టాప్ స్టోరీస్ - Page 2
మహిళలకు శుభవార్త.. వడ్డీ లేని రుణాలు నేడే పంపిణీ
తెలంగాణలో 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పంపిణీ చేయనుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 8:25 AM IST
Dharmendra : హైదరాబాద్లో ధర్మేంద్రకు ఎంతో ప్రత్యేకమైన ప్లేస్ ఉంది తెలుసా.?
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 8:24 AM IST
Hyderabad : శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుళ్ల శబ్దాలకు పరుగులు పెట్టిన జనం
హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 25 Nov 2025 8:19 AM IST
ఏపీలో 2 కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు.. నేడు గెజిట్ రిలీజ్?
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:48 AM IST
Andhra Pradesh : హైకోర్టు న్యాయమూర్తులకు శుభవార్త
భారత ప్రభుత్వపు కేంద్ర న్యాయశాఖ లేఖను అనుసరించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు గ్రాట్యూటీ పరిమితిని పెంచుతూ
By Medi Samrat Published on 25 Nov 2025 7:42 AM IST
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 18 ఏరియాల్లో రేపు మంచినీటి సరఫరా బంద్
హైదరాబాద్లో పలుచోట్ల మంచినీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడనుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:27 AM IST
స్థానిక ఎన్నికల తేదీలపై నిర్ణయం..ఇవాళ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నేడు జరిగే మంత్రి వర్గం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:12 AM IST
దినఫలాలు : నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభాలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
By జ్యోత్స్న Published on 25 Nov 2025 6:44 AM IST
ప్రపంచకప్ నెగ్గిన భారత మహిళల కబడ్డీ జట్టు
రెండవ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025లో భారత మహిళల కబడ్డీ జట్టు తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:22 PM IST
Ibomma Ravi : ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ.. రేపు బెయిల్పై వాదనలు
ఐబొమ్మ రవిని సీసీఎస్ పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకోగా.. నేటితో ఆ కస్టడీ ముగిసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 8:44 PM IST
పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 8:10 PM IST
Kokapet : రికార్డు ధర పలికిన భూమి.. ఎకరం రూ. 137.25 కోట్లు
రంగారెడ్డి జిల్లా కోకాపేట లోని నియో పోలీసు లే ఔట్లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది.
By Medi Samrat Published on 24 Nov 2025 7:30 PM IST











