టాప్ స్టోరీస్ - Page 3
'నేను గర్భవతిని, ఆందోళన చెందాను'.. ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ క్షమాపణలు
బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ అతనికి క్షమాపణలు చెప్పింది. ఆదివారం అనేక మంది సాక్షుల ముందు ఆమె క్షమాపణ చెప్పింది.
By అంజి Published on 2 Jun 2025 12:43 PM IST
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 2 Jun 2025 11:58 AM IST
15 ఏళ్ల బాలికపై 2 నెలల్లో రెండుసార్లు గ్యాంగ్రేప్.. వీడియో తీసి మరీ..
డిసెంబర్లో కర్ణాటకలోని బెలగావిలో ఒక బాలికపై పదేపదే సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 11:49 AM IST
ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అనడం లేదు: కవిత
తెలంగాణలో ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 11:16 AM IST
రాజీవ్ శుక్లాకు బీసీసీఐ పగ్గాలు!
ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితిని చేరుకోవడంతో రాజీవ్ శుక్లా బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడిగా బాధ్యతలు...
By అంజి Published on 2 Jun 2025 11:06 AM IST
IPL ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీకి ఇబ్బందులు.. ఎఫ్ఐఆర్ దాఖలు
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆర్సీబీ కీలక ఆటగాడైన కోహ్లీ ఎలాగైనా టైటిల్ గెలవాలనే తపనతో ఉన్నాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 10:58 AM IST
మరో మైలు రాయిని అధిగమించిన గుకేశ్ దొమ్మరాజు..ఈసారి వరల్డ్ నెంబర్ వన్కే షాక్
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన టాలెంట్ను నిరూపించారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 10:52 AM IST
రాష్ట్రంలో ఆ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగాలు అన్ని ఒకే కుటుంబానికి చెందాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు
By Knakam Karthik Published on 2 Jun 2025 10:30 AM IST
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి...
By అంజి Published on 2 Jun 2025 10:26 AM IST
ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడింది.
By Medi Samrat Published on 2 Jun 2025 9:58 AM IST
తెలంగాణలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు
2025 మొదటి నాలుగు నెలల్లో తెలంగాణ సైబర్ క్రైమ్ కేసుల్లో 11 శాతం తగ్గుదల నమోదైంది, గత ఏడాది ఇదే కాలంలో 28 శాతం పెరుగుదల నమోదు కాగా.. ఇప్పుడు ఇది...
By అంజి Published on 2 Jun 2025 9:38 AM IST
BREAKING: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు https://jeeadv.ac.in/లో తెలుసుకోవచ్చు.
By అంజి Published on 2 Jun 2025 8:58 AM IST