టాప్ స్టోరీస్ - Page 2
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి : సీపీ సజ్జనర్
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:02 PM IST
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 3:54 PM IST
Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో రిలీజ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:46 PM IST
నిజమైన పోలీసులు కూడా గుర్తుపట్టలేదు..నకిలీ ఖాకీ దుస్తులతో మహిళ విధులు
హైదరాబాద్ నగరంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:34 PM IST
రాజీనామా తర్వాత జగదీప్ ధంకర్ తొలి ప్రసంగం..ఏమన్నారంటే?
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 22 Nov 2025 12:25 PM IST
దుబాయ్ ఎయిర్ షో ఘటన..ఫ్లైట్ క్రాష్లో అమరుడైన పైలట్ ఇతనే
స్వదేశీ తయారీ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (34) అమరుడయ్యాడు.
By Knakam Karthik Published on 22 Nov 2025 12:04 PM IST
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే
కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది
By Knakam Karthik Published on 22 Nov 2025 11:43 AM IST
హిందువులు లేకుండా ప్రపంచం లేదు: RSS చీఫ్ మోహన్ భగవత్
ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం కీలకం అని..రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Nov 2025 10:37 AM IST
బంగ్లాదేశ్లో నిన్న భూకంపం..10 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
దక్షిణాసియా దేశమైన బంగ్లాదేశ్లో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 10:33 AM IST
Hyderabad: క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్పై మేల్ పైలెట్ అత్యాచారం
బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 10:08 AM IST
ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 9:48 AM IST
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 8:16 AM IST














