టాప్ స్టోరీస్ - Page 2
మరింత దిగజారిన పరిస్థితి.. పాక్లో ఈ రాత్రి నుంచి 'స్మార్ట్ లాక్డౌన్'
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సింధ్ మినహా దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం...
By Medi Samrat Published on 7 April 2026 3:31 PM IST
కాంగ్రెస్, రాహుల్గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కవిత
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 7 April 2026 3:20 PM IST
విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దోశ పిండి (ఖీరు) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో మృత్యువుతో...
By Knakam Karthik Published on 7 April 2026 3:09 PM IST
అమరావతి నిర్మాణ ఖర్చులపై టీడీపీ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు: వైసీపీ
అమరావతి నిర్మాణ ఖర్చులపై తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర...
By Knakam Karthik Published on 7 April 2026 2:43 PM IST
శబరిమల వివాదం.. సుప్రీంలో కేంద్రం కీలక వాదన
కేరళలోని శబరిమల ఆలయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాలను సమర్పించింది.
By Medi Samrat Published on 7 April 2026 2:21 PM IST
5 కేజీల గ్యాస్ సిలిండర్పై కేంద్రం గుడ్న్యూస్..వలసకార్మికులకు ఊరట!
వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2026 2:19 PM IST
వేసవిలో ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!
వేసవి కాలం ప్రారంభం కావడంతో వడగాలుల తీవ్రత పెరిగి శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
By అంజి Published on 7 April 2026 1:30 PM IST
16 ఏళ్లుగా భద్రతా సంస్థల కన్నుగప్పి తిరుగుతున్నాడు.. ఉగ్ర ముఠా నాయకుడు సహా ఐదుగురి అరెస్ట్
శ్రీనగర్లో లష్కర్-ఎ-తోయిబా (LeT)కు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారని, ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులతో సహా ఐదుగురిని...
By Medi Samrat Published on 7 April 2026 1:15 PM IST
సంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోలీసు ముందే భార్యను గొంతు కోసి చంపిన భర్త
సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సిద్ధారెడ్డి భార్య కవిత, ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు తన భర్తను...
By అంజి Published on 7 April 2026 12:55 PM IST
భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు..!
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యం అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
By Medi Samrat Published on 7 April 2026 12:26 PM IST
మణిపూర్లో మళ్లీ హింస.. రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి, తల్లి పరిస్థితి విషమం!
మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రాకెట్ (మోర్టార్) దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు.
By అంజి Published on 7 April 2026 12:05 PM IST
రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By Medi Samrat Published on 7 April 2026 11:46 AM IST











