టాప్ స్టోరీస్ - Page 2
శబరిమల బంగారు ఆభరణాల చోరీ కేసు.. నటుడు జయరామ్ను విచారించిన సిట్..!
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్ ను చూడా...
By Medi Samrat Published on 30 Jan 2026 1:07 PM IST
పైనల్గా ఆ విషయంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు భారత్తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది.
By Medi Samrat Published on 30 Jan 2026 12:56 PM IST
కేంద్ర ఆర్థిక సర్వేలో ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గుర్తించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 12:40 PM IST
విషాదం..పీటీ ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష భర్త వి. శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు
By Knakam Karthik Published on 30 Jan 2026 11:40 AM IST
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..కారణమిదే!
ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 30 Jan 2026 11:02 AM IST
మాట్లాడుకుందాం రండి..ఉక్రెయిన్ ప్రెసిడెంట్కు రష్యా ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Jan 2026 11:00 AM IST
కేంద్ర ప్రభుత్వానికి షాక్..యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 10:20 AM IST
మహిళలకు శుభవార్త..వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ అమల్లోకి తెచ్చిన సర్కార్
రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రుతుక్రమ సెలవు సౌకర్యం కల్పిస్తూ కర్ణాటక విద్యా శాఖ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 8:50 AM IST
భక్తులకు అలర్ట్..మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత..ఎందుకంటే?
మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Knakam Karthik Published on 30 Jan 2026 7:55 AM IST
డబ్ల్యూపీఎల్ టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్కు ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 7:15 AM IST
ప్రాజెక్టుల పూర్తిలో ఏపీ బెంచ్మార్క్గా నిలవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 30 Jan 2026 7:02 AM IST
మామునూర్ ఎయిర్పోర్టుపై బిగ్ అప్డేట్..కేంద్రానికి 300 ఎకరాలు అప్పగించిన రాష్ట్రం
తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 6:46 AM IST














