టాప్ స్టోరీస్ - Page 7
Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు.
By అంజి Published on 2 March 2025 11:30 AM IST
క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టడం ఆలస్యం చేస్తున్నారా?
అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు లేకపోయినా.. ఏదైనా కొనేందుకు క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. గడువు తేదీలోపు బిల్లు పూర్తిగా చెల్లిస్తే సరిపోతుంది.
By అంజి Published on 2 March 2025 10:48 AM IST
SLBC Tunnel: ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 2 March 2025 10:00 AM IST
ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. పొలంలో శరీర భాగాలు లభ్యం
సీతాపూర్లోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో ఐదేళ్ల బాలిక మృతదేహం ముక్కలుగా విరిగిపోయి కనిపించిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 March 2025 9:29 AM IST
Telangana: రోడ్ రోలర్ని దొంగిలించి.. రూ.2.19 లక్షలకు స్క్రాప్ షాప్కు అమ్మేశారు
మహబూబాబాద్లో దొంగలు ఒక రోడ్ రోలర్ను దొంగిలించి, దానిని స్క్రాప్ డీలర్కు రూ.2.19 లక్షలకు విక్రయించారు.
By అంజి Published on 2 March 2025 8:44 AM IST
మారిన పాస్పోర్టు రూల్స్.. ఇకపై ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని...
By అంజి Published on 2 March 2025 8:04 AM IST
సూట్కేస్లో కాంగ్రెస్ కార్యకర్త డెడ్బాడీ.. కలకలం రేపుతోన్న ఘటన
హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో శనివారం సూట్కేస్లో కాంగ్రెస్ కార్యకర్త మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 2 March 2025 7:36 AM IST
ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొన్నాయి.
By అంజి Published on 2 March 2025 7:24 AM IST
ప్రతి నియోజకవర్గంలో ఒక ATC: సీఎం రేవంత్
రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 2 March 2025 7:11 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
Telangana: మహిళలకు గుడ్న్యూస్.. ఈ నెల 8న కొత్త పథకాలు ప్రారంభం
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ...
By అంజి Published on 2 March 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభవార్తలే
నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ...
By జ్యోత్స్న Published on 2 March 2025 6:22 AM IST