టాప్ స్టోరీస్ - Page 8
అక్రమాలను ప్రశ్నించిన వ్యక్తిని కారుతో గుద్ది చంపిన డీఎంకే నేత
తమిళనాడులో డీఎంకే నేత ఒకరు తన కారుతో ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లినందుకు అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 12 Sept 2025 10:47 AM IST
'భారత్పై 100 శాతం సుంకం విధించండి'.. G7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ క్షణం ఏం చెబుతారో, మరుసటి క్షణం ఏం చేస్తారో అంతుపట్టదు.
By Medi Samrat Published on 12 Sept 2025 10:29 AM IST
భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
శుక్రవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 10:21 AM IST
పార్టీ మారలేదని స్పీకర్కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ..బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాం..పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 9:56 AM IST
కొడుకు, భార్య ముందే భారత సంతతి వ్యక్తి తలనరికిన అమెరికన్
అమెరికాలోని డల్లాస్లోని మోటెల్లో జరిగిన దిగ్భ్రాంతికరమైన దాడిలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 9:26 AM IST
కొండచిలువను వేటాడి వండుకుని తిన్న ఇద్దరు..తర్వాత జరిగింది ఇదే!
కేరళలోని పనపుళలో ఇద్దరు వ్యక్తులు కొండచిలువను వేటాడి మాంసం వండుకుని తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:52 AM IST
బీసీసీఐ అధ్యక్షుడి పదవికి పోటీ వార్తలు..సచిన్ ఏమన్నారంటే?
భారత క్రికెట్ బోర్డు (BCCI) అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తున్నారని వస్తున్న పుకార్లకు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెరదించాడు.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:20 AM IST
Telangana: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు..టీజీపీఎస్సీ కీలక నిర్ణయం
గ్రూప్-1పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 12 Sept 2025 7:41 AM IST
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST
రిజర్వేషన్ల బిల్లుకు కాదు..పంచాయతీ రాజ్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం,2025 బిల్లు పై గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ సంతకం చేయడంతో గెజిట్ విడుదలయ్యింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 7:09 AM IST
రైతులకు శుభవార్త..రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
ఆంధప్రదేశ్లో యూరియా కోసం అవస్థలు పడుతోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త అందించారు
By Knakam Karthik Published on 12 Sept 2025 6:54 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు
అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 12 Sept 2025 6:38 AM IST