'.. పెళ్లి రద్దయ్యాక తొలిసారి మాట్లాడిన స్మృతి మంధాన..!
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్తో తన వివాహాన్ని రద్దు చేసుకున్న తర్వాత...
By Medi Samrat Published on 11 Dec 2025 10:01 AM IST
నేడు DGCA ఎదుట హాజరుకానున్న ఇండిగో సీఈవో
ఇండిగో విమానాల ఆలస్యం , అంతరాయాలు గురువారం తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 11 Dec 2025 9:18 AM IST
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్..1 మిలియన్ డాలర్లు చెల్లిస్తేనే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించారు
By Knakam Karthik Published on 11 Dec 2025 8:49 AM IST
లండన్ వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి లేదా అలా చేయండి..!
వ్యాపార వేత్తను రూ.60 కోట్లకు మోసం చేసిన కేసులో బాలీవుడ్ కపుల్స్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
By Knakam Karthik Published on 11 Dec 2025 7:54 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు అవకాశం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 7:33 AM IST
విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు...
By Knakam Karthik Published on 11 Dec 2025 6:57 AM IST
జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:43 AM IST














