టాప్ స్టోరీస్ - Page 2
టెన్త్ ఎగ్జామ్లో చూపించలేదని.. క్లాస్మేట్పై కత్తితో దాడి చేసిన ముగ్గురు విద్యార్థులు
10వ తరగతి వ్రాత పరీక్షలో సమాధాన పత్రాన్ని చూపించడానికి నిరాకరించినందుకు ముగ్గురు విద్యార్థులు తమ సహవిద్యార్థిని కత్తితో పొడిచినట్లు పోలీసులు
By అంజి Published on 28 March 2024 8:15 AM GMT
నిజమెంత: ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారా?
బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని దీన్ని షేర్ చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 March 2024 7:30 AM GMT
చిన్నవాడినైనా.. రాష్ట్రం కోసం ఎన్నో పనులు చేశా: సీఎం జగన్
తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 28 March 2024 6:51 AM GMT
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
By అంజి Published on 28 March 2024 5:37 AM GMT
విశ్లేషణ: ఢిల్లీలో గల్ఫ్ కార్మికుల గొంతు
2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 March 2024 4:46 AM GMT
తాజ్మహల్ను శివాలయంగా ప్రకటించాలంటూ.. కోర్టులో పిటిషన్
తాజ్ మహల్ను తేజో మహాలయ, హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.
By అంజి Published on 28 March 2024 4:26 AM GMT
విషాదం.. తమిళనాడు ఎంపీ మృతి
తమిళనాడులోని ఎండీఎంకే నేత, ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) మరణించారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 28 March 2024 3:04 AM GMT
భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా
ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దు అయ్యింది. దాంతో భర్త పదే పదే ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచే వాడు.
By అంజి Published on 28 March 2024 2:51 AM GMT
రాయలసీమలో సాగునీటి రంగాన్ని సీఎం జగన్ నాశనం చేశారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 28 March 2024 2:33 AM GMT
ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీల కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.300గా నిర్ణయించింది.
By అంజి Published on 28 March 2024 2:23 AM GMT
'అవినీతి లేకుండా పాలన చేశా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి'.. ఓటర్లకు సీఎం జగన్ పిలుపు
వైఎస్సార్సీపీ కోసం రెండు బటన్లు నొక్కాలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 28 March 2024 2:03 AM GMT
మేనకోడలిపై లైంగికదాడి.. ఆపై హత్య చేసిన ఆర్మీ అధికారి
తమిళనాడులోని మధురైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ను ఆమె అత్త, భారత సైన్యంలోని అధికారి అయిన మామ లైంగికంగా వేధించడంతో పాటు హత్య చేశారు.
By అంజి Published on 28 March 2024 1:26 AM GMT