టాప్ స్టోరీస్ - Page 2
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:59 PM IST
ఏషియన్ గేమ్స్లో టాలీవుడ్ సీనియర్ నటి ఘనత..నాలుగు మెడల్స్ కైవసం
టాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్రీడా రంగంలో అద్భుతమైన ఘనత సాధించారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:20 PM IST
బ్యాంకింగ్ రంగంలో మైలురాయి..ఆ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు నిల్వ
భారతదేశ ఆర్థిక చేరిక ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది
By Knakam Karthik Published on 7 Dec 2025 4:01 PM IST
స్మృతి మంధాన పెళ్లి రద్దు పోస్టుపై స్పందించిన పలాష్..ఏమన్నారంటే?
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో తన వివాహం రద్దయిన నేపథ్యంలో సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 3:04 PM IST
వివాహం రద్దు రూమర్స్పై స్మృతి మంధాన సంచలన పోస్టు
భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 2:50 PM IST
అతడిని హెచ్చరించిన గంభీర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ విజయం తర్వాత పలు విషయాలపై స్పందించాడు.
By అంజి Published on 7 Dec 2025 1:30 PM IST
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 7 Dec 2025 12:49 PM IST
Video: కేక్ తినమని అడిగితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే!!
విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన చివరి ODIలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
By అంజి Published on 7 Dec 2025 12:07 PM IST
బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి.. 30 లక్షలతో భోజనాలు
బెంగాల్లోని మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే ...
By అంజి Published on 7 Dec 2025 11:43 AM IST
గోవా అగ్ని ప్రమాదం.. 25కు చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
ఉత్తర గోవాలోని ఒక నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరుకుందని పోలీసులు...
By అంజి Published on 7 Dec 2025 11:06 AM IST
మూడు సినిమా టికెట్లు 199 రూపాయలకే!!
డిస్ట్రిక్ట్ యాప్ సినిమా ప్రియుల కోసం కొత్త ఆఫర్ ను తీసుకుని వచ్చింది. డిస్ట్రిక్ట్ పాస్ అనే కొత్త ప్రమోషనల్ ఆఫర్ను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 7 Dec 2025 10:20 AM IST
బ్యానర్ విషయంలో చెలరేగిన వివాదం.. చివరికి!!
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు మృతి చెందినట్లు పోలీసులు...
By అంజి Published on 7 Dec 2025 9:16 AM IST














