టాప్ స్టోరీస్ - Page 2
భయంతోనే ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు : సీఎం చంద్రబాబు
పలనాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 21 Feb 2026 4:09 PM IST
Hyderabad: ఉప్పల్లో అర్ధరాత్రి కలకలం..పబ్ మేనేజర్ అదృశ్యం
మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 21 Feb 2026 3:59 PM IST
Hyderabad: నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత
నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ముట్టడించింది
By Knakam Karthik Published on 21 Feb 2026 2:47 PM IST
ఒకే ఫ్రేమ్లో కమల్, రజనీ..బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే
నాలుగు దశాబ్దాల తర్వాత కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Feb 2026 2:35 PM IST
2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు..రూ. 530 కోట్లతో మాస్టర్ ప్లాన్
తెలంగాణలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది
By Knakam Karthik Published on 21 Feb 2026 2:22 PM IST
Viral Video : పానీ పూరీ మిశ్రమంలో బతికున్న ఎలుక.. తినేవారంతా..
మీరు బయట గోల్గప్పాస్ (పానీ పూరీ) తినేవారయితే.. ఈ వార్త మీ కోసమే. పంజాబ్లోని అమృత్సర్ నుండి ఒక వీడియో వెలువడింది
By Medi Samrat Published on 21 Feb 2026 2:13 PM IST
విజయనగరం ISIS కుట్ర కేసు: మరో ఇద్దరిపై NIA చార్జిషీట్
2025లో వెలుగులోకి వచ్చిన విజయనగరం ISIS ఉగ్రవాద కుట్ర కేసులో NIA శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ను సమర్పించింది.
By అంజి Published on 21 Feb 2026 1:30 PM IST
ఘోరం.. 'చేతబడి' చేస్తోందని తల్లి, పసికందును సజీవదహనం చేసిన గ్రామస్తులు
మూఢనమ్మకాలు ఎంతటి దారుణాలకు ఒడిగడతాయో చెప్పడానికి జార్ఖండ్లోని చైబాసాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.
By అంజి Published on 21 Feb 2026 1:00 PM IST
ఢిల్లీని భయభ్రాంతులకు గురిచేయాలని లష్కరే తోయిబా కుట్ర..!
దేశ రాజధాని ఢిల్లీ లక్ష్యంగా ఉగ్రవాద కుట్ర గురించి నిఘా వర్గాలు వెల్లడించడంతో దేశ భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.
By Medi Samrat Published on 21 Feb 2026 12:59 PM IST
టీమిండియాకు గట్టి షాక్.. హార్దిక్ దెబ్బకు కుంటుతూ వెళ్లిపోయిన సిరాజ్..!
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ సూపర్ ఎయిట్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్లో ఉంది.
By Medi Samrat Published on 21 Feb 2026 12:40 PM IST
తిరుమలలో వేసవి రద్దీకి AI అస్త్రం: భక్తులకు వేగవంతమైన దర్శనం కోసం TTD భారీ ప్రణాళిక
వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, వారికి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)...
By అంజి Published on 21 Feb 2026 12:17 PM IST
హిందూ యువకుడితో ప్రేమాయణం.. చెల్లెలిని గొంతు నులిమి చంపిన అన్న
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడు గొంతు నులిమి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Feb 2026 12:10 PM IST














