టాప్ స్టోరీస్ - Page 3
ఢిల్లీలో మూడ్రోజులుంటే రోగాలు రావడం ఖాయం: గడ్కరీ
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 1:52 PM IST
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఎండల వల్ల వచ్చ వడగాల్పులను 'రాష్ట్ర నిర్దిష్ట విపత్తు'గా ప్రకటించాలని ప్రభుత్వం...
By అంజి Published on 15 April 2025 1:14 PM IST
Hyderabad: వృద్ధురాలిని చంపి.. మృతదేహంపై డ్యాన్స్
హైదరాబాద్లోని కుషాయిగూడలో వృద్ధురాలి హత్య వెలుగులోకి వచ్చింది. హత్య చేయడమే కాకుండా ఆమె మృత మృతదేహంపై నృత్యం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు.
By అంజి Published on 15 April 2025 12:54 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది..అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 12:39 PM IST
మట్టి కుండలోని నీరు తాగడం వల్ల కలిగే బోలేడు లాభాలు ఇవే
ఎండలో బయటకు వెళ్లి వచ్చామంటే చల్లగా ఉన్న నీరు తాగాలనిపిస్తుంది. వెంటనే ఇంట్లో ఫ్రిజ్ ఓపెన్ చేసి అందులోని నీరు తాగుతాం.
By అంజి Published on 15 April 2025 12:12 PM IST
బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. వీడియో వైరల్
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఓ యువతిని వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది
By Knakam Karthik Published on 15 April 2025 11:55 AM IST
Video: మహిళపై కర్రలు, పైపులతో గుంపు దాడి.. మసీదుకు పిలిపించి మరీ..
బెంగళూరులోని ఒక మసీదు వెలుపల 38 ఏళ్ల మహిళపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. కుటుంబ వివాదంపై ఆమెను అక్కడికి పిలిపించి ఈ దాడికి పాల్పడ్డారు.
By అంజి Published on 15 April 2025 11:31 AM IST
కాలం తెచ్చిన విపత్తు కాదు..కాంగ్రెస్ తెచ్చిన విపత్తు: హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 11:18 AM IST
దుబాయ్లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను నరికి చంపిన పాకిస్థానీ
దుబాయ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు.
By అంజి Published on 15 April 2025 10:42 AM IST
Hyderabad: విమానంలో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు.. ఆమె మరెవరో కాదు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన 74 ఏళ్ల ప్రయాణికుడిని.. ఆ విమానంలోనే ప్రయాణం చేస్తున్న వైద్యురాలు...
By అంజి Published on 15 April 2025 9:54 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శక నటుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు.
By అంజి Published on 15 April 2025 9:13 AM IST
రాజధాని అమరావతి కోసం.. మరిన్ని భూములు సేకరణకు ప్రభుత్వం యోచన
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని భూములను సేకరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 15 April 2025 8:39 AM IST