టాప్ స్టోరీస్ - Page 5

Two Hyderabad men, arrest, Chennai intern, Crime
హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారం.. మద్యం తాగించి..

హైదరాబాద్‌ నగరంలో దారుణం జరిగింది. ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన చెన్నైకి చెందిన 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.

By అంజి  Published on 13 May 2025 6:48 AM IST


IPL 2025, 6 venues decided, IPL final, BCCI, India
IPL 2025: ఐపీఎల్‌ రీషెడ్యూల్‌ ఇదిగో.. 6 స్టేడియాల్లో మ్యాచ్‌లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ధృవీకరించింది.

By అంజి  Published on 13 May 2025 6:35 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి కలిసి రానున్న ధన సంబంధ వ్యవహారాలు

గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో...

By జ్యోత్స్న  Published on 13 May 2025 6:16 AM IST


కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు

By Medi Samrat  Published on 12 May 2025 9:48 PM IST


ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక

ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు.

By Medi Samrat  Published on 12 May 2025 9:44 PM IST


హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

మే 13, మంగళవారం నాడు చార్మినార్ వద్ద 72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద స్వాగత విందును దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు...

By Medi Samrat  Published on 12 May 2025 9:24 PM IST


పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరమవ్వాల్సిందే: ప్రధాని మోదీ

పాకిస్థాన్ ఈ ప్రపంచ పటంలో ఉండాలంటే తీవ్రవాదానికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు

By Medi Samrat  Published on 12 May 2025 8:30 PM IST


చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ
చివరికి పాకిస్థాన్ భారత్ కాళ్ల మీద పడింది : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు కాదని, కోట్లాది మంది మనోభావాల ప్రతిబింబమన్నారు

By Medi Samrat  Published on 12 May 2025 8:15 PM IST


అలా భారత్-పాకిస్థాన్ మధ్య న్యూక్లియర్ యుద్ధం జరగకుండా ఆపా: ట్రంప్
అలా భారత్-పాకిస్థాన్ మధ్య న్యూక్లియర్ యుద్ధం జరగకుండా ఆపా: ట్రంప్

విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశం, పాకిస్తాన్‌ దేశాలు యుద్ధాన్ని ఆపమని తాను కోరానని తెలిపారు.

By Medi Samrat  Published on 12 May 2025 7:30 PM IST


చార్మినార్ వద్ద డ్రై రన్ నిర్వహించిన పోలీసులు
చార్మినార్ వద్ద డ్రై రన్ నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్ పోలీసులు చార్మినార్ వద్ద 'మిస్ వరల్డ్ 202'5 ఈవెంట్ కోసం డ్రై రన్ నిర్వహించారు.

By Medi Samrat  Published on 12 May 2025 6:45 PM IST


విరాట్ కోహ్లీపై ఆసక్తికర ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు
విరాట్ కోహ్లీపై ఆసక్తికర ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on 12 May 2025 6:03 PM IST


Andhra Pradesh : దంచికొడుతున్న ఎండ‌లు.. కాకానిలో రికార్డ్ ఉష్ణోగ్రత న‌మోదు
Andhra Pradesh : దంచికొడుతున్న ఎండ‌లు.. కాకానిలో రికార్డ్ ఉష్ణోగ్రత న‌మోదు

రాష్ట్రంలో ఎండతీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు.

By Medi Samrat  Published on 12 May 2025 5:57 PM IST


Share it