టాప్ స్టోరీస్ - Page 2
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు.. ఉలిక్కిపడ్డ పాకిస్తాన్..!
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ ఉలిక్కిపడింది.
By Medi Samrat Published on 24 Nov 2025 10:06 AM IST
నాయకుల దోపిడీ పాకిస్థాన్ను ఎలా నాశనం చేసిందో చెప్పిన ఐఎంఎఫ్..!
ఉగ్రవాదుల స్థావరమైన పాకిస్థాన్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త నివేదికలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:41 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై కారులో మంటలు, వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 24 Nov 2025 8:44 AM IST
హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 8:40 AM IST
నేడు నౌకాదళంలో చేరనున్న 'మహే'.. తీరంలో ఓ 'నిశ్శబ్ద వేటగాడు'
దేశ రక్షణ సన్నద్ధత విషయంలో నేవీ స్వయం ప్రతిపత్తి దిశగా మరో అడుగు వేయబోతోంది. 80 శాతం స్వదేశీ మెటీరియల్తో తయారు చేసిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్...
By Medi Samrat Published on 24 Nov 2025 8:33 AM IST
హసీనాను అప్పగించండి..భారత్కు బంగ్లాదేశ్ రిక్వెస్ట్
షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT-BD) మరణశిక్ష విధించిన తర్వాత, ఆమెను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ముహమ్మద్ యూనస్...
By Knakam Karthik Published on 24 Nov 2025 7:58 AM IST
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం
భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 7:35 AM IST
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కేసుపై నేడు హైకోర్టు విచారణ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో విచారణకు రానుంది.
By Knakam Karthik Published on 24 Nov 2025 7:28 AM IST
తెలంగాణలో మరో గ్లోబల్ సమ్మిట్..రేపటి నుంచి సీఎం వరుస సమీక్షలు
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 7:07 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
By Knakam Karthik Published on 24 Nov 2025 6:49 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ధన వ్యవహారాలు కలసివస్తాయి
ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనవ్యవహారాలు కలసివస్తాయి.
By Knakam Karthik Published on 24 Nov 2025 6:41 AM IST
సరిహద్దులు అతి త్వరలో మారుతాయి.. సింధ్ను భారత్ తిరిగి పొందుతుంది : రాజ్నాథ్ సింగ్
సింధ్ నేడు భారత్లో భాగం కానప్పటికీ, సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చని, సింధు భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Nov 2025 9:10 PM IST














