టాప్ స్టోరీస్ - Page 6
తెలంగాణలో త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?
రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
By అంజి Published on 28 April 2025 3:17 AM
భారత్ కంటే పాక్ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ
పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 28 April 2025 2:32 AM
దారుణం.. యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. బాధితురాలిని కత్తితో పొడిచిన ఆటో డ్రైవర్
ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆటోడ్రైవర్ సహా ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 28 April 2025 2:09 AM
ఉగ్రదాడి జరిగిన 6 రోజులకే.. పహల్గామ్ బాట పట్టిన పర్యాటకులు
26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రశాంతమైన లోయ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
By అంజి Published on 28 April 2025 1:49 AM
'భూ సమస్యలకు.. భూ భారతి ట్రిబ్యునళ్లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
By అంజి Published on 28 April 2025 1:25 AM
Telangana: టెన్త్ ఫలితాలపై బిగ్ అప్డేట్
టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 28 April 2025 1:13 AM
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో అప్రమత్తం అవసరం
బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
By జ్యోత్స్న Published on 28 April 2025 12:56 AM
టీటీడీ కీలక ప్రకటన..వచ్చే నెల నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాల రద్దు
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 April 2025 3:48 PM
నిరుద్యోగులకు తీపికబురు..లక్షకు పైగా జీతంతో కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులకు నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 27 April 2025 3:15 PM
గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ను మించినవాళ్లు లేరు: కేసీఆర్
శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 27 April 2025 2:35 PM
నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 27 April 2025 2:04 PM
రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 April 2025 1:40 PM