టాప్ స్టోరీస్ - Page 2
మద్యం తాగి వాహనాలతో రోడ్డుపైకి వస్తే వొదలం: సీపీ సజ్జనార్
న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 31 Dec 2025 10:53 AM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని అమేథీలో దారుణం జరిగింది. ఇక్కడి ఫుర్సత్గంజ్ ప్రాంతంలో 13 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 31 Dec 2025 10:32 AM IST
Warangal: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు
చత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 10:19 AM IST
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
మరోసారి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 9:53 AM IST
రోడ్డు పక్కన తీవ్ర రక్తస్రావంతో 9వ తరగతి బాలిక
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో క్రిస్మస్ సందర్భంగా ఓ బాలిక తన ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్ర వెళ్లింది. అయితే ఈ విహార యాత్ర...
By అంజి Published on 31 Dec 2025 9:50 AM IST
రేపు స్కూళ్లకు హాలిడే..?
జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు
By Knakam Karthik Published on 31 Dec 2025 8:44 AM IST
Andrapradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్త యింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 8:15 AM IST
త్వరలో 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..డీజీపీ కీలక ప్రకటన
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్రెడ్డి శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 8:02 AM IST
రేపటి నుంచే అమల్లోకి 8వ వేతన సంఘం..జీతం పెంపు ఉంత ఉండొచ్చంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:52 AM IST
ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగం ధ్వంసం..ఘటనపై సీఎం సీరియస్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:34 AM IST
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:24 AM IST














