టాప్ స్టోరీస్ - Page 2
శుభవార్త.. తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 4 Feb 2026 7:00 AM IST
మయన్మార్లో 6.0 తీవ్రతతో భూకంపం.. కోల్కతా, ఉత్తర భారతంలో ప్రకంపనలు
పొరుగున ఉన్న మయన్మార్లో మంగళవారం రాత్రి బలమైన భూకంపం సంభవించిన తర్వాత కోల్కతా, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో...
By అంజి Published on 4 Feb 2026 6:32 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు....
By అంజి Published on 4 Feb 2026 6:22 AM IST
లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026...
By Medi Samrat Published on 3 Feb 2026 9:47 PM IST
సిగాచీ ఫ్యాక్టరీలో 54 మంది మృతి ఘటన..ఎండీకి హైకోర్టు బెయిల్ మంజూరు
సిగాచి ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 9:30 PM IST
తెలంగాణలో మరో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు
By Knakam Karthik Published on 3 Feb 2026 8:52 PM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు కూలీలు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Feb 2026 7:52 PM IST
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు చెక్..సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
మణిపూర్ అసెంబ్లీ మాజీ స్పీకర్ యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా నియమితులవుతున్నట్లు మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:41 PM IST
'అమెరికాతో చాలా మంచి ఒప్పందం కుదిరింది' : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
మంగళవారం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
By Medi Samrat Published on 3 Feb 2026 7:40 PM IST
ఈ నెల 6న 'పరీక్షా పే చర్చ' ఎపిసోడ్ చూడండి..ప్రధాని మోదీ ట్వీట్
ఫిబ్రవరి 6వ తేదీన పరీక్షా పే చర్చ ఎపిసోడ్ను పౌరులు వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:19 PM IST
ఆ మ్యాచ్లో స్నేహితుల మధ్య పోరు ఉండబోతుంది..!
2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఫిబ్రవరి 7న భారత్-అమెరికా మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 3 Feb 2026 6:50 PM IST
తెలంగాణకు 4.30 లక్షల పీఎం ఆవాస్ యోజన ఇళ్లు: కేంద్రమంత్రి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Feb 2026 6:49 PM IST











