టాప్ స్టోరీస్ - Page 9
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 8 Oct 2025 3:55 PM IST
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
నోబెల్ కమిటీ బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
By Medi Samrat Published on 8 Oct 2025 3:54 PM IST
Andhra Pradesh : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..
రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
By Medi Samrat Published on 8 Oct 2025 3:23 PM IST
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్..
By అంజి Published on 8 Oct 2025 2:46 PM IST
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు కార్మికులు సజీవదహనం
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 2:45 PM IST
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 2:17 PM IST
సంక్షేమ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి దుర్మార్గం: కేటీఆర్
తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 8 Oct 2025 1:13 PM IST
Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య
టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు సయోధ్య కుదిరింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 1:02 PM IST
BREAKING: రెండు దగ్గు సిరప్లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం
రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది.
By అంజి Published on 8 Oct 2025 12:30 PM IST
గెస్ట్ లెక్చరర్ల జీతాలు చెల్లించి, మీ పరువు కాపాడుకోండి: హరీశ్రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాల చెల్లింపుపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 12:20 PM IST
షాకింగ్.. కాలేజీ వాటర్ ట్యాంక్లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...
By అంజి Published on 8 Oct 2025 11:39 AM IST