టాప్ స్టోరీస్ - Page 2
మరో రెండు బస్సు ప్రమాదాలు.. ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొట్టి..
ఈ తెల్లవారుజామున మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో...
By అంజి Published on 4 Nov 2025 7:35 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్.. సీఎం రేవంత్ సమక్షంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 4 Nov 2025 7:19 AM IST
Telangana: తుపాకీ దొంగిలించి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న 26 ఏళ్ల కానిస్టేబుల్ సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్సాగర్...
By అంజి Published on 4 Nov 2025 7:06 AM IST
ఒక దేశం – ఒక విద్యార్థి ఐడీ.. ప్రయోజనాలు ఇవే
ఈ ప్రత్యేక విద్యార్థి గుర్తింపు నంబర్ ద్వారా దేశంలోని ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రయాణాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్లో ట్రాక్ చేయడం...
By అంజి Published on 4 Nov 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఇంటా శుభకార్యాలు.. చేపట్టిన పనుల్లో విజయం
ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు...
By అంజి Published on 4 Nov 2025 6:34 AM IST
ఉస్తాద్ భగత్ సింగ్.. అదే నిజమైతే 'ఓజీ' రికార్డులు బద్దలే..!
2012లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తర్వాత, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ మరోసారి తమ కొత్త చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం జతకట్టారు.
By Medi Samrat Published on 3 Nov 2025 9:37 PM IST
నెల్లూరు జైలుకు జోగి రమేష్.. పోలీసులకూ వార్నింగ్..!
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:11 PM IST
విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 3 Nov 2025 8:56 PM IST
74% వీసా దరఖాస్తులు తిరస్కరణ.. ఆ దేశంలో చదువుకోవాలని కలలు కంటే కష్టమే..!
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల కలలు ఇకపై నెరవేరేలా లేవు.
By Medi Samrat Published on 3 Nov 2025 8:09 PM IST
'భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తి కాదు'.. శశిథరూర్ టార్గెట్ ఒక్క కాంగ్రెస్సే కాదు..!
భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తిగా మిగిలిపోయినంత కాలం 'ప్రజల చేత, ప్రజల కొరకు' ప్రజాస్వామ్యం యొక్క నిజమైన వాగ్దానం నెరవేరదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్...
By Medi Samrat Published on 3 Nov 2025 7:45 PM IST
ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 7:01 PM IST
రహదారులపై మృత్యుఘోష.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!
గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 3 Nov 2025 6:01 PM IST














