టాప్ స్టోరీస్ - Page 2
'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం
సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది
By అంజి Published on 21 Nov 2025 10:06 AM IST
నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ మోసం..రూ.8.46 కోట్లు అటాచ్ చేసిన ఈడీ
నకిలీ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, డబ్బు సంపాదించే మొబైల్ అప్లికేషన్లతో సైబర్ మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్లోని..
By అంజి Published on 21 Nov 2025 9:20 AM IST
వేములవాడలో డ్రైనేజీలో పడి బైకర్ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం డ్రైనేజీ కాలువలో పడి 24 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
By అంజి Published on 21 Nov 2025 8:44 AM IST
11 ఏళ్ల బాలుడికి కెఫీన్ ఇచ్చి.. పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డ మహిళ
అమెరికాలోని కనెక్టికట్లో ఒక మహిళ 11 ఏళ్ల బాలుడికి కెఫీన్ ఇచ్చి అర్థరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడింది.
By అంజి Published on 21 Nov 2025 7:35 AM IST
మరో తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 21 Nov 2025 7:23 AM IST
Andhrapradesh: టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటి వరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి.
By అంజి Published on 21 Nov 2025 7:04 AM IST
ఫ్యూచర్ సిటీలో 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం': సీఎం రేవంత్
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’...
By అంజి Published on 21 Nov 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు
చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు...
By అంజి Published on 21 Nov 2025 6:30 AM IST
ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది.
By Medi Samrat Published on 20 Nov 2025 9:30 PM IST
షాకింగ్.. అత్యంత పురాతన వార్తాపత్రిక కార్యాలయంలో Ak-47 కార్ట్రిడ్జ్లు
దేశానికి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని...
By Medi Samrat Published on 20 Nov 2025 9:20 PM IST
రూ. 252 కోట్ల డగ్స్ కేసులో ఓర్రీకి సమన్లు
బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 20 Nov 2025 8:47 PM IST
మరోమారు సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటన
సీఎం చంద్రబాబు మరోమారు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. బుధవారం జరిగిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకాగా..
By Medi Samrat Published on 20 Nov 2025 8:34 PM IST











