టాప్ స్టోరీస్ - Page 2
శివరాత్రి వేళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది
By Knakam Karthik Published on 15 Feb 2026 2:38 PM IST
పవన్ సరికొత్త ప్లాన్..మూడు కేటగిరీల్లో జనసేన సభ్యత్వం!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 'జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు
By Knakam Karthik Published on 15 Feb 2026 2:29 PM IST
Hyderabad: క్లెయిమ్ తిరస్కరణ.. స్టార్ హెల్త్కి షాకిచ్చిన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
హైదరాబాద్లోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇన్సూరెన్స్ కంపెనీల తీరుపై ఒక సంచలన తీర్పును వెలువరించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Feb 2026 1:30 PM IST
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో 'రైతు భరోసా' నిధులు!
తెలంగాణలో సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 15 Feb 2026 12:30 PM IST
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి.. బెర్క్లీ కొండల్లో లభ్యమైన మృతదేహం!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By అంజి Published on 15 Feb 2026 11:10 AM IST
శివరాత్రి జాగరణ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సోమవారం 'ఆప్షనల్ హాలిడే'!
హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ ఏడాది శివరాత్రి పర్వదినం ఆదివారం నాడు రావడంతో, సాధారణంగానే...
By అంజి Published on 15 Feb 2026 10:34 AM IST
భారత సైన్యంలో కొలువుల జాతర.. 25,000కుపైగా పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే..
By అంజి Published on 15 Feb 2026 9:44 AM IST
Maha Shivaratri 2026: తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం
ఓం నమశ్శివాయ.. శివాయ నమః.. అనే పంచాక్షరీ మంత్రంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి.
By అంజి Published on 15 Feb 2026 8:32 AM IST
బంగ్లా కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్.. ప్రమాణస్వీకారానికి మోదీకి ఆహ్వానం!
బంగ్లాదేశ్లో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి తర్వాత ప్రజాస్వామ్య యుగం మొదలైంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత...
By అంజి Published on 15 Feb 2026 8:20 AM IST
హైదరాబాద్లో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని.. బావను చంపేశారు
రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ ఖదీర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు.
By అంజి Published on 15 Feb 2026 7:47 AM IST
తెలంగాణకు కేంద్రం భారీ కానుక: మహబూబ్నగర్ - గూడెబల్లూర్ హైవే విస్తరణ
తెలంగాణలోని రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 15 Feb 2026 7:25 AM IST
భారత్ vs పాక్ పోరు: పాకిస్థాన్ 'మిస్టరీ' స్పిన్నర్కు.. మన వరుణ్ చక్రవర్తి చెక్ పెడతాడా?
టీ20 వరల్డ్ కప్లో ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మైదానం బయట ఎంత హడావుడి ఉన్నా...
By అంజి Published on 15 Feb 2026 7:06 AM IST














