టాప్ స్టోరీస్ - Page 2
నైనీ కోల్ మైన్స్ టెండర్పై రాజకీయ దుమారం..సింగరేణి సంచలన ప్రకటన
ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 2:33 PM IST
విమానాశ్రయంలో కొరియన్ మహిళపై వేధింపులు.. ప్రైవేట్ భాగాలను అనుచితంగా తాకి..
బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో దక్షిణ కొరియా మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ని అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 22 Jan 2026 1:40 PM IST
టీమిండియా విజయం కంటే గంభీర్ ట్వీట్పైనే చర్చ జరుగుతోంది..!
టీమిండియా విజయం కంటే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.
By Medi Samrat Published on 22 Jan 2026 1:00 PM IST
రేపటి నుంచి తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది
By Medi Samrat Published on 22 Jan 2026 12:20 PM IST
హ్యాట్రిక్తో విండీస్కు చుక్కలు చూపించిన బౌలర్..!
ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో 24 ఏళ్ల ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి...
By Medi Samrat Published on 22 Jan 2026 11:30 AM IST
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆ గ్రామాల్లో హై అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది.
By Medi Samrat Published on 22 Jan 2026 10:40 AM IST
కోటప్పకొండకు పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ నేడు...
By Medi Samrat Published on 22 Jan 2026 10:01 AM IST
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న విజయసాయి రెడ్డి
3,500 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి గురువారం హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు విచారణకు హాజరు...
By Medi Samrat Published on 22 Jan 2026 9:38 AM IST
Guntur : ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఆపై రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..
గుంటూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 22 Jan 2026 9:10 AM IST
ఐసీసీ వార్నింగ్.. షేక్ అయిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది.
By Medi Samrat Published on 22 Jan 2026 9:01 AM IST
భారత్తో త్వరలోనే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 22 Jan 2026 8:14 AM IST
మీడియాతో మాట్లాడనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 22 Jan 2026 7:56 AM IST














