టాప్ స్టోరీస్ - Page 3
బోండీ బీచ్లో ఉగ్రఘాతుకం.. 16కు చేరిన మృతుల సంఖ్య.. నిందితులు తండ్రీకొడుకులుగా గుర్తింపు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్లోని హనుక్కా కార్యక్రమంలో జరిగిన ఘోరమైన కాల్పుల వెనుక ఇద్దరు ముష్కరులను...
By అంజి Published on 15 Dec 2025 8:30 AM IST
Smart Ration Cards: ఉచితంగా స్మార్ట్ రేషన్కార్డులు.. ఇవాళే చివరి తేదీ
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్కు...
By అంజి Published on 15 Dec 2025 8:00 AM IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. రెండవ దశలో 85 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరిగిన రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...
By అంజి Published on 15 Dec 2025 7:50 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే...
By అంజి Published on 15 Dec 2025 7:42 AM IST
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:16 AM IST
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు అలర్ట్.. నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్
H1B, H4 (డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:01 AM IST
AndhraPradesh: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభవార్త.. రేపే నియామక పత్రాల పంపిణీ
6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 15 Dec 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో పురోగతి
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ...
By అంజి Published on 15 Dec 2025 6:33 AM IST
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By Knakam Karthik Published on 14 Dec 2025 9:16 PM IST
12 మందిని కాల్చి చంపిన ఘటన..నిందితుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తింపు
సిడ్నీలోని బోండి బీచ్లో జరిగిన ఘోరమైన సామూహిక కాల్పుల్లో పాల్గొన్న ముష్కరులలో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:40 PM IST
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం..ఏపీలో బార్క్ సెంటర్ ఏర్పాటు
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:11 PM IST
ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ మాత్రం సహించదు..సిడ్నీ బీచ్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
బోండి బీచ్లో జరిగిన "భయంకరమైన ఉగ్రవాద దాడి" ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు .
By Knakam Karthik Published on 14 Dec 2025 7:29 PM IST











