టాప్ స్టోరీస్ - Page 7
తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 5 Jun 2025 5:40 PM IST
ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
By Medi Samrat Published on 5 Jun 2025 5:36 PM IST
కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 5 Jun 2025 5:12 PM IST
రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఇకపై హైదరాబాద్లో..
రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను ఇకపై హైదరాబాద్లో తయారు చేయనున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 4:53 PM IST
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన RCB
బెంగళూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Jun 2025 4:15 PM IST
తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
By Medi Samrat Published on 5 Jun 2025 3:32 PM IST
అనుకున్నదే నిజమైంది.. లోకేష్తో ఆమిర్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 5 Jun 2025 3:25 PM IST
మళ్లీ విఫలం.. 'పృథ్వీ షా'కు ఏమయ్యింది.?
చాలా కాలంగా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న పృథ్వీ షా.. టీ20 ముంబై లీగ్ 2025లో కూడా బ్యాట్తో రాణించలేకపోయాడు.
By Medi Samrat Published on 5 Jun 2025 2:51 PM IST
భారత్తో చర్చల కోసం ట్రంప్ సాయం కోరిన పాక్ ప్రధాని
పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్ ఎన్నో మార్లు సాయం కోసం ప్రపంచాన్ని అర్ధించింది
By Medi Samrat Published on 5 Jun 2025 2:41 PM IST
'ఆపరేషన్ సింధూర్' అని ఎందుకు పెట్టారు..?.. అద్భుతంగా వివరించిన శశి థరూర్
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100...
By Medi Samrat Published on 5 Jun 2025 2:19 PM IST
అనంతపురం జిల్లాలో కరోనా కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 5 Jun 2025 1:45 PM IST
'పిల్లలు చనిపోయారు, ఈ లోటును ఎవరూ భరించలేరు'.. కెమెరా ముందు ఏడ్చిన డీకే
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి చెందడం గురించి మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కెమెరా ముందు విలపించారు.
By అంజి Published on 5 Jun 2025 1:07 PM IST