టాప్ స్టోరీస్ - Page 2
ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు వేళాయె!!
పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఓజీ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్.
By అంజి Published on 18 Nov 2025 12:43 PM IST
మడావి హిడ్మా హతం.. రూ.6 కోట్ల రివార్డ్.. 17 ఏళ్ల వయసులోనే దళంలోకి.. 26 దాడుల్లో కీలక పాత్ర
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావెయిస్టు అగ్రనేత హిడ్మా...
By అంజి Published on 18 Nov 2025 12:03 PM IST
రైతులకు గుడ్న్యూస్..రేపు పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 9 కోట్లు మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల విలువైన 21వ విడత PM-KISAN నిధులను విడుదల చేస్తారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 12:01 PM IST
కర్ణాటకను కుదిపేస్తున్న నెయ్యికి సంబంధించిన స్కామ్.. నభూతో నభవిష్యతి
బెంగళూరు నగరంలో నందిని డెయిరీ పార్లర్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నకిలీ నెయ్యి రాకెట్ను పోలీసులు బట్టబయలు చేశారు. అధికారిక పంపిణీదారుడు...
By అంజి Published on 18 Nov 2025 11:36 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..వెలుగులోకి ఉమర్ నబీ షాకింగ్ వీడియో
డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రికార్డ్ చేసిన ఒక కలవరపరిచే వీడియో వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 18 Nov 2025 11:35 AM IST
ఈ చిన్న పిన్నీసు 69000 రూపాయలట!!
ఒక సాధారణ ప్రాదా కంపెనీకి చెందిన యాక్సెసరీ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం దాని ధర.
By అంజి Published on 18 Nov 2025 11:31 AM IST
చిక్కుల్లో సినీ దర్శకుడు రాజమౌళి, సరూర్నగర్ పీఎస్లో కేసు
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 11:26 AM IST
మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్.. అగ్ర మావోయిస్టు హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి!
అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 18 Nov 2025 10:56 AM IST
Hyderabad: ఆక్రమణ ముప్పులో ప్రగతినగర్ సరస్సు.. హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు
ప్రగతినగర్ నివాసితులు ప్రైవేట్ వ్యక్తులు అనధికార సర్వేలు నిర్వహిస్తున్నారని, వారి ప్రయోజనాలకు అనుగుణంగా సరస్సు సరిహద్దులను మారుస్తున్నారని ఆరోపించారు.
By అంజి Published on 18 Nov 2025 10:40 AM IST
భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. పూడ్చి పెట్టిన అధికారి.. ఆపై మిస్ అయ్యారని ఫిర్యాదు
సూరత్ నుండి తన భార్య, ఇద్దరు పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేసిన తొమ్మిది రోజుల తర్వాత.. భావ్నగర్లోని గుజరాత్ అటవీ శాఖకు చెందిన ఒక సీనియర్...
By అంజి Published on 18 Nov 2025 10:00 AM IST
పుట్టపర్తికి సీఎం చంద్రబాబు
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలకు ప్రభుత్వ పెద్దలు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
By అంజి Published on 18 Nov 2025 9:25 AM IST
Hyderabad: ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్ కలకలం
కోట్లాది రూపాయల మేర అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో ఆదాయపు పన్ను శాఖ మంగళవారం నగరంలోని..
By అంజి Published on 18 Nov 2025 9:10 AM IST











