టాప్ స్టోరీస్ - Page 2
శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి రాత్రి వరకే అవకాశం
తిరుమలలో గత ఏడాది డిసెంబర్ 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 12:26 PM IST
హోటల్ రూమ్లో 17 ఏళ్ల షూటర్పై కోచ్ అత్యాచారం
ఫరీదాబాద్లోని ఒక హోటల్ గదిలో 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్పై కోచ్ అత్యాచారం చేశాడు
By Knakam Karthik Published on 8 Jan 2026 11:55 AM IST
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 11:23 AM IST
'గ్రోక్'తో అభ్యంతరకర కంటెంట్..ఎక్స్ నివేదికపై కేంద్రం అసంతృప్తి
గ్రోక్ 'ఏఐ' వేదికలో అసభ్యకర, అశ్లీల కంటెంట్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఎక్స్ తన నివేదికను సమర్పించింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 10:40 AM IST
సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు పవన్ శ్రీకారం..మూడ్రోజులు అక్కడే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 10:06 AM IST
భారత్, చైనాలకు అమెరికా షాక్..టారిఫ్లు 500 శాతం పెంచే ఛాన్స్!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 9:45 AM IST
Jharkhand: రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడి..ఏడుగురు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే రాత్రిలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:30 AM IST
Rain Alert : బలపడిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:15 AM IST
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు రాష్ట్రపతి కార్యాలయం షాక్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:32 AM IST
శుభవార్త..ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 8 Jan 2026 7:12 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..రూ.19,391 కోట్లు పెట్టుబడులకు ఆమోదం
ఇవాళ సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:03 AM IST
అమరావతికి చట్టబద్దత కల్పించాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 6:50 AM IST














