టాప్ స్టోరీస్ - Page 8
ఈ నెల 21లోపు యూరియా సమస్యకు పరిష్కారం..లోకేశ్కు జేపీ నడ్డా హామీ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 1:51 PM IST
రోజూ రీల్స్ చూస్తున్నారా?.. అయితే ఒక్క క్షణం ఇది తెలుసుకోండి
ఆనందాన్ని అందరూ కోరుకుంటారు. ఎక్కడైతే సంతోషం ఉంటుందో.. అక్కడే దాన్ని వెతుక్కుంటారు. కానీ, నిజజీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆ సంతోషం మనకు దక్కదు.
By అంజి Published on 18 Aug 2025 1:30 PM IST
రామంతాపూర్ రథోత్సవ విషాదం..ఆరుకు చేరిన మృతుల సంఖ్య
రామంతపూర్ శ్రీ కృష్ణాష్టమి రథ దుర్ఘటనలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 1:11 PM IST
Hyderabad: 'అప్పటికే రెండు పెళ్లిలు'.. విషయం తెలిసి మూడో భార్య ఏం చేసిందంటే?
రెండు వివాహాలను దాచిపెట్టి తన భార్యను మోసం చేశాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 18 Aug 2025 12:48 PM IST
ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి..జై శంకర్కు లోకేశ్ విజ్ఞప్తి
విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 12:18 PM IST
నిజమెంత: ఢిల్లీలో కుక్కలను షెల్టర్ హౌస్ లకు తరలించిన వీడియోలు ఇవేనా?
ఆగస్టు 11న, సుప్రీం కోర్టు ఢిల్లీ-ఎన్సిఆర్లోని అన్ని వీధి కుక్కలను ఆరు నుండి ఎనిమిది వారాల్లోగా తొలగించడం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, శాశ్వతంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Aug 2025 12:15 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు..మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 12:09 PM IST
వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న ఆస్కార్ అవార్డు విన్నర్
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 11:31 AM IST
ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి
దేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్ప్రెస్లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్...
By అంజి Published on 18 Aug 2025 11:08 AM IST
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు
By Knakam Karthik Published on 18 Aug 2025 11:02 AM IST
నేడు భారత్-చైనా విదేశాంగ మంత్రుల భేటీ.. ప్రధాన ఎజెండా అదే..!
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తన రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం (ఆగస్టు 18) ఢిల్లీకి రానున్నారు.
By Medi Samrat Published on 18 Aug 2025 10:17 AM IST
Hyderabad: ప్లాట్ మోసం కేసు.. సువర్ణ భూమి ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్పై కేసు నమోదు
వనపర్తి జిల్లాలో రూ.25 లక్షలకు పైగా చెల్లించి ప్లాట్ కొనుగోలు చేసిన మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 18 Aug 2025 10:07 AM IST