టాప్ స్టోరీస్ - Page 8
'ఇది భారత్ పన్నాగం..' పాక్ మళ్లీ అదే పాత రాగం..!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్పై...
By Medi Samrat Published on 3 Nov 2025 3:48 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 2:51 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్ను డంబెల్తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన
మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 1:51 PM IST
జానీ మాస్టర్, సింగర్ కార్తీక్లకు అవకాశాలు.. కర్మ సిద్ధాంతం చెప్పిన చిన్మయి
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్లకు అవకాశాలు ఇవ్వడంపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 3 Nov 2025 1:30 PM IST
సీజేఐపై దాడికి నిరసనగా చలో ఢిల్లీకి మంద కృష్ణ పిలుపు..ఎప్పుడంటే?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న హలో దళిత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ...
By Knakam Karthik Published on 3 Nov 2025 1:01 PM IST
దారుణం.. కాలేజీ విద్యార్థినిపై ముగ్గురు గ్యాంగ్రేప్
తమిళనాడులోని కోయంబత్తూరులోని విమానాశ్రయ ప్రాంతం వెనుక ఆదివారం రాత్రి 19 ఏళ్ల కళాశాల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 3 Nov 2025 12:50 PM IST
తెలంగాణలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది
By Knakam Karthik Published on 3 Nov 2025 12:42 PM IST
పుట్టినరోజు నాడు క్షమించమని కోరిన షారుఖ్
ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో అంతా ఆయన ఇళ్లు మన్నత్ వద్దకు చేరుకున్నారు. కానీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.
By అంజి Published on 3 Nov 2025 12:30 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 12:16 PM IST
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించి రూ.3 వేల కోట్లకుపైగా...
By అంజి Published on 3 Nov 2025 11:41 AM IST














