టాప్ స్టోరీస్ - Page 2
NTR 'డ్రాగన్' మూవీలో అనిల్ కపూర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
By అంజి Published on 16 Jan 2026 2:39 PM IST
మెడిటేషన్ వాక్తో ఆరోగ్య లాభాలెన్నో!
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహదం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహదపడుతుంది.
By అంజి Published on 16 Jan 2026 2:10 PM IST
తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణను సంవత్సరాలుగా ఆలస్యం చేస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 1:30 PM IST
సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?: వైఎస్ జగన్
గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు టీడీపీ వర్గీయులే కారణమని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి...
By అంజి Published on 16 Jan 2026 12:54 PM IST
కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల దంపతుల మృతి
గురువారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారి పట్టణంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో...
By అంజి Published on 16 Jan 2026 12:29 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు అధికారిక ప్రకటన
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024–25 సంఘటన పర్వంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది
By Knakam Karthik Published on 16 Jan 2026 12:27 PM IST
Australia: 16 ఏళ్ల పిల్లలకు సోషల్మీడియా నిషేధం..4.7 మిలియన్ల ఖాతాలు తొలగింపు
ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించిన తొలి రోజుల్లోనే 4.7 మిలియన్లకు పైగా పిల్లల ఖాతాలు నిష్క్రియం...
By Knakam Karthik Published on 16 Jan 2026 12:14 PM IST
డ్రమ్ లోపల తల.. మంచం మీద మొండెం.. భార్యను రెండు ముక్కలుగా నరికిన భర్త
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఒక వ్యక్తి తన ముగ్గురు సోదరుల సహాయంతో ఆస్తి వివాదంలో భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు.
By అంజి Published on 16 Jan 2026 11:54 AM IST
SSC జీడీ కానిస్టేబుల్ -2025 ఫలితాలు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కానిస్టేబుల్ (GD) పరీక్షల తుది ఫలితాలను ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్...
By అంజి Published on 16 Jan 2026 11:14 AM IST
Hyderabad: దర్వాజ మైసమ్మ ఆలయంలో విగ్రహాం ధ్వంసం.. పురానాపూల్లో ఉద్రిక్తత
బుధవారం రాత్రి దర్వాజ మైసమ్మ ఆలయాన్ని ఒక దుండగుడు ధ్వంసం చేయడంతో పురానాపూల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 16 Jan 2026 10:59 AM IST
రేపు కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ప్రారంభం..8 వేల ఉద్యోగ అవకాశాలు
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 16 Jan 2026 10:56 AM IST
ఎట్టకేలకు నెరవేరిన ట్రంప్ 'నోబెల్' కోరిక..కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 10:26 AM IST














