టాప్ స్టోరీస్ - Page 4
సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లాకు రానున్నారు
By Medi Samrat Published on 10 May 2025 4:00 PM IST
సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తున్న పాక్.. సిద్ధంగా ఉన్న భారత దళాలు
1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత...
By Medi Samrat Published on 10 May 2025 3:17 PM IST
భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ...
By Medi Samrat Published on 10 May 2025 2:32 PM IST
టపాసులు కాల్చడం నిషేధం.. ఉత్తర్వులు పాటించకపోతే కఠిన చర్యలు
భారతదేశం అంతట హై అలర్ట్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 10 May 2025 2:16 PM IST
Hyderabad: రూ.5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్తో పట్టుబడ్డ వైద్యురాలు
ఒమేగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నగరానికి చెందిన ఒక వైద్యురాలిని.. అధిక విలువ కలిగిన డ్రగ్ రాకెట్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అరెస్టు చేశారు.
By అంజి Published on 10 May 2025 1:39 PM IST
జాయింట్ హోంలోన్ తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?
ఇల్లు కొనాలంటే చాలా మంది లోన్లు తీసుకుంటారు. అయితే ఎక్కువగా సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు.
By అంజి Published on 10 May 2025 1:24 PM IST
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. ఆహార నిల్వలపై పుకార్లను ఖండించిన కేంద్రం
దేశంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం...
By అంజి Published on 10 May 2025 12:19 PM IST
పాక్ మత చిచ్చుకు యత్నిస్తోంది.. తప్పుడు ప్రచారాలను నమ్మకండి: మిస్రీ
ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ శాఖ అధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కీలక ప్రకటన...
By అంజి Published on 10 May 2025 11:29 AM IST
Telangana: లంచం తీసుకుంటూ దొరికిన అధికారి.. తప్పు చేయనట్టు ఫొటోలకు ఫోజులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అర్రామ్ రెడ్డి అమరేందర్ నిన్న రాత్రి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
By అంజి Published on 10 May 2025 10:34 AM IST
మోదీజీ అనుమతి ఇవ్వండి.. ఆత్మాహుతి బాంబర్ని అవుతా: మంత్రి
పాకిస్థాన్పై 'ఆపరేషన్ సింధూర్'లో నిమగ్నమైన భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం శుక్రవారం కర్ణాటక అంతటా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
By అంజి Published on 10 May 2025 10:10 AM IST
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. తగ్గించడానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి , ప్రస్తుత సైనిక ఘర్షణలను ముగించడానికి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాల పరిష్కారాన్ని...
By అంజి Published on 10 May 2025 9:40 AM IST
అణ్వాయుధాల పాలసీ.. ఎన్సీఏతో పాక్ ప్రధాని కీలక సమావేశం
భారత్ దాడులతో అప్రమత్తమైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్...
By అంజి Published on 10 May 2025 8:49 AM IST