టాప్ స్టోరీస్ - Page 2
జగన్ను కలిసిన వల్లభనేని వంశీ.. ఏం మాట్లాడారంటే.?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు.
By Medi Samrat Published on 3 July 2025 2:31 PM IST
కేకలు వేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 July 2025 2:00 PM IST
రాష్ట్రంలో అక్రమ పెన్షన్లపై సర్కార్ ఫోకస్..ఏరివేతకు స్పెషల్ టీమ్స్
తెలంగాణలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 3 July 2025 1:30 PM IST
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, ఇది కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడు వ్యతిరేకించలేదు..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 3 July 2025 1:03 PM IST
నిరీక్షణకు తెర..'హరి హర వీరమల్లు' ట్రైలర్ వచ్చేసింది
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది
By Knakam Karthik Published on 3 July 2025 12:30 PM IST
గ్రూపులు లేనిది ఎక్కడ..ఎవరికీ భయపడేది లేదు: కొండా మురళి
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షితో భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 3 July 2025 11:50 AM IST
తిరుపతి గోవిందరాజ ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి...
By Knakam Karthik Published on 3 July 2025 11:19 AM IST
ప్రతి నియోజకవర్గంలో 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవ౦త్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 3 July 2025 10:45 AM IST
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 July 2025 9:56 AM IST
బందోబస్తు విధులు ముగించుకుని వెళ్తున్న ఎస్ఐ రోడ్డుప్రమాదంలో మృతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 3 July 2025 9:15 AM IST
ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన ఘనా
ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించారు
By Knakam Karthik Published on 3 July 2025 8:23 AM IST
శుభవార్త.. రాష్ట్రంలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 July 2025 8:06 AM IST