టాప్ స్టోరీస్ - Page 8

37 killed, dozens injured, Bolivia, bus crash , Crime
ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది దుర్మరణం

దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొన్నాయి.

By అంజి  Published on 2 March 2025 7:24 AM IST


CM Revanth, upgradation works, ITI, ATC, Telangana
ప్రతి నియోజకవర్గంలో ఒక ATC: సీఎం రేవంత్‌

రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి...

By అంజి  Published on 2 March 2025 7:11 AM IST


Minister Lokesh, authorities, fee reimbursement, APnews
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు

అపార్‌ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్‌ చేయాలని మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on 2 March 2025 6:57 AM IST


Minister Sitakka, new schemes for women, CM Revanth, Telangana
Telangana: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 8న కొత్త పథకాలు ప్రారంభం

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ...

By అంజి  Published on 2 March 2025 6:41 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభవార్తలే

నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ...

By జ్యోత్స్న  Published on 2 March 2025 6:22 AM IST


ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు బాంబు బెదిరింపు
ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ జిల్లా చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు హౌస్‌కు బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.

By Medi Samrat  Published on 1 March 2025 9:15 PM IST


నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత
నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత

నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

By Medi Samrat  Published on 1 March 2025 8:30 PM IST


Andhra Pradesh : మార్చిలోనే వేస‌వి మంట‌లు..!
Andhra Pradesh : మార్చిలోనే వేస‌వి మంట‌లు..!

రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే వేసవి కాలం ఎంట్రీ ఇచ్చిందా అన్నంతగా గత వారం 24న (ఫిబ్రవరి) నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6°C అధిక...

By Medi Samrat  Published on 1 March 2025 8:03 PM IST


8 నెలలుగా బిజీ.. అందుకే మీతో సమావేశం కాలేకపోయాను
8 నెలలుగా బిజీ.. అందుకే మీతో సమావేశం కాలేకపోయాను

కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను.. అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ...

By Medi Samrat  Published on 1 March 2025 7:45 PM IST


గుడ్‌న్యూస్‌.. మార్చి 8న మహిళల ఖాతాల్లోకి రూ.2500
గుడ్‌న్యూస్‌.. మార్చి 8న మహిళల ఖాతాల్లోకి రూ.2500

ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తుంది.

By Medi Samrat  Published on 1 March 2025 7:05 PM IST


తీపిక‌బుర్లు.. మే నుంచి తల్లికి వందనం.. ఉగాది నుంచి పీ4కు శ్రీకారం.. జూన్ నాటికి..
తీపిక‌బుర్లు.. మే నుంచి తల్లికి వందనం.. ఉగాది నుంచి పీ4కు శ్రీకారం.. జూన్ నాటికి..

బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం...

By Medi Samrat  Published on 1 March 2025 6:16 PM IST


ఆయ‌న శాస్త్రవేత్త ఎందుకు కాలేక‌పోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్య‌ల‌కు ఒవైసీ కౌంట‌ర్‌
ఆయ‌న శాస్త్రవేత్త ఎందుకు కాలేక‌పోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్య‌ల‌కు ఒవైసీ కౌంట‌ర్‌

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు.

By Medi Samrat  Published on 1 March 2025 6:06 PM IST


Share it