టాప్ స్టోరీస్ - Page 8
ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొన్నాయి.
By అంజి Published on 2 March 2025 7:24 AM IST
ప్రతి నియోజకవర్గంలో ఒక ATC: సీఎం రేవంత్
రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 2 March 2025 7:11 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
Telangana: మహిళలకు గుడ్న్యూస్.. ఈ నెల 8న కొత్త పథకాలు ప్రారంభం
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ...
By అంజి Published on 2 March 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభవార్తలే
నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ...
By జ్యోత్స్న Published on 2 March 2025 6:22 AM IST
ఢిల్లీలోని తమిళనాడు భవన్కు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ జిల్లా చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు హౌస్కు బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 1 March 2025 9:15 PM IST
నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత
నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Medi Samrat Published on 1 March 2025 8:30 PM IST
Andhra Pradesh : మార్చిలోనే వేసవి మంటలు..!
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే వేసవి కాలం ఎంట్రీ ఇచ్చిందా అన్నంతగా గత వారం 24న (ఫిబ్రవరి) నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6°C అధిక...
By Medi Samrat Published on 1 March 2025 8:03 PM IST
8 నెలలుగా బిజీ.. అందుకే మీతో సమావేశం కాలేకపోయాను
కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను.. అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ...
By Medi Samrat Published on 1 March 2025 7:45 PM IST
గుడ్న్యూస్.. మార్చి 8న మహిళల ఖాతాల్లోకి రూ.2500
ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
By Medi Samrat Published on 1 March 2025 7:05 PM IST
తీపికబుర్లు.. మే నుంచి తల్లికి వందనం.. ఉగాది నుంచి పీ4కు శ్రీకారం.. జూన్ నాటికి..
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం...
By Medi Samrat Published on 1 March 2025 6:16 PM IST
ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేకపోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2025 6:06 PM IST