టాప్ స్టోరీస్ - Page 2
పాట్నాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గేటు కూలి.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇంజనీర్ మృతి
బిహార్లోని పాట్నాలో విషాద ఘటన జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని ప్రధాన ద్వారం యొక్క ఒక భాగం బుధవారం తెల్లవారుజామున కూలి 40 ఏళ్ల ఇంజనీర్...
By అంజి Published on 27 Nov 2025 2:11 PM IST
ఈ నెల 29, 30వ తేదీల్లో డీజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, కీలక సవాళ్లపై చర్చ
60వ డీజీపీ–ఐజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 29–30 నవంబర్ తేదీల్లో రాయ్పూర్లో జరగనుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 1:35 PM IST
Telangana: డీజీపీ ఆఫీస్ ముట్టడికి అయ్యప్ప స్వాముల యత్నం, తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 27 Nov 2025 12:14 PM IST
Breaking: గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట
తెలంగాణలో 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 12:04 PM IST
పరకామణి వ్యవహారం నాకు తెలియదు..రేపు సీఐడీ విచారణకు హాజరవుతా: వైవీ సుబ్బారెడ్డి
పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 11:55 AM IST
తెలంగాణ పల్లెల్లో స్థానిక పోరు షురూ..నేటి నుంచే మొదటి విడత నామినేషన్లు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 10:30 AM IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్..లొంగిపోయిన 41 మంది, రూ.1.19 కోట్ల రివార్డు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 9:59 AM IST
దేశంలోనే రికార్డు, ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.1.17 కోట్లు
హర్యానాలో జరిగిన ఓ వేలంపాటలో ఒక ఫ్యాన్సీ నంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:44 AM IST
అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, రైతులకు వాతావరణశాఖ సూచనలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 27 Nov 2025 8:27 AM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 44కి పెరిగిన మృతులు.. 300 మంది గల్లంతు
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో ఎత్తైన నివాస టవర్లు దెబ్బతిన్న తరువాత కనీసం 44 మంది మరణించారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:26 AM IST
చెత్త ఎక్స్పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:13 AM IST














