టాప్ స్టోరీస్ - Page 9
జానీ మాస్టర్, సింగర్ కార్తీక్లకు అవకాశాలు.. కర్మ సిద్ధాంతం చెప్పిన చిన్మయి
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్లకు అవకాశాలు ఇవ్వడంపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 3 Nov 2025 1:30 PM IST
సీజేఐపై దాడికి నిరసనగా చలో ఢిల్లీకి మంద కృష్ణ పిలుపు..ఎప్పుడంటే?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న హలో దళిత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ...
By Knakam Karthik Published on 3 Nov 2025 1:01 PM IST
దారుణం.. కాలేజీ విద్యార్థినిపై ముగ్గురు గ్యాంగ్రేప్
తమిళనాడులోని కోయంబత్తూరులోని విమానాశ్రయ ప్రాంతం వెనుక ఆదివారం రాత్రి 19 ఏళ్ల కళాశాల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 3 Nov 2025 12:50 PM IST
తెలంగాణలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది
By Knakam Karthik Published on 3 Nov 2025 12:42 PM IST
పుట్టినరోజు నాడు క్షమించమని కోరిన షారుఖ్
ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో అంతా ఆయన ఇళ్లు మన్నత్ వద్దకు చేరుకున్నారు. కానీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.
By అంజి Published on 3 Nov 2025 12:30 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 12:16 PM IST
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించి రూ.3 వేల కోట్లకుపైగా...
By అంజి Published on 3 Nov 2025 11:41 AM IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:34 AM IST
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగింపు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నియమాలు–2023 అమలుపై సుప్రీం కోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:07 AM IST
ఆఫ్ఘనిస్తాన్లో మరో భూకంపం..8 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 3 Nov 2025 10:53 AM IST
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 10:44 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం...
By జ్యోత్స్న Published on 3 Nov 2025 10:20 AM IST














