టాప్ స్టోరీస్ - Page 8
Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ
ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.
By Knakam Karthik Published on 27 April 2025 3:03 PM IST
Video: చెట్టు తొర్రలో నాటుసారా నిల్వ..డ్రోన్ కెమెరాతో గుట్టురట్టు
తిరుపతి జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు అధునాతన డ్రోన్స్తో తనిఖీలు చేపట్టారు.
By Knakam Karthik Published on 27 April 2025 2:50 PM IST
ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
By Medi Samrat Published on 27 April 2025 2:10 PM IST
తిరువనంతపురం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ ANI నివేదించింది.
By Medi Samrat Published on 27 April 2025 1:53 PM IST
తరచూ మిస్ క్యారేజ్ అవుతోందా?
మిస్ క్యారేజ్ ఎక్కువగా మొదటి 3 నెలల్లో జరగడం సర్వసాధారణం. ఇలా గర్భం కోల్పోవడం శారీరకంగా, మానసికంగా బాధాకరమైన విషయం.
By అంజి Published on 27 April 2025 1:18 PM IST
ఎన్ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించింది.
By Medi Samrat Published on 27 April 2025 1:14 PM IST
'ఇలా అయితే పంజాబ్ ట్రోఫీ గెలవదు'.. రికీ పాంటింగ్పై టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ సంచలన ఆరోపణ
ఐపీఎల్ 2025 టైటిల్ను పంజాబ్ కింగ్స్ గెలవలేదని భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్మెన్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.
By Medi Samrat Published on 27 April 2025 12:31 PM IST
విద్యార్థులతో బలవంతంగా నమాజ్.. ఏడుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు
ఛత్తీస్ఘర్లోని బిలాస్పూర్ జిల్లాలో ఎన్సిసి శిబిరం సందర్భంగా గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం...
By అంజి Published on 27 April 2025 12:22 PM IST
Video : భయానకం.. జనాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
కెనడాలోని వాంకోవర్ నుండి ఒక విషాదమైన వార్త వెలుగుచూసింది. వాంకోవర్లో ఒక వీధి ఉత్సవం సందర్భంగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లి చాలా మందిని...
By Medi Samrat Published on 27 April 2025 12:08 PM IST
'నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి'.. నా భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వండి
పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లయిన జంటలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.
By Medi Samrat Published on 27 April 2025 11:55 AM IST
‘కచ్చితంగా న్యాయం జరుగుతుంది’.. మన్ కీ బాత్లో పహల్గామ్ దాడి బాధితులకు ప్రధాని మోదీ హామీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన కార్యక్రమం ప్రారంభంలోనే ప్రధాని మోదీ పహల్గామ్ దాడిని ప్రస్తావించారు.
By Medi Samrat Published on 27 April 2025 11:37 AM IST
ఇందిరమ్మ ఇళ్లు 600 ఎస్ఎఫ్టీలో నిర్మిస్తేనే రూ.5 లక్షలు: ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం...
By అంజి Published on 27 April 2025 11:28 AM IST