టాప్ స్టోరీస్ - Page 2
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు..!
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 12 March 2026 12:45 PM IST
నిజామాబాద్లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి రవి దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 12 March 2026 12:37 PM IST
తూర్పు గోదావరిలో కల్తీ పాల కలకలం..13కి చేరిన మరణాల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 12 March 2026 12:29 PM IST
Saving Tips : ఇలా అయితే రూ. 15000 జీతంలోనూ పొదుపు చేయొచ్చు.. పెట్టుబడులు పెట్టొచ్చు..!
నేటి పెరుగుతున్న ద్రవ్యోల్బణంలో ₹15,000 జీతం చిన్నదిగా అనిపించవచ్చు. కానీ మీరు దానిని తెలివిగా ఉపయోగిస్తే, అది మీ అన్ని ఖర్చులను భరించగలదు.
By Medi Samrat Published on 12 March 2026 12:25 PM IST
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని...
By Knakam Karthik Published on 12 March 2026 11:46 AM IST
ఆన్లైన్ స్కామర్లపై మెటా పంజా..1.5 లక్షల ఖాతాలు క్లోజ్
అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్లపై మెటా సంస్థ భారీ అణిచివేత చర్యలు చేపట్టింది
By Knakam Karthik Published on 12 March 2026 10:40 AM IST
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..ప్రభుత్వ శాఖల్లో ఇకపై 'ఎలక్ట్రిక్' వాహనాలే కొనాలని ఆదేశం
ప్రభుత్వ శాఖలు ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 12 March 2026 9:40 AM IST
లెబనాన్లో వైమానిక దాడి..8 మంది దుర్మరణం
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది
By Knakam Karthik Published on 12 March 2026 9:00 AM IST
జమ్మూలో సంచలనం..మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు (video)
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో పాటు డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి తృటిలో పెను ప్రమాదం నుండి...
By Knakam Karthik Published on 12 March 2026 8:37 AM IST
మధ్యప్రాచ్యం నౌకలపై దాడులు..ఇద్దరు భారతీయుల మృతి, ఒకరు గల్లంతు
వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో భారతీయుడు గల్లంతయ్యారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం అధికారికంగా...
By Knakam Karthik Published on 12 March 2026 8:20 AM IST
తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్..ఈసారి కూడా OMR షీట్లతోనే పరీక్షలు
తెలంగాణ పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో ఉన్న పరీక్షా విధానమే ఈసారి కూడా కొనసాగనుంది.
By Knakam Karthik Published on 12 March 2026 7:30 AM IST
రైతు భరోసా విడుదలపై మంత్రి వివేక్ కీలక ప్రకటన
తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రాష్ట్ర రైతులకు మంత్రి వివేక్ తీపి కబురు అందించారు.
By Knakam Karthik Published on 12 March 2026 7:10 AM IST














