టాప్ స్టోరీస్ - Page 2
పాక్లో ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఇమామ్బర్గాలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 6 Feb 2026 3:56 PM IST
15 ఫోర్లు, 15 సిక్సర్లతో వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్..!
ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో నేడు ఇంగ్లాండ్తో భారత్ తలపడుతుంది.
By Medi Samrat Published on 6 Feb 2026 3:39 PM IST
ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్సభ సోమవారానికి వాయిదా
భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభ గందరగోళాన్ని ఎదుర్కొంది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:39 PM IST
ఇదే లాస్ట్ ఛాన్స్..ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:30 PM IST
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 2:24 PM IST
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 2:10 PM IST
బెంగళూరు సమీపంలో టూరిస్ట్ బస్సులో మంటలు..స్పాట్లో 30 మంది
కర్ణాటకలోని తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారి-48పై శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 2:05 PM IST
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పించన్లు పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం పథకాలపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 6 Feb 2026 1:48 PM IST
రింకు సింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్.. డబ్బులు కూడా కాజేశారు..!
భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్ రింకు సింగ్ ఫేస్బుక్ ఐడీని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు.
By Medi Samrat Published on 6 Feb 2026 1:36 PM IST
రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె
ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ డ్రైవర్లు రేపు దేశ వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమ్మె...
By అంజి Published on 6 Feb 2026 1:34 PM IST
రూ.1.5 కోట్లు చెల్లించాల్సిందే..విజయ్కు మద్రాస్ హైకోర్టు ఆదేశం
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 1:12 PM IST
గుడ్న్యూస్..తెలంగాణలో పర్యాటక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 12:55 PM IST














