టాప్ స్టోరీస్ - Page 8
తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
By Medi Samrat Published on 5 Jun 2025 3:32 PM IST
అనుకున్నదే నిజమైంది.. లోకేష్తో ఆమిర్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 5 Jun 2025 3:25 PM IST
మళ్లీ విఫలం.. 'పృథ్వీ షా'కు ఏమయ్యింది.?
చాలా కాలంగా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న పృథ్వీ షా.. టీ20 ముంబై లీగ్ 2025లో కూడా బ్యాట్తో రాణించలేకపోయాడు.
By Medi Samrat Published on 5 Jun 2025 2:51 PM IST
భారత్తో చర్చల కోసం ట్రంప్ సాయం కోరిన పాక్ ప్రధాని
పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్ ఎన్నో మార్లు సాయం కోసం ప్రపంచాన్ని అర్ధించింది
By Medi Samrat Published on 5 Jun 2025 2:41 PM IST
'ఆపరేషన్ సింధూర్' అని ఎందుకు పెట్టారు..?.. అద్భుతంగా వివరించిన శశి థరూర్
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100...
By Medi Samrat Published on 5 Jun 2025 2:19 PM IST
అనంతపురం జిల్లాలో కరోనా కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 5 Jun 2025 1:45 PM IST
'పిల్లలు చనిపోయారు, ఈ లోటును ఎవరూ భరించలేరు'.. కెమెరా ముందు ఏడ్చిన డీకే
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి చెందడం గురించి మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కెమెరా ముందు విలపించారు.
By అంజి Published on 5 Jun 2025 1:07 PM IST
అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్
రాజధాని అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. బార్ కౌన్సిల్ ట్రస్ట్ దీన్ని ఏర్పాటు చేయనుంది.
By అంజి Published on 5 Jun 2025 12:22 PM IST
భారత జవాన్ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశ్ గ్రామస్తులు.. చివరికి..
మంగళవారం ఉదయం బంగ్లాదేశ్ గ్రామస్తులు ఒక సరిహద్దు భద్రతా దళం (BSF) జవానును కిడ్నాప్ చేసి పశ్చిమ బెంగాల్ మాల్డా సరిహద్దులోని అంతర్జాతీయ సరిహద్దు దాటి...
By అంజి Published on 5 Jun 2025 12:00 PM IST
లేడీ సింగం: కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడిన చారు సిన్హా.. ఇప్పుడు తెలంగాణ కొత్త CID చీఫ్
కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేసిన లేడీ సింగం చారు సిన్హా ఇప్పుడు తెలంగాణ CID చీఫ్గా విధులు చేపట్టారు.
By అంజి Published on 5 Jun 2025 11:39 AM IST
అంబటి రాంబాబుపై కేసు నమోదు.. అందుకే!!
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 5 Jun 2025 11:03 AM IST
బెంగళూరు తొక్కిసలాట ఘటన.. విరాట్ కోహ్లీ భావోద్వేగం
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో11 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురికి గాయాలు కావడం తనను బాధించిందని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ...
By అంజి Published on 5 Jun 2025 10:15 AM IST