టాప్ స్టోరీస్ - Page 2
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 13 Jan 2026 2:40 PM IST
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:55 PM IST
కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?
మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.
By అంజి Published on 13 Jan 2026 1:43 PM IST
ఇష్టం వచ్చినట్లు జిల్లాల పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు: టీ.బీజేపీ చీఫ్
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:41 PM IST
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది..పాక్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:11 PM IST
వీధి కుక్కల కేసుపై విచారణ..ప్రభుత్వాల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది
By Knakam Karthik Published on 13 Jan 2026 12:58 PM IST
Andrapradesh: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు..మంత్రి కీలక ప్రకటన
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 12:40 PM IST
ప్రాణాలు తీస్తున్న చైనా మంజా.. తెగిన వృద్ధురాలి కాలు.. ఏఎస్సైకి మెడకు తీవ్ర గాయం
సంక్రాంతి సందర్భంగా చైనా మంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న హైదరాబాద్ మీర్పేటలో ఓ వృద్ధురాలి (85) కాలిని మంజా కోసేసింది.
By అంజి Published on 13 Jan 2026 12:20 PM IST
PSLV-C62 విఫలం..ఇస్రోకు మరో ఎదురుదెబ్బ, ‘అన్వేష’తో పాటు కీలక ఉపగ్రహాల నష్టం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:45 AM IST
Hyderabad: నకిలీ టీటీడీ శ్రీవారి సేవ టిక్కెట్లతో భక్తులను మోసం చేస్తున్న మహిళ అరెస్టు
వైకుంఠ ఏకాదశి సీజన్లో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి సేవ, సర్వ దర్శనం పేరుతో 100 మంది భక్తులకు నకిలీ టిక్కెట్లను విక్రయించిన...
By అంజి Published on 13 Jan 2026 11:44 AM IST
అగ్నిప్రమాద బాధితులకు రూ.25 వేల తక్షణ సాయం..సీఎం చంద్రబాబు ఆదేశాలు
కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:10 AM IST
బంగ్లాదేశ్లో హిందూ ఆటో డ్రైవర్ను కొట్టి చంపారు.. 42 రోజుల్లో 12వ హత్య
బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగుతోంది. తాజాగా అక్కడ మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్గా గుర్తించబడిన బాధితుడిని...
By అంజి Published on 13 Jan 2026 10:39 AM IST














