టాప్ స్టోరీస్ - Page 7
కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 27 April 2025 6:55 PM IST
తెలంగాణ కొత్తగా సీఎస్గా రామకృష్ణరావు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 April 2025 6:37 PM IST
రేపు విచారణకు రాలేను..ఈడీ అధికారులకు మహేశ్బాబు లేఖ
సాయి సూర్య డెవలపర్ కేసులో రేపు విచాణకు హాజరుకాలేనని సినీ నటుడు మహేశ్ బాబు లేఖలో పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 April 2025 5:30 PM IST
దైవదర్శనానికి వెళ్తి తిరిగివస్తుండగా ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్
రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
By Knakam Karthik Published on 27 April 2025 4:47 PM IST
15 ని.లు రోడ్ షో.. గంట బహిరంగ సభ.. మోడీ అమరావతి షెడ్యూల్ ఫిక్స్
ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటన ఖరారైంది.
By Knakam Karthik Published on 27 April 2025 4:16 PM IST
నేడు చివరి రోజు.. సరిహద్దు వద్ద క్యూ కట్టిన వాహనాలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
By Medi Samrat Published on 27 April 2025 3:43 PM IST
Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ
ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.
By Knakam Karthik Published on 27 April 2025 3:03 PM IST
Video: చెట్టు తొర్రలో నాటుసారా నిల్వ..డ్రోన్ కెమెరాతో గుట్టురట్టు
తిరుపతి జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు అధునాతన డ్రోన్స్తో తనిఖీలు చేపట్టారు.
By Knakam Karthik Published on 27 April 2025 2:50 PM IST
ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
By Medi Samrat Published on 27 April 2025 2:10 PM IST
తిరువనంతపురం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ ANI నివేదించింది.
By Medi Samrat Published on 27 April 2025 1:53 PM IST
తరచూ మిస్ క్యారేజ్ అవుతోందా?
మిస్ క్యారేజ్ ఎక్కువగా మొదటి 3 నెలల్లో జరగడం సర్వసాధారణం. ఇలా గర్భం కోల్పోవడం శారీరకంగా, మానసికంగా బాధాకరమైన విషయం.
By అంజి Published on 27 April 2025 1:18 PM IST
ఎన్ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించింది.
By Medi Samrat Published on 27 April 2025 1:14 PM IST