టాప్ స్టోరీస్ - Page 3
రాజధాని అమరావతికి మరో రూ.32,500 వేల కోట్లు రుణం
రాజధాని అమరావతికి మరో రూ. 32,500 కోట్లు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ముందుకు వచ్చింది
By Knakam Karthik Published on 4 Nov 2025 10:18 AM IST
విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
By అంజి Published on 4 Nov 2025 10:05 AM IST
NH-163: నెత్తుటి రహదారి.. 200 మందికిపైగా మృతి.. ఎట్టకేలకు విస్తరణ పనులు ప్రారంభం
నిన్న ప్రమాదం జరిగిన హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి (NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని...
By అంజి Published on 4 Nov 2025 9:37 AM IST
దారుణం.. 17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన యువకుడు
హర్యానాలోని ఫరీదాబాద్లో 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 4 Nov 2025 8:53 AM IST
నా భార్య చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..
ముంబైలోని సీనియర్ మహిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు.
By Medi Samrat Published on 4 Nov 2025 8:35 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి టారిఫ్ సబ్సిడీ ముందస్తు క్లెయిమ్గా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లకు..
By అంజి Published on 4 Nov 2025 8:21 AM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
మరో రెండు బస్సు ప్రమాదాలు.. ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొట్టి..
ఈ తెల్లవారుజామున మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో...
By అంజి Published on 4 Nov 2025 7:35 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్.. సీఎం రేవంత్ సమక్షంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 4 Nov 2025 7:19 AM IST
Telangana: తుపాకీ దొంగిలించి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న 26 ఏళ్ల కానిస్టేబుల్ సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్సాగర్...
By అంజి Published on 4 Nov 2025 7:06 AM IST
ఒక దేశం – ఒక విద్యార్థి ఐడీ.. ప్రయోజనాలు ఇవే
ఈ ప్రత్యేక విద్యార్థి గుర్తింపు నంబర్ ద్వారా దేశంలోని ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రయాణాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్లో ట్రాక్ చేయడం...
By అంజి Published on 4 Nov 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఇంటా శుభకార్యాలు.. చేపట్టిన పనుల్లో విజయం
ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు...
By అంజి Published on 4 Nov 2025 6:34 AM IST














