టాప్ స్టోరీస్ - Page 6
తత్కాల్ టికెట్ బుకింగ్కు సంబంధించి భారీ మార్పు చేయనున్న రైల్వే
రైల్వే టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.
By Medi Samrat Published on 5 Jun 2025 8:34 AM IST
రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. నిమిషం నిబంధన.. అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోండి
ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగుతాయి.
By అంజి Published on 5 Jun 2025 8:30 AM IST
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!
అమెరికాలోకి 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.
By Medi Samrat Published on 5 Jun 2025 8:17 AM IST
Nellore : రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By Medi Samrat Published on 5 Jun 2025 7:59 AM IST
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరో అదిరిపోయే అప్డేట్
ఇళ్ల పథకానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
By అంజి Published on 5 Jun 2025 7:39 AM IST
Telangana: నేడే కేబినేట్ భేటీ.. యువ వికాసం, ఉద్యోగుల డిమాండ్లు, కొత్త పోస్టులపై కీలక నిర్ణయాలు!
నేడు జరిగే కేబినేట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 5 Jun 2025 7:08 AM IST
'జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది?'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది? అంటూ..
By అంజి Published on 5 Jun 2025 6:45 AM IST
అన్నదాతలకు శుభవార్త.. త్వరలోనే ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!
నేడు సచివాలయంలో జరిగే సమావేశంలో రైతులకు రైతు భరోసా ఆర్థిక సహాయం పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
By అంజి Published on 5 Jun 2025 6:34 AM IST
'బయట ప్రాణాలు పోతున్నాయ్.. లోపల వేడుకలు జరుగుతున్నాయ్..' సర్వత్రా విమర్శలు!
బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్న ఆర్సీబీకి మొదల పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అనుమతించబోమని...
By అంజి Published on 5 Jun 2025 6:25 AM IST
తొక్కిసలాటలో 11 మంది మృతి.. సీఎం విచారణకు ఆదేశం
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ ఈవెంట్లో జరిగిన తొక్కిసలాట షాక్కు గురి చేసిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50...
By అంజి Published on 5 Jun 2025 6:21 AM IST
బెంగళూరు తొక్కిసలాట.. 11కు చేరిన మృతుల సంఖ్య, 50 మందికి గాయాలు
బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11కు చేరింది. దాదాపు 50 మంది గాయపడ్డారు.
By అంజి Published on 5 Jun 2025 6:15 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి...
By జ్యోత్స్న Published on 5 Jun 2025 6:00 AM IST