టాప్ స్టోరీస్ - Page 2
మనిషి బొమ్మకు అంత్యక్రియలు.. బయటపడ్డ రూ.50 లక్షల బీమా స్కామ్
ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని గర్ముక్తేశ్వర్ గంగా ఘాట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దహనం చేస్తున్న "మృతదేహం" మనిషిది కాదని...
By అంజి Published on 28 Nov 2025 1:44 PM IST
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By అంజి Published on 28 Nov 2025 12:42 PM IST
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 28 Nov 2025 12:00 PM IST
'ఆ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాం'.. ట్రంప్ మరో సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అమెరికా వలస విధానాన్ని కఠినంగా పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.
By అంజి Published on 28 Nov 2025 11:25 AM IST
హాంకాంగ్ అగ్నిప్రమాదం.. 94కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్లోని నివాస ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 94కి పెరిగిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.
By అంజి Published on 28 Nov 2025 10:51 AM IST
మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. 2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు ప్రకటించింది.
By అంజి Published on 28 Nov 2025 10:10 AM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
కేరళలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై అత్యాచారం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒక మహిళ...
By అంజి Published on 28 Nov 2025 9:40 AM IST
అమరావతిలో 15 బ్యాంకులు.. 6,541 ఉద్యోగాలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోని 15 ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
By అంజి Published on 28 Nov 2025 8:49 AM IST
'అవసరమైతే కోర్టులో మూలన నెలబెట్టగలం'.. రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహించింది.
By అంజి Published on 28 Nov 2025 8:30 AM IST
Video: శంకర్పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. క్షణాల్లో కారు దగ్ధం
రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మహాలింగపురం సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 28 Nov 2025 8:03 AM IST
లివ్ ఇన్ పార్ట్నర్ని చంపి.. డెడ్బాడీని కారులో వేసి.. ఆపై ఇంట్లో నిద్రపోయిన నిందితుడు
ఢిల్లీలో 35 ఏళ్ల వ్యక్తి తన 44 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామితో జరిగిన గొడవ తర్వాత ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని తన కారులో వేసి పారవేయడానికి ప్రయత్నించాడు.
By అంజి Published on 28 Nov 2025 7:39 AM IST
టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. CTET నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ctet.nic.inలో నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
By అంజి Published on 28 Nov 2025 7:17 AM IST














