టాప్ స్టోరీస్ - Page 3
పగతో రెండు హత్యలు చేసిన డ్రైవర్.. ఏం జరిగిందంటే..?
దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 3 July 2025 4:26 PM IST
కవిత లేఖ 'నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు' అన్నట్టు ఉంది : టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 July 2025 3:22 PM IST
ఒంటరి యువతిపై అత్యాచారం.. "నేను మళ్ళీ వస్తాను" అని బెదిరింపు మెసేజ్.. సెల్ఫీ కూడా దిగాడు..!
పూణేలోని కోంధ్వాలోని హోసింగ్ సొసైటీలో 22 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 3 July 2025 3:03 PM IST
జగన్ను కలిసిన వల్లభనేని వంశీ.. ఏం మాట్లాడారంటే.?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు.
By Medi Samrat Published on 3 July 2025 2:31 PM IST
కేకలు వేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 July 2025 2:00 PM IST
రాష్ట్రంలో అక్రమ పెన్షన్లపై సర్కార్ ఫోకస్..ఏరివేతకు స్పెషల్ టీమ్స్
తెలంగాణలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 3 July 2025 1:30 PM IST
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, ఇది కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడు వ్యతిరేకించలేదు..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 3 July 2025 1:03 PM IST
నిరీక్షణకు తెర..'హరి హర వీరమల్లు' ట్రైలర్ వచ్చేసింది
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది
By Knakam Karthik Published on 3 July 2025 12:30 PM IST
గ్రూపులు లేనిది ఎక్కడ..ఎవరికీ భయపడేది లేదు: కొండా మురళి
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షితో భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 3 July 2025 11:50 AM IST
తిరుపతి గోవిందరాజ ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి...
By Knakam Karthik Published on 3 July 2025 11:19 AM IST
ప్రతి నియోజకవర్గంలో 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవ౦త్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 3 July 2025 10:45 AM IST
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 July 2025 9:56 AM IST