టాప్ స్టోరీస్ - Page 4
ఆ ఉద్దేశం ఎంత మాత్రం లేదు..తుని రైలు దగ్ధం కేసు తీర్పుపై ఏపీ సర్కార్ స్పష్టత
తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైన స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:56 PM IST
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:36 PM IST
ఫైనల్లో కోహ్లీ విజృంభిస్తే.. ఐపీఎల్లో ఎవరికీ సాధ్యం కానీ కొత్త రికార్డు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.
By Medi Samrat Published on 3 Jun 2025 2:33 PM IST
మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పిన మంత్రి జూపల్లి
మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రి హరీష్రావుకు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు
By Knakam Karthik Published on 3 Jun 2025 2:06 PM IST
ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:42 PM IST
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది అనుష్క యాదవ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి, ఆయన కుటుంబం నుంచి బహిష్కరించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Jun 2025 1:30 PM IST
మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్ల పరంపర..ఈ సారి 300 మంది తొలగింపు
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:25 PM IST
ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 Jun 2025 12:46 PM IST
మేనల్లుడిని చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. సిమెంట్ గోడలో దాచిన అత్త
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఒక మహిళ తన మేనల్లుడిని దారునంగా హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని తన తండ్రి ఇంటి వద్ద సిమెంట్ గోడలో...
By అంజి Published on 3 Jun 2025 12:20 PM IST
పాకిస్థాన్లోని కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ
పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న జైలు నుంచి ఏకంగా 200 మంది ఖైదీలు పరారీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 12:15 PM IST
ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి బిగ్ షాక్ ఇచ్చిన GHMC
హైదరాబాద్ సిటీలో ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 11:45 AM IST
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాల్చి చంపిన బంధువు.. పరువు హత్యగా అనుమానం
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది.
By అంజి Published on 3 Jun 2025 11:34 AM IST