టాప్ స్టోరీస్ - Page 4
నారా లోకేష్ను అదుపులో పెట్టాలి: లక్ష్మీపార్వతి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి నారా లోకేష్ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం...
By Medi Samrat Published on 2 March 2025 4:00 PM IST
స్కూల్స్ హాఫ్ డే మాత్రమే.. ఎక్కడంటే..?
రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర ఉర్దూ మీడియం విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది.
By Medi Samrat Published on 2 March 2025 3:49 PM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు
క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ ను విధుల నుండి తొలగించింది.
By Medi Samrat Published on 2 March 2025 3:24 PM IST
టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ : ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 March 2025 2:30 PM IST
ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానం: డిప్యూటీ సీఎం భట్టి
గద్దర్ అవార్డులను ఉగాది రోజున ఇవ్వాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
By అంజి Published on 2 March 2025 1:45 PM IST
ఎస్ఎల్బీసీ సొరంగం దుర్ఘటన.. నిందలు వేసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోవడం, చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వారం రోజులకు పైగా జరిగిన ఆపరేషన్ తెలంగాణలో రాజకీయాలను...
By అంజి Published on 2 March 2025 12:50 PM IST
Video: రైలు ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన యూట్యూబర్.. ఆన్లైన్లో ఫేమస్ కోసం.. ట్విస్ట్ ఇదే
రైలు ప్రయాణికుడిని ఓ యూట్యూబర్ చెంపదెబ్బ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 2 March 2025 12:07 PM IST
Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు.
By అంజి Published on 2 March 2025 11:30 AM IST
క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టడం ఆలస్యం చేస్తున్నారా?
అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు లేకపోయినా.. ఏదైనా కొనేందుకు క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. గడువు తేదీలోపు బిల్లు పూర్తిగా చెల్లిస్తే సరిపోతుంది.
By అంజి Published on 2 March 2025 10:48 AM IST
SLBC Tunnel: ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 2 March 2025 10:00 AM IST
ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. పొలంలో శరీర భాగాలు లభ్యం
సీతాపూర్లోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో ఐదేళ్ల బాలిక మృతదేహం ముక్కలుగా విరిగిపోయి కనిపించిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 March 2025 9:29 AM IST
Telangana: రోడ్ రోలర్ని దొంగిలించి.. రూ.2.19 లక్షలకు స్క్రాప్ షాప్కు అమ్మేశారు
మహబూబాబాద్లో దొంగలు ఒక రోడ్ రోలర్ను దొంగిలించి, దానిని స్క్రాప్ డీలర్కు రూ.2.19 లక్షలకు విక్రయించారు.
By అంజి Published on 2 March 2025 8:44 AM IST