టాప్ స్టోరీస్ - Page 7

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...

By Medi Samrat  Published on 18 Aug 2025 6:37 PM IST


Hyderabad News, HYDRAA, meerpet areas floodwater, Krishnakanth Park lake
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్

అమీర్‌పేట మెట్రో స్టేష‌న్, మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.

By Knakam Karthik  Published on 18 Aug 2025 6:00 PM IST


National News, Central Government, cyber fraudsters, Union Home Ministry
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ

సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

By Knakam Karthik  Published on 18 Aug 2025 5:30 PM IST


రూ.30,000 లంచానికి ఆశ‌ప‌డి భారీ మూల్యం చెల్లించుకోనున్న వైద్యాధికారి
రూ.30,000 లంచానికి ఆశ‌ప‌డి భారీ మూల్యం చెల్లించుకోనున్న వైద్యాధికారి

గ‌తంలో క‌ర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డిఎంహెచ్ ఓ)గా ప‌నిచేస్తూ రూ.30,000 లంచానికి ఆశ‌ప‌డిన ఒక డాక్ట‌రుకు నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన...

By Medi Samrat  Published on 18 Aug 2025 4:39 PM IST


Telangana, Minister Thummala Nageshwar rao, Pm Modi, Handcrafts, Handlooms, GST on handloom
ఆ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించండి..ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ

చేనేత ఉత్పత్తులపై 5% GSTను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర...

By Knakam Karthik  Published on 18 Aug 2025 4:34 PM IST


ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది

By Medi Samrat  Published on 18 Aug 2025 4:23 PM IST


Crime News, Hyderabad, Ramanthapur incident, Rs. 5 lakh compensation
రామంతాపూర్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

రామంతాపూర్ గోకుల్ నగర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో మంత్రి...

By Knakam Karthik  Published on 18 Aug 2025 4:11 PM IST


షాకింగ్‌.. ఆ సూట్ కేసులో పుతిన్ మలమూత్రాలు..!
షాకింగ్‌.. ఆ సూట్ కేసులో 'పుతిన్' మలమూత్రాలు..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా అలస్కాను సందర్శించారు.

By Medi Samrat  Published on 18 Aug 2025 3:46 PM IST


Telangana, TG High Court, Obulapuram Mining Case, Sabitha Indra Reddy, Kripanandam, Cbi,
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది

By Knakam Karthik  Published on 18 Aug 2025 3:19 PM IST


రోజుకు 25 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు
రోజుకు 25 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు

కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అయిన “స్త్రీ శక్తి” పథకం మహిళల్లో నూతనోత్సాహాన్ని, ఆహ్లాదాన్ని...

By Medi Samrat  Published on 18 Aug 2025 2:53 PM IST


Telangana, Cm Revanthreddy, BC reservations, Pm Modi, Kishan Reddy
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది మోదీ, కిషన్‌రెడ్డి: సీఎం రేవంత్

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం..దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

By Knakam Karthik  Published on 18 Aug 2025 2:46 PM IST


భార‌త్ మెరిసే మెర్సిడెస్‌.. పాకిస్థాన్‌ డంప్ ట్రక్.. మంత్రి కూడా అవే వ్యాఖ్య‌లు
'భార‌త్ మెరిసే మెర్సిడెస్‌.. పాకిస్థాన్‌ డంప్ ట్రక్'.. మంత్రి కూడా అవే వ్యాఖ్య‌లు

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

By Medi Samrat  Published on 18 Aug 2025 2:44 PM IST


Share it