టాప్ స్టోరీస్ - Page 2
కవితకు న్యాయం జరిగింది..కేటీఆర్ సంచలన ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 2:16 PM IST
కోల్కతాలో భూకంపం.. భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు..!
కోల్కతా నగరం సహా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:57 PM IST
పాకిస్థాన్ ప్రతీకార దాడి..130 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబన్లు మృతి
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:48 PM IST
కుక్క కరిచిందా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
నేటి కాలంలో చాలామంది ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం ఒక అలవాటుగా మారింది. అయితే, పెంపుడు కుక్కలైనా లేదా వీధి..
By అంజి Published on 27 Feb 2026 1:30 PM IST
రాజకీయ కుట్రలో విలువైన సమయాన్ని కోల్పోయా..లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై కవిత రియాక్షన్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 27 Feb 2026 1:12 PM IST
వచ్చే ఏడాది భారత్ సొంత డెంగ్యూ వ్యాక్సిన్..సింగిల్ డోస్తోనే వైరస్కు విరుగుడు!
ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ఒక చారిత్రాత్మక విజయానికి చేరువలో ఉంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:42 PM IST
సంజు శాంసన్ ఇన్నింగ్స్కు గావస్కర్ మద్దతు
చెన్నైలోని చెపాక్ (చిదంబరం) స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో టీమ్ఇండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
By అంజి Published on 27 Feb 2026 12:36 PM IST
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్.!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:18 PM IST
ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
By Medi Samrat Published on 27 Feb 2026 12:02 PM IST
'కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు'.. కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీలోని కొత్త ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐకు నేడు పెద్ద...
By Medi Samrat Published on 27 Feb 2026 11:51 AM IST
కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్.. లిక్కర్ స్కామ్ కేసు నుండి డిశ్చార్జ్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న న్యాయపోరాటంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.
By అంజి Published on 27 Feb 2026 11:48 AM IST
తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు..రేవంత్ సర్కార్కు విద్యా కమిషన్ కీలక నివేదిక
తెలంగాణ విద్యా కమిషన్ తన కీలక నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 11:36 AM IST














