టాప్ స్టోరీస్ - Page 7
ట్రంప్ సంచలన నిర్ణయం..మరో 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్
అమెరికా మరో 7 దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:52 PM IST
కలెక్టర్ల సదస్సులో పవన్ను పొగిడిన సీఎం చంద్రబాబు
5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పొగిడారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:27 PM IST
Heartbreaking: బైక్ నడుపుతుండగా భర్తకు గుండెపోటు.. సహాయం కోసం భార్య కేకలు.. చచ్చిపోయిన మానవత్వం.. (వీడియో)
బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాటసారుల నుండి తక్షణ సహాయం అందలేదు.
By అంజి Published on 17 Dec 2025 12:14 PM IST
TTD: తిరుమల శ్రీవారి కానుకలను లెక్కించే విధానంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం
పదే పదే దొంగతనాలు జరుగుతున్నప్పటికీ, కానుకలను లెక్కించే పురాతన మాన్యువల్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొనసాగించడంపై...
By అంజి Published on 17 Dec 2025 11:28 AM IST
ప్రయాణికులకు రిలీఫ్..న్యూ ఇయర్ నుంచే భారత్ టాక్సీ షురూ
భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చిన చొరవలో భాగంగా జనవరి 1 నుండి ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ ప్రారంభించబడుతుంది
By Knakam Karthik Published on 17 Dec 2025 11:22 AM IST
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:50 AM IST
Hyderabad: మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మైలార్ దేవ్ పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
By అంజి Published on 17 Dec 2025 10:42 AM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఇదే అజెండా!
సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది
By Knakam Karthik Published on 17 Dec 2025 10:32 AM IST
అనర్హత ఎమ్మెల్యేలపై నేడే తుది నిర్ణయం..స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:22 AM IST
ట్రైనీ కానిస్టేబుళ్ల నెలవారీ స్టైఫండ్ రూ.12,500కు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో చేరిన 5,757 మంది కానిస్టేబుళ్లకు...
By అంజి Published on 17 Dec 2025 10:14 AM IST
మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేసిన మంత్రి లోకేష్
మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందజేసింది
By Knakam Karthik Published on 17 Dec 2025 10:08 AM IST
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన జైస్వాల్
టీమ్ ఇండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఆస్పత్రిలో చేరారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్లో ముంబై తరఫున ఆడుతున్న...
By అంజి Published on 17 Dec 2025 9:34 AM IST














