టాప్ స్టోరీస్ - Page 2
ఏపీలో విషాదం..అందుబాటులో లేని అంబులెన్స్, బైక్పై మృతదేహంతో 10 కిలోమీటర్లు జర్నీ
ఆంధ్రప్రదేశ్లో మానవత్వం మంటగలిసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 4:19 PM IST
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 10 Feb 2026 3:47 PM IST
ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం: తెలంగాణ డీజీపీ
నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై వస్తున్న వార్తలను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కొట్టిపారేశారు
By Knakam Karthik Published on 10 Feb 2026 3:40 PM IST
హైదరాబాద్లో తప్పిన పెను ప్రమాదం..ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ సెల్లార్లో మంటలు
మదీనాగూడలోని నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 10 Feb 2026 3:18 PM IST
'ఇది క్రికెట్ విజయం..' : రాజీవ్ శుక్లా
ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడటానికి పాకిస్తాన్ అంగీకరించింది, అయితే ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.
By Medi Samrat Published on 10 Feb 2026 2:29 PM IST
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..120 మంది ఎంపీల సంతకాలతో నోటీసు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది
By Knakam Karthik Published on 10 Feb 2026 2:04 PM IST
శివాలయాల్లో భక్తుల రద్దీ.. వసతులపై ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
By Medi Samrat Published on 10 Feb 2026 2:04 PM IST
హైదరాబాద్లో భూ ప్రకంపనలు..గాజులరామారంలో పరుగులు తీసిన జనం(video)
హైదరాబాద్ నగర శివార్లలోని గాజులరామారం ప్రాంతంలో మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 Feb 2026 1:47 PM IST
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికలు..పెయిడ్ హాలీడే ప్రకటించిన ప్రభుత్వం
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రేపు (బుధవారం) సాధారణ సెలవు ప్రకటించింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 1:32 PM IST
విషాదం.. విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పాలలో విషం కలుపుకుని తాగి మరణించారు.
By అంజి Published on 10 Feb 2026 1:30 PM IST
కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
నగరంలోని కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది
By Knakam Karthik Published on 10 Feb 2026 12:56 PM IST
గుండెపోటుకు 48 గంటల ముందే వచ్చే హెచ్చరిక సంకేతాలివే!
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతోంది. అయితే అందరూ గుండెపోటు అనగానే అకస్మాత్తుగా వచ్చేది అని భావిస్తారు.
By అంజి Published on 10 Feb 2026 12:40 PM IST














