టాప్ స్టోరీస్ - Page 2
మాజీ మంత్రి హరీశ్ రావు మంచి మనసు.. ఇంటిని తాకట్టు పెట్టి మరీ..
సిద్దిపేటకు చెందిన మమత అనే వైద్య విద్యార్థిని చదువుకు సాయం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తన ఇంటిని...
By అంజి Published on 19 Dec 2025 4:00 PM IST
విషాదం.. దీపం వెలిగించడానికి అనుమతించలేదని.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
తమిళనాడులోని మధురైలో గురువారం 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతున్ వద్ద...
By అంజి Published on 19 Dec 2025 3:19 PM IST
Telangana: ఐదేళ్లలో 621 ఏసీబీ కేసులు.. 25 శాతం కేసులకు మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతి
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) నమోదు చేసిన కేసులలో 25 శాతం మాత్రమే ప్రాసిక్యూషన్కు అనుమతి పొందుతున్నాయని సమాచార హక్కు...
By అంజి Published on 19 Dec 2025 2:52 PM IST
56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా
భిక్షాటన లేదా భిక్షాటన పేరుతో చేసే వ్యాపారం పాకిస్థాన్లో పరిశ్రమలా వర్ధిల్లుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకారం.. పాకిస్తాన్ బిచ్చగాళ్ళు...
By Medi Samrat Published on 19 Dec 2025 2:51 PM IST
'అలాంటి ఒప్పందేమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం'.. సిద్ధరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ షేరింగ్పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు.
By అంజి Published on 19 Dec 2025 2:40 PM IST
రక్త మార్పిడి తర్వాత.. నలుగురు పిల్లలకు హెచ్ఐవి నిర్దారణ.. డాక్టర్ సస్పెండ్
మధ్యప్రదేశ్లోని సత్నాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలకు రక్త మార్పిడి తర్వాత హెచ్ఐవి సోకినట్లు తేలింది.
By అంజి Published on 19 Dec 2025 2:00 PM IST
పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వండి..నిర్మలా సీతారామన్కు సీఎం రిక్వెస్ట్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 1:30 PM IST
'క్యారెట్' గురించి ఈ విషయాలు తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు
క్యారెట్ తినడం వల్ల బోలేడన్ని ఆరోగ్య లభాలు ఉన్నాయి. క్యారెట్లోని బీటా కెరోటిన్ విటమిన్ 'ఎ'గా మారి కంటి చూపునకు మేలు చేస్తుంది.
By అంజి Published on 19 Dec 2025 1:00 PM IST
తూ.గో జిల్లాలో రేపు పవన్ టూర్..రూ.3050 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:40 PM IST
20 ఏళ్ల పథకాన్ని మోదీ సర్కార్ ఒక్క రోజులో కూల్చివేసింది..పోరాడుతాం: రాహుల్గాంధీ
మోదీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది..అని రాహుల్గాంధీ విమర్శించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:08 PM IST
పెళ్లి పేరుతో దారుణం.. 19 ఏళ్ల యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్
కర్ణాటకలోని మాగడిలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి, ఆమె అశ్లీల చిత్రాలతో బ్లాక్ మెయిల్...
By అంజి Published on 19 Dec 2025 12:04 PM IST
Hyderabad: ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 11:42 AM IST














