టాప్ స్టోరీస్ - Page 2
సీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 28 Feb 2026 2:31 PM IST
మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్ : ఎంపీ చామల
బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ ఛీప్ రామచందర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 28 Feb 2026 1:52 PM IST
యువతిపై హత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు.. సాయం చేస్తానని అపరిచితుడు
ఒడిశాలోని జగత్సింగ్పూర్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 28 Feb 2026 1:30 PM IST
Telangana: సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీతకు సిద్ధమైన ప్రభుత్వం!
తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించి, వాటి పూర్తి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు...
By అంజి Published on 28 Feb 2026 12:32 PM IST
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో 27 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 28 Feb 2026 11:46 AM IST
రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా?.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయి వేదికగా జరిగిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా-2026' సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 28 Feb 2026 11:13 AM IST
చదరపు గజానికి రూ.2.65 లక్షలు.. హైదరాబాద్లో భూమి ధరలు సరికొత్త రికార్డు
భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB)కాలనీలో నిర్వహించిన వేలం పాట మరోసారి నిరూపించింది.
By అంజి Published on 28 Feb 2026 10:25 AM IST
ఐదో తరగతి బాలికపై డ్రైవర్ పాడుపని.. స్కూల్ బస్సులోనే..
మహారాష్ట్రలోని బద్లాపూర్లో బుధవారం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By అంజి Published on 28 Feb 2026 9:50 AM IST
దారుణం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు.. పెళ్లైన విషయం దాచడని..
ప్రేమ పేరుతో మోసం చేశాడన్న కోపంతో ఒక యువతి తన ప్రియుడిపై అత్యంత అమానవీయంగా దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది.
By అంజి Published on 28 Feb 2026 9:12 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని...
By అంజి Published on 28 Feb 2026 8:53 AM IST
తెలంగాణలో స్వీపర్ల జీతం రూ.2 లక్షలా?.. నెట్టింట ప్రచారంలో నిజమెంత?.. వాస్తవ లెక్కలు ఇవే!
తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే స్వీపర్ల జీతాలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
By అంజి Published on 28 Feb 2026 7:52 AM IST
'GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
అవుటర్ రింగురోడ్డు పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (GHMC) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం...
By అంజి Published on 28 Feb 2026 7:42 AM IST














