టాప్ స్టోరీస్ - Page 2
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
'పాప్కార్న్ బ్రెయిన్'.. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్న పదం ఇది. ప్రస్తుతం మనలో చాలా మందిలో ఈ లక్షణాలు..
By అంజి Published on 15 Nov 2025 1:40 PM IST
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్: పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హైకోర్టు అధికారిక వెబ్సైట్లో సైబర్ దాడి గురించి హైకోర్టు (ఐటీ) రిజిస్ట్రార్..
By అంజి Published on 15 Nov 2025 1:00 PM IST
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు అరెస్ట్
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
By అంజి Published on 15 Nov 2025 12:20 PM IST
పోలీస్స్టేషన్ పేలుడు వెనుక ఉగ్రకుట్ర?
జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్స్టేషన్లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ పీఏఎఫ్ఎఫ్ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 15 Nov 2025 11:41 AM IST
Telangana: టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 15 Nov 2025 11:00 AM IST
బీహార్ ఫలితాల ఎఫెక్ట్.. హైకమాండ్ను కలవడానికి సమయం కోరిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏల ఘనవిజయంతో షాక్కు గురైన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత...
By Medi Samrat Published on 15 Nov 2025 10:15 AM IST
మాది ప్రజల పార్టీ.. మేం ప్రజల మధ్యే ఉంటాం: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైనప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్టీ తన పాత్రను కొనసాగిస్తుందని, అధికారంలోకి రావడానికి మరింత కష్టపడి...
By అంజి Published on 15 Nov 2025 10:12 AM IST
దారుణం.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి.. ఉరి వేసుకున్న వ్యక్తి
ఉత్తరప్రదేశ్లోని ఇకౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్పూర్ మజ్రా మణిహర్ తారా గ్రామంలో శుక్రవారం ఉదయం తాళం వేసిన గదిలో...
By అంజి Published on 15 Nov 2025 9:31 AM IST
చిన్నారులు, టీనేజర్లకు బీపీ.. 20 ఏళ్లలో డబుల్
అధిక రక్తపోటుతో బాధపడుతున్న చిన్నారులు, టీనేజర్ల సంఖ్య 20 ఏళ్లలో డబుల్ అయినట్టు వెల్లడైంది. 2000లో 3.2 శాతం ఉండగా.. 2020కి 6 శాతం పెరిగిందని తేలింది.
By అంజి Published on 15 Nov 2025 8:50 AM IST
సతీష్ కుమార్ మరణం 'ప్లాన్ ప్రకారం జరిగిన హత్య'.. టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణ
పరకామణి విదేశీ కరెన్సీ దొంగతనం కేసుతో సంబంధం ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు సాక్ష్యం చెప్పడానికి..
By అంజి Published on 15 Nov 2025 8:03 AM IST
Telangana: సర్పంచ్ ఎన్నికలు.. ఎల్లుండి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవడానికి నవంబర్ 17న కేబినెట్ సమావేశం అవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం...
By అంజి Published on 15 Nov 2025 7:38 AM IST
Telangana: నేటి నుంచే టెట్-2026 దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) -2026 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్...
By అంజి Published on 15 Nov 2025 7:29 AM IST














