టాప్ స్టోరీస్ - Page 7
అలా చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి..రవాణాశాఖ అధికారులకు పొన్నం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం...
By Knakam Karthik Published on 3 Nov 2025 5:30 PM IST
షాకింగ్.. ఆన్లైన్ పార్శిల్ తెరిచి చూసి భయంతో కేకలు పెట్టిన మహిళ..!
ఆన్లైన్లో మందులను ఆర్డర్ చేయడం ఒక మహిళ జీవితంలో భయంకరమైన అనుభవంగా మారింది.
By Medi Samrat Published on 3 Nov 2025 5:01 PM IST
కమీషన్లు రావనే SLBCని పక్కన పెట్టారు, కానీ మేం పూర్తి చేసి తీరుతాం: రేవంత్
ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో కమీషన్లు రావనే పక్కకు పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 5:00 PM IST
Accident : మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
రాజస్థాన్లోని జైపూర్లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 3 Nov 2025 4:44 PM IST
Jubilee Hills Bypoll : మన విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఈ వారం రోజులు చాలా కీలకం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 4:31 PM IST
ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 3 Nov 2025 4:15 PM IST
2026లో గ్లోబల్ AI సమ్మిట్కు భారత్ ఆతిథ్యం: ప్రధాని మోదీ
భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచ చట్రాన్ని రూపొందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు
By Knakam Karthik Published on 3 Nov 2025 4:10 PM IST
'ఇది భారత్ పన్నాగం..' పాక్ మళ్లీ అదే పాత రాగం..!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్పై...
By Medi Samrat Published on 3 Nov 2025 3:48 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 2:51 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్ను డంబెల్తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన
మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 1:51 PM IST














