టాప్ స్టోరీస్ - Page 2
గుంటనక్కతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్..కవిత సంచలన ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:35 PM IST
సైబర్ నేరాల ఆపరేషన్లో సీబీఐకి కీలక విజయం
అంతర్జాతీయ సైబర్ నేరాలపై సీబీఐ భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:17 PM IST
రాబోయే 48 గంటల్లో పాక్ భవితవ్యాన్ని నిర్ణయించనున్న ఐసీసీ..!
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కు ముందు భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ జట్టు నిర్ణయించింది.
By Medi Samrat Published on 2 Feb 2026 4:15 PM IST
Hyderabad: పీజీ హాస్టళ్లే లక్ష్యంగా.. ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు
దుండిగల్లోని బహదూర్పల్లిలో పేయింగ్ గెస్ట్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 3:28 PM IST
6,890 విమానాల రద్దు.. 9.6 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.!
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది విమానయాన సంస్థలు నడుపుతున్న 6,890 విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా డిసెంబర్...
By Medi Samrat Published on 2 Feb 2026 3:13 PM IST
'దేశ భక్తి ఎవరికి ఉందో తెలుసు'.. రాహుల్ గాంధీ కామెంట్లతో లోక్సభలో దుమారం
సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే పార్లమెంటులో వాడీవేడి దృశ్యాలు...
By అంజి Published on 2 Feb 2026 2:51 PM IST
అదృశ్యమైన 9వ తరగతి బాలుడు.. కాలువలో శవమై తేలడంతో..
బెంగళూరులో అదృశ్యమైన తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయి కనిపించాడు. బాలుడు అదృశ్యమైన మూడు రోజుల తరువాత..
By అంజి Published on 2 Feb 2026 2:14 PM IST
భారత్తో ఆడకూడదనే పాక్ నిర్ణయంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే..!
టీ20 ప్రపంచ కప్లో భారత్తో గ్రూప్ దశ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) స్పందించింది.
By Medi Samrat Published on 2 Feb 2026 1:34 PM IST
కామారెడ్డిలో కలకలం.. వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి బావిలో పడేశారు
కామారెడ్డిలో సోమవారం ఉదయం నాడు చెత్తతో నిండి ఉన్న ఓ పాడుబడిన బావిలో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికివేయబడి...
By అంజి Published on 2 Feb 2026 1:12 PM IST
అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల
జనగామ మున్సిపాలిటీలోలోని 30వార్డులు ఉండగా 25మంది అభ్యర్థులను జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, జనగమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్...
By Medi Samrat Published on 2 Feb 2026 1:05 PM IST
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. జేసీబీ మీద పడటంతో..
దట్టమైన పొగ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 2 Feb 2026 12:49 PM IST
Phone Tapping Case: కేసీఆర్ను 4 గంటలకుపైగా విచారించిన సిట్.. ఆ తర్వాత..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బంజారాహిల్స్లోని నంది నగర్లోని ఆయన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు...
By అంజి Published on 2 Feb 2026 12:39 PM IST














